గుజరాత్ ఎన్నికల బరిలో 20 మంది వారసులు !

Competition for political heirs………………………. గుజరాత్ ఎన్నికల్లో 20 నియోజక వర్గాల్లో రాజకీయ నేతల వారసులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ , ప్రతిపక్ష కాంగ్రెస్ కలిసి కనీసం 20 మంది సిట్టింగ్, మాజీ ఎమ్మెల్యేల కుమారులకు టికెట్లు ఇచ్చాయి. దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో పనిచేసి 10 సార్లు ఎమ్మెల్యేగా …

అందరి చూపు గుజరాత్ పైనే !

ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ లో ఈ సారి త్రిముఖ పోరు జరగబోతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ BJP అధికారంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చిన కాంగ్రెస్ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గత కొన్నేళ్లుగా ఈ రెండు పార్టీల మధ్యే ప్రధాన పోరు కొనసాగుతోంది. పంజాబ్ లో …

మునుగోడు గెలుపు తో ‘కారు’ స్పీడ్ పెరుగుతుందా ?

Keen contest …………………………………. కొత్తగా ఏర్పడిన భారత రాష్ట్ర సమితి పార్టీకి మునుగోడు ఉపఎన్నిక కీలక పరీక్షగా మారనుంది.ఈ క్రమంలో కేసీఆర్ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పేరు మారినప్పటికీ టీఆర్‌ఎస్‌ తరపునే  నామినేషన్ వేసే అవకాశం ఉందంటున్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు కేసీఆర్ కి  సవాల్ గా మారనుంది. ఓటమి …

విమోచన vs జాతీయ సమైక్యతా !!

Separate paths……………………………………. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే, రజాకార్ల పాలన నుంచి తెలంగాణకు సెప్టెంబర్ 17న విముక్తి లభించింది. హైద్రాబాద్‌ స్టేట్‌ భారతదేశంలో కలిసిన రోజు అది. తెలంగాణ సాయుధపోరాటాల గురించి ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఆనాటి నిజాం నవాబు నిరంకుశ …

పొత్తు పొడిచేనా ?

Are they meeting again?…………………………………………….  ఎన్డీఏ కూటమిలోకి  తెలుగుదేశం పార్టీ మళ్ళీ చేరబోతుందనే ప్రచారం కొద్ది రోజులుగా జోరుగా సాగుతోంది. రెండు రోజుల క్రితం ఇండియన్  ఎక్స్ ప్రెస్ పత్రికలో కూడా ఒక కథనం వచ్చింది. వచ్చే దసరా లేదా దీపావళి నాటికి బీజేపీ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరుతుందన్నది ఆ కథనం సారాంశం. దీంతో …

ఆ ఇద్దరిలో ఛాన్స్ ఎవరికో ?

President Election ……………………………………… రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం.  ఆ కేటగిరీ లో ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ అనసూయా ఉయికే, జార్ఖండ్‌ మాజీ గవర్నర్‌ ద్రౌపదీ ముర్ము …

ఆయన దారెటు ?

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంద‌రూ క‌ల‌వాల్సి వుంద‌ని, అందుకు టీడీపీ నాయ‌క‌త్వం వ‌హిస్తుంద‌ని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాల‌కు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు.  …

అసన్‌సోల్‌ లో ఓటమి చిన్నదేమీ కాదు !!

అసన్‌సోల్‌ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి పెద్దదెబ్బే తగిలింది. మీడియా హైలైట్ చేయలేదు కానీ అక్కడి పరాభవం మామూలు విషయం కాదు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఇక్కడ బీజేపీ గెలిచింది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఈ నియోజకవర్గాన్ని మొదటిసారి 2014 లో బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో బాబుల్ సుప్రియో 70480 ఓట్ల …

యోగి క్యాబినెట్లొకి ములాయం కోడలు !!

ఎన్నికలకు ముందు బీజేపీ లో చేరిన అపర్ణా యాదవ్ కి యోగి క్యాబినెట్లో ఛాన్స్ లభించవచ్చని వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ముందు మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీ గా ఎంపిక చేస్తారని అంటున్నారు. అదే నిజమైతే అపర్ణా యాదవ్ లక్కీ ఛాన్స్ కొట్టినట్టే. ఈ ఏడాది ప్రారంభంలో అపర్ణా యాదవ్ బీజేపీ లో చేరారు. ఈ అపర్ణా యాదవ్ ఎవరో …
error: Content is protected !!