President Election ……………………………………… రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఆ కేటగిరీ లో ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయా ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము …
ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం వుంది. అయినప్పటికీ ముందుగానే పొత్తులపై చర్చలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అంటున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని విపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. …
అసన్సోల్ పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీకి పెద్దదెబ్బే తగిలింది. మీడియా హైలైట్ చేయలేదు కానీ అక్కడి పరాభవం మామూలు విషయం కాదు. 2014,2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఇక్కడ బీజేపీ గెలిచింది. కమ్యూనిస్టుల కంచుకోట అయిన ఈ నియోజకవర్గాన్ని మొదటిసారి 2014 లో బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో బాబుల్ సుప్రియో 70480 ఓట్ల …
ఎన్నికలకు ముందు బీజేపీ లో చేరిన అపర్ణా యాదవ్ కి యోగి క్యాబినెట్లో ఛాన్స్ లభించవచ్చని వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ముందు మంత్రిని చేసి తర్వాత ఎమ్మెల్సీ గా ఎంపిక చేస్తారని అంటున్నారు. అదే నిజమైతే అపర్ణా యాదవ్ లక్కీ ఛాన్స్ కొట్టినట్టే. ఈ ఏడాది ప్రారంభంలో అపర్ణా యాదవ్ బీజేపీ లో చేరారు. ఈ అపర్ణా యాదవ్ ఎవరో …
ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు చోట్ల మాత్రమే తన సత్తా చాటుకుని విపక్షాలను చావు దెబ్బతీసింది. ఉత్తర ప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లుగానే మరోసారి యోగీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఉత్తరాఖండ్ విషయానికొస్తే … అక్కడి ఓట్లర్లు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపారు. మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 44 …
బీజేపీ పనైపోయిందని.. యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణంగా ఓడిపోనుందని ఆమధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ జోస్యం చెప్పారు.అయిదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేసీఆర్ కొన్ని రాష్ట్రాల్లో పర్యటించి వచ్చారు. అక్కడ ఆయనకు అందిన సమాచారాన్ని బట్టి కేసీఆర్ బీజేపీ పని అయిపోయిందని వ్యాఖ్యానించి ఉండొచ్చు. అయితే ఎన్నికలు ముగిశాక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరో …
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన స్థానం గోరఖ్పూర్ అర్బన్. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయడం ఇదే మొదటిసారి. సీఎంగా ఎంపిక అయ్యాక ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. గోరఖ్పూర్ అర్బన్ బీజేపీ కి మంచి పట్టున్న స్థానం. ఇపుడు ఇక్కడ బహుముఖ పోటీ జరుగుతోంది. …
Bhandaru Srinivas Rao ………………………………….. చాలా ఏళ్ళ క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఒకరు నాతొ చెప్పారు. “మమ్మల్ని ఎవరూ ఓడించాల్సిన అవసరం పడదు. ఎందుకంటే మమ్మల్ని మేమే ఓడించుకుంటాం. ఆ విద్యలో మేము ఆరితేరాం” అని. ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా కాంగ్రెస్ వైఖరి గురించి ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నిజమే అనిపిస్తోంది. …
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పదవికి రాజీనామా చేసి మళ్ళీ బరిలోకి దిగుతానని ప్రకటన చేసిన నేపథ్యంలో నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నిక పై అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సారి రఘురామ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇండిపెండెంట్ గా అయితే జనసేన .. బీజేపీ .. టీడీపీ …
error: Content is protected !!