కోవిడ్19… లాక్ డౌన్ కారణంగా పట్టణ వాసులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. అదే రీతిలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు కూడా మనుగడ సాగించడం కష్టమైపోయింది. వ్యవసాయ పనులు దెబ్బతిన్నాయి.నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. చిన్న,సన్నకారు రైతులు తమ కున్న కొద్దీ పాటి పొలాల్లో చేసే సాగు ద్వారా వచ్చే …
February 21, 2022
యాంటీ బీజేపీ భావజాలంతో పదునైన విమర్శలు చేసే సత్తా ఉన్న బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ కి కీలక పదవి ఇచ్చి, ఆయన సేవలను పార్టీ కోసం వినియోగించుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ లతో మూడో ఫ్రంట్ పై చర్చలకు కూడా …
February 21, 2022
సమతా మూర్తి రామానుజ స్వామిని కమర్షియల్ పరిథిలోకి తీసుకెళుతున్నారు. ఇకపై ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాన్ని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా టిక్కెట్ కొనాల్సిందే. ఈ ఆధ్యాత్మిక కేంద్రం కమర్షియల్ గా మారుతుందనే మాట చాలాకాలం నుంచి వినిపిస్తోంది. అదే ఇపుడు నిజమైంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం లో 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బరువున్న 54 …
February 20, 2022
Rise vs Rule ………………………………… హీరో అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లు గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. భారీ అంచనాల మధ్య గత ఏడాది డిసెంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021లో ఇండియన్ ఫిల్మ్ …
February 20, 2022
త్రిదండి చినజీయర్ స్వామి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గరం గరం గానే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు . సీఎం కేసీఆర్ను ఈ కార్యక్రమానికి రప్పించడానికి చినజీయర్ స్వామి.. మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావులు చేసిన ప్రయత్నలు ఫలించలేదు. ముచ్చింతల్ వైపు కన్నెత్తి …
February 20, 2022
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మళ్ళీ ఇండియాపై గురి పెట్టినట్టు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దేశంలో అల్లర్లు రేపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దావూద్ కుట్ర చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ఇందుకోసం దావూద్ ప్రత్యేకం గా ఒక దళాన్ని రిక్రూట్ చేసుకున్నారని జాతీయ దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. కొంతమంది ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను …
February 19, 2022
Bharadwaja Rangavajhala…….. ఈనాడు సమాజ హితం అస్సలు పట్టించుకోలేదు అనే మాటను నేను అంగీకరించను అన్నారు సీనియర్ జర్నలిస్ట్ కె. రామచంద్రమూర్తి.అలాగే రామోజీ వ్యాపార దృష్టి వల్లే ఈనాడు బతికింది … విలువలు అంటూ కూర్చున్న శివలెంక రాధాకృష్ణ లాంటి వాళ్లు పత్రిక మూసేసుకున్నారు.కనుక రామోజీకి వ్యాపార ఆలోచనలు ఉండడం తప్పని అన్లేం అన్నారు మూర్తిగారు. …
February 18, 2022
Ramana Kontikarla ………………………………… వ్యవసాయం చేయడమంటే అంత సులభం కాదు. రైతు ఇతరుల పైన…ప్రకృతి మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి ఉంటుంది. రుతుపవనాలు, బ్యాంకు రుణాలు, అతివృష్టి, అనావృష్టి… విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద, చీడ పీడలు, తెగుళ్లు వంటి అంశాల ప్రభావం రైతుపై ఉంటుంది. ఇక పంటల యాజమాన్య పద్ధతులు… అందుకు అవసరమయ్యే సదుపాయాలు,ఇన్ …
February 17, 2022
డాక్టర్ యనమదల మురళీకృష్ణ, ఎండి ………………………………. శరీరం లోనికి జబ్బుని కలిగించే సూక్ష్మక్రిమి ప్రవేశించాక, ఆ క్రిమిని అదుపు చేయడానికి శరీరం రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ఈ నిలువరించే ప్రయత్నంలో అనేక కణాలు…. అవి విడుదల చేసే రసాయనాలు చురుకుగా పని చేస్తాయి. ఈ ఇమ్యూనిటీ పనితీరు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. వ్యాధి నిరోధకత ప్రధానంగా రెండు …
February 17, 2022
error: Content is protected !!