గుడినే ఆసుపత్రిగా మార్చేశాడు !

Taadi Prakash  ……………………………  ఐదారువారాలు కష్టపడి బెతూన్ ఒక పాత గుడిని ఆస్పత్రిగా మార్చారు. మెరుగైన సౌకర్యాలతో ఒక మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దారు. ఆయనో సుత్తి తీసుకుని వైద్యపరికరాలు తయారీలో కమ్మరివాళ్లకి సాయపడ్డాడు. “ఒక మంచి సర్జను కావాలంటే, ఒకే సమయంలో కమ్మరి, వడ్రంగి, దర్జీ, మంగలి అన్నీ కాగలగాలి“ అనే వారు బెతూన్. వేల …

నువ్వు లేవు… నీ త్యాగం నిలిచి ఉంది !

Taadi Prakash ……………………………..  GUERILLA DOCTOR NORMAN BETHUNE———- పొద్దున్నే ఫేస్బుక్లో జయదేవ్ గారి కార్టూన్ suprise చేసింది. ఒక స్టెతస్కోప్ మధ్య ఉయ్యాల లాంటి మాస్క్ లో భూగోళం!మరొకటి: మాస్క్ వేసుకున్న పెద్ద లేడీ డాక్టర్ బొమ్మ. వెనకాల వందల చుక్కలు. ఎన్లార్జి చేస్తే వాళ్లంతా డాక్టర్లు! కరోనా పేషెంట్ల సేవలో ప్రాణాలు కోల్పోయినవాళ్లు. …

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వనందుకు నిరసనగా……. 

పై ఫొటోలో కనిపించే మహిళ పేరు …లతికా సుభాష్. కేరళ మహిళా కాంగ్రెస్ విభాగం మాజీ అధ్యక్షురాలు. పార్టీ తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదని నిరసన తెలియజేస్తూ తిరువనంతపురం పార్టీ కార్యాలయం ముందు శిరోముండనం చేయించుకున్నారు. పార్టీ లో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ 86 మందితో …

ఆయనొకలా అనుకుంటే …పార్టీ మరోలా అనుకుంది !!

బాలీవుడ్‌ నటుడు మిథున్‌ చక్రవర్తికి బీజేపీ టిక్కెట్ దక్కలేదు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడిన మిదున్ చక్రవర్తికి నిరాశే మిగిలింది. మిథున్‌ ఇటీవలే బీజేపీలో చేరారు. మీడియా మిథున్‌ చక్రవర్తే కాబోయే సీఎం అభ్యర్థి అని ఊదరగొట్టింది.కానీ పార్టీ మాత్రం టిక్కెట్ ఇవ్వలేదు. కొద్దీ రోజుల క్రితమే మిథున్ ‌ ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో పార్టీలో చేరారు. …

ఎమ్మెల్యేలను చితక్కొట్టిన పోలీసులు

బీహార్ అసెంబ్లీ లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేసారు.కిక్ పంచ్ లతో ఎమ్మెల్యేలను కొట్టారు. పోలీసులకు  ప్రత్యేక అధికారాలు కల్పించే ‘‘బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021’’ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.కొద్దీ రోజుల క్రితం అసెంబ్లీ సమావేశంలో విపక్ష  ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు ఆ బిల్లు ప్రతులను …

ఆ ఇద్దరు … మార్గదర్శకులు కాదా ?

రమణ కొంటికర్ల………………………………….  కులాల కుంపట్లలో చలి కాగేవాళ్లు… మతవిద్వేషాల మంటలతో చండప్రచండ సూర్యుడికే దడ పుట్టించే కలిమనుషుల రాజ్యంలో…ఒక్కసారి గా ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికార్లను యాద్దెచ్చుకోవాల్సిన సమయమిది. వారే ఒకరు ఎస్. ఆర్. శంకరనైతే… ఇంకొకరు బస్తర్ హీరో బీ.డి. శర్మ. ఇద్దరూ పుట్టింది బ్రాహ్మణ కులమైనా… అభ్యుదయవాదులు. దళిత, గిరిజనుల అభివృద్ధి కోసం …

ఆ ఆలయంలో మంటల మిస్టరీ ఏమిటో ?

మన దేశంలోని కొన్ని ఆలయాల్లో చిత్రాలు జరుగుతుంటాయి.అవి ప్రకృతి రీత్యా జరుగుతాయా ? మరేదైనా కారణమో ఎవరికి తెలీదు. వాటిని కనుగొనేందుకు చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు.రాజస్థాన్ లోని ఇడానా మాతాఆలయం కూడా అలాంటిదే.ఇక్కడ అమ్మవారు అగ్నిస్నానమాచరిస్తారు. అగ్నిని నీటిగా స్వీకరిస్తారు. మంటలు అవే అంటుకుంటాయి. మరల అవే ఆరిపోతాయి. ఆరావళి  పర్వతాల్లో ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ …

సాగర్ బరిలోకి తీన్మార్ మల్లన్న ?

రాబోయే రోజుల్లో పది లక్షల గొంతుకలను తయారు చేస్తామంటున్న తీన్మార్ మల్లన్న నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేసే యోచనలో ఉన్నారు. ఇక్కడ మల్లన్న బరిలోకి దిగితే పోటీ రసవత్తరం గా మారుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలో  ప్రత్యర్థులకు దడ పుట్టించిన మల్లన్న తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో సాగర్ …

 “గాయత్రీ”తో కరోనా ను జయించవచ్చా ?  

గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చా?లేదా ? అనే అంశాన్ని తేల్చేందుకు ఎయిమ్స్(రిషికేష్ ) శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఈ అధ్యయనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ మేరకు  జాతీయ మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయి. ఈ అధ్యయనం కోసం మొత్తం 20 రోగులను ఎంపిక …
error: Content is protected !!