Bharadwaja Rangavajhala…………………. ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు కృష్ణా జిల్లా కపిలేశ్వరపురం నుంచీ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్లారు. తాతినేని రామారావుకి ఆశ్రయం కల్పించింది పునాదిపాడుకు చెందిన అనుమోలు వెంకట సుబ్బారావు.’ఇల్లరికం’ సినిమా టైముకి తాతినేని ప్రకాశరావుగారి దగ్గర చేరిన రామారావు గారు .. అటు తర్వాత ప్రత్యగాత్మతో కొనసాగారు. పిఎపి బ్యానర్ లో ఆ రోజుల్లో …
Bhandaru Srinivas Rao ……………….. పొద్దున్నే ఫోన్ మోగింది.“పదిహేనేళ్లు పైగా అయింది మిమ్మల్ని కలిసి. ఇవ్వాళ ‘నమస్తే తెలంగాణా’ పత్రికలో మీ ఫోటో, నెంబరు కనబడింది. ఉగ్గబట్టు కోలేక వెంటనే ఫోన్ చేస్తున్నా” అన్నాడు అవతల నుంచి లక్ష్మన్న. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి లక్ష్మన్నే …
Subramanyam Dogiparthi ……………………. ‘ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు’ అంటూ పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట ద్వారా పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమా రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత …
Bharadwaja Rangavajhala …….…………………………………….. Actress Jayanthi ………………….. పై ఫోటో పేకేటి శివరామ్ ను జయంతి పెళ్లి చేసుకున్నప్పటి రిసెప్షన్ నాటిది.ఆ క్రతువుకు ఎన్టీఆర్ తన సోదరుడు త్రివిక్రమరావుతో సహా హాజరయ్యారు.పేకేటికి అది రెండో పెళ్లి. అప్పటికి పేకేటికి ఐదుగురో ఆరుగురో పిల్లలూ ఉన్నారు. అయినా పెళ్లాడారు జయంతి. పెళ్లైన కొంత కాలం తర్వాత వారిద్దరూ …
SivaRam………………… తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో ఎందరో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ .. ఏఎన్ఆర్ అదే బాట అనుసరించారు.సినిమా రంగానికి ఈ ఇద్దరూ ఎనలేని సేవ చేశారు.ఎంతోమంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి అద్భుతమైన సినిమాలు చెయ్యడానికి వారే కారణం. అప్పట్లో ఆ ఇద్దరూ టాప్ హీరోలు అయినప్పటికీ ఎలాంటి భేషజాలకు …
Bharadwaja Rangavajhala…………. 1978 నవంబరు నెల్లో ఎన్టీఆర్ నటించిన సింహబలుడు రిలీజయ్యింది.రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన రెండో చిత్రం అది.అన్నగారితో చేసిన తొలి చిత్రం అడవి రాముడు కు అడవి నేపధ్యం ఎంచుకున్న రాఘవేంద్రరావు రెండో సినిమాకు మాత్రం అన్నగారికి పేరు తెచ్చిన జానపదాన్ని తీసుకున్నారు. ఎన్టీఆర్ తో రెగ్యులర్ గా జానపదాలు తీసిన …
Bharadwaja Rangavajhala…………………………………... ఘంటసాల భగవద్గీత విడుదల కార్యక్రమం… ఆయన కన్నుమూశాక బెజవాడలో జరిగింది..ఆ కార్యక్రమంలో ఎన్టీఆరూ, విశ్వనాథ సత్యనారాయణగారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్రదర్ ఘంటసాల, మాస్టారు విశ్వనాథ ఉండడం వల్లే మేమింతటి వారమయ్యాము” అన్నారు. ఆ తర్వాత మైకందుకున్న విశ్వనాథ …. “నా శిష్యుడనని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వల్లనే …
Taadi Prakash ……………….. దొంగ కడుపున దొంగే పుడతాడా? అని కొందరు ఆశ్చర్యపోవచ్చు గానీ శిల్పి కడుపున శిల్పి పుట్టాడు. కుంచె పేరు ‘చిత్ర’. అసలు పేరు కొప్పోజు విఘ్నేశ్వరాచారి. తాత, తండ్రి కళాకారులు, మంచి శిల్పులు. వాళ్ళ వులిని పుణికిపుచ్చుకున్నాడీ యువకుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, మందపాడు గ్రామంలో 33ఏళ్ళ క్రితం చిన్న వులి …
Bharadwaja Rangavajhala……………………………… “కులము… కులము ….కులమనే పేరిట మన భారతదేశమున ఎందరి ఉజ్వల భవిష్యత్తు భగ్నమౌతోంది.ఎందరు మేధావుల మేధస్సు తక్కువ కులంలో పుట్టారనే కారణాన అడవి కాచిన వెన్నెల అవుతోంది.నేను సూత పుత్రుడననేగా ఈ లోకం నన్ను చూచి వెకిలిగా కూస్తోంది. నీ కుమార పంచకాన్ని కాపాడుకోవాలనే మాతృప్రేమతో వచ్చిన నీకు ఈనాడు కర్ణుడు కౌంతేయుడయ్యాడు. …
error: Content is protected !!