The differences between the two heroes …………… ‘సింహాసనం’ సినిమా మంచి సాంకేతిక విలువలతోనే తీశారు. రెండో సారి ఈ సినిమా చూస్తుండగా చాలా విషయాలు గుర్తుకొచ్చాయి. సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం చేపట్టి , నటించి, నిర్మించిన తొలి చిత్రం ‘సింహాసనం’. 1986 మార్చి లో విడుదలైన ఈ జానపద చిత్రం అప్పట్లో …
Bharadwaja Rangavajhala……………………… నా పేరు నిర్మల … నన్ను నిర్మలమ్మ అంటారు ఇక్కడ సినిమా ఆడియన్సు. సారీ అనేవాళ్లు … ఆడియన్సే కాదండీ … సినిమా హీరోలూ అందరూ కూడా మీ మెగాస్టార్ చిరంజీవికి అదే ఇప్పుడు ఆచార్యగా వస్తున్నాడు కదా … ఆయనకి కూడా బామ్మగా నటించాను. ఆయనకేంటి ఆయనతో గొడవ పడతా ఉంటాడు …
Bharadwaja Rangavajhala………………………………. ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్ శంకరాభరణం కన్నా ముందు చాలా సినిమాలు తీశారనే విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఆయన తొలి సిన్మా ‘ఆత్మ గౌరవం’ హీరో అక్కినేని అయినప్పటికీ ఎన్టీఆర్ తో నాలుగు సిన్మాలు చేశారు అని ఎవరికైనా తెలుసా?ఎన్టీఆర్ డేట్స్ దొరక్కే.. ‘జీవన జ్యోతి’ శోభన్ బాబుతో తీశారు. ఎన్టీఆర్ తో …
Flops and hits………………….. తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాదికి ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి. అందులో కొన్ని మాత్రమే హిట్ అవుతుంటాయి. ఇంకొన్ని సూపర్ హిట్ అవుతాయి. మరి కొన్ని బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధిస్తాయి. ఆమధ్య కరోనా కారణంగా థియేటర్లకు జనాలు రాలేదు. కానీ అంతకు ముందు జనాలు సినిమాలు బాగానే చూసేవారు. కొంచెం …
Bhandaru Srinivas Rao …………………………………… పొద్దున్నే ఫోన్ మోగింది.“పదిహేనేళ్లు పైగా అయింది మిమ్మల్ని కలిసి. ఇవ్వాళ నమస్తే తెలంగాణా పత్రికలో మీ ఫోటో, నెంబరు కనబడింది. ఉగ్గబట్టు కోలేక వెంటనే ఫోన్ చేస్తున్నా” అన్నాడు అవతల నుంచి లక్ష్మన్న. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి లక్ష్మన్నే …
Dvs Karna………………………….. “ఆగాగు……….ఆచార్య దేవ.. ఏమంటివి? ఏమంటివి ? జాతి నెపమున సూత సుతున కిందు నిలువ అర్హత లేదందువా ..ఎంత మాట ఎంత మాట . ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాదే ! కాదు కాకూడదు ఇది కులపరీక్షయే అందువా ? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ?? అతి …
Bharadwaja Rangavajhala …………………………… ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నాయనా … మరి ఆ యొక్క 1975 మార్చి పదహారో తారీఖున మద్రాసు పాండీ బజార్ లో ఉండి నటువంటి రాజకుమారి సినిమా హాలులో … ఆ యొక్క వైవి రావ్ ఉన్నాడు కదా … దరిమిలా నిర్మాతా … అంతకు ముందు డిటెక్టివ్ నవలల …
Bharadwaja Rangavajhala………………………………….. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ధరలు తగ్గింపు గురించి గొడవ జరుగుతోంది కదా … నాకు ఎన్టీఆర్ సిఎం గా ఉన్న రోజుల నాటి ఓ విషయం గుర్తొస్తోంది. ఇది వర్మ గారికీ … ఇతరులకీ తెల్సి చావదని చెప్పడం లేదుగానీ .. గుర్తుందో లేదో అని సరదాగానే చెప్పేడుస్తున్నా. హోటళ్ల …
హుస్సేన్ సాగర్ సరస్సు మధ్యలో కొలువై కనిపించే గౌతమ బుద్ధుని విగ్రహాన్ని1992 డిసెంబర్ 1 న ప్రతిష్టించారు. అంటే 29 ఏళ్ళ క్రితం అన్నమాట.ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు ఈ విగ్రహ నిర్మాణం మొదలైంది. అమెరికాలోని లిబర్టీ విగ్రహం చూసి ఎన్టీఆర్ అలాంటి విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ మధ్యలో నెలకొల్పాలని భావించారు. ఈ డ్రీమ్ …
error: Content is protected !!