ఎవరీ హేమలతా లవణం ?

A social reformer unknown to this generation ………………………………… హేమలత గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన తెలుగు కవి గుర్రం జాషువా, మరియమ్మ దంపతులకు 1932 ఫిబ్రవరి 26న జన్మించారు.ఆమె విద్యఅంతా గుంటూరులో సాగింది. మద్రాసు క్వీన్స్ కళాశాలలో బీఏ చదివి బంగారు పతకాన్నిపొందారు.ఆ తర్వాత గోపరాజు రామచంద్రరావు కుమారుడు గోపరాజు లవణంతో ఆమెకు …

ఎన్టీఆర్ మెచ్చిన నిరాడంబర చిత్రకారుడు !!

Taadi Prakash ……………….. దొంగ కడుపున దొంగే పుడతాడా? అని కొందరు ఆశ్చర్యపోవచ్చు గానీ శిల్పి కడుపున శిల్పి పుట్టాడు. కుంచె పేరు ‘చిత్ర’. అసలు పేరు కొప్పోజు విఘ్నేశ్వరాచారి. తాత, తండ్రి కళాకారులు, మంచి శిల్పులు. వాళ్ళ వులిని పుణికిపుచ్చుకున్నాడీ యువకుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, మందపాడు గ్రామంలో 33ఏళ్ళ క్రితం చిన్న వులి …

అనంత రూపాల్లో ఆదిశక్తి (2)

Kasi Vishalakshi ………….. సతీదేవి చెవి పోగు పడిన కాశీ క్షేత్రం విశాలాక్షి శక్తిపీఠంగా పేరు గాంచింది. కాశీ క్షేత్రం ఆది దేవుడైన శివుని నివాసం. శివునికి కైలాసం కన్నా ఇష్టమైన ప్రదేశం ఇది. పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు  సరైన  పాలకుడు లేక దేశమంతా అధర్మంతో నిండిపోయింది. అప్పుడు బ్రహ్మదేవుడు దివోదాసు అనే క్షత్రీయుడికి …

అనంత రూపాల్లో ఆదిశక్తి ! (1)

Kanchi Kamakshi  ……………………….. కామాక్షి దేవీ ఆలయం  అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతోంది.ఈ కామాక్షి దేవీ ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అని కూడా  అంటారు.   కా అంటే లక్ష్మీ మా అంటే సరస్వతి అక్షి (అంటే కన్ను)….కామాక్షి దేవి అంటే లక్ష్మీదేవి, సరస్వతీ దేవిని కన్నులు గా కలది అని …

ఈ “తాతాచారి” సామాన్యుడు కాదండోయ్.!!

Abdul Rajahussain ……………………. ఈ “తాతా చారి” సామాన్యుడు కాదండోయ్.! సి.పి.బ్రౌన్ దొర కొలువులో పనిచేసిన “తాతాచారిని “ కలుద్దాం రండి. తెలుగు భాషాసాహిత్యాలున్నంత కాలం మనం మరవకూడని పేరు సి.పి.బ్రౌన్ దొర.అలాంటి బ్రౌన్ దొరకు కథలు చెప్పి మెప్పించిన వాడు..‌ “తాతాచారి”. ఈయన అసలుపేరు ” నేలటూరు వేంకటాచలం” . నెల్లూరువాసి.అయితే నెల్లూరులో పూట …

ఆ ఎనిమిదో ఖండం కథేమిటి ?

New continent ………………… ఇప్పటి వరకు మనకు ఏడు ఖండాలున్నాయని తెలుసు .. ఆవిధంగానే చదువుకున్నాం. కానీ ఇప్పుడూ ఎనిమిదో ఖండం వెలుగులోకి వచ్చింది. ఇది దాదాపు 365 ఏళ్లుగా కనపడకుండా దాక్కుని ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ కొత్త ఖండాన్ని భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, భూకంప శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. ఈ ఖండానికి  సంబంధించిన ఆసక్తికర …

కంగనా పెళ్లి ఖాయమైందా ?

Career down ……………… హీరోయిన్లు గొడవలకు , కాంట్రవర్సీలకు దూరంగా ఉంటారు. సినిమా చేశామా, డబ్బులు తీసుకున్నామా అన్నట్లు సైలెంట్‌గా ఉంటారు. కొందరు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తలు కెక్కుతూ ఉంటారు.అందులో బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్ ప్రసిద్దురాలు. గత కొన్నాళ్లుగా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలకు చిరునామాగా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు పెళ్లికి రెడీ …

చెవిలో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయా ?

Hell to bear …………………… చెవిలో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయా ?  పేపర్ నలుపుతున్నట్టు, గంట మోగిస్తున్నట్టు, టిక్కు టిక్కు అంటూ .. లేదా  సముద్రపు హోరు లాగా ..  గుయ్ మని…. ఇలా చెవిలో రకరకాల శబ్దాలు రొద చేస్తుంటే అది కచ్చితంగా చెవి సమస్యే.  దీన్నే వైద్య పరిభాషలో ‘టిన్నిటస్’ అంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. …

హరిత విప్లవ పితామహుడు !!

Creator of high yielding new varieties…….  ఇసుక నేలల్లోనూ పసిడి రాసులు పండించవచ్చని నిరూపించిన శాస్త్రవేత్త  ఎంఎస్‌ స్వామినాథన్‌.  అధిక దిగుబడులిచ్చే కొత్త వంగడాల సృష్టికర్త ఆయన. ప్రజలు పస్తులుండే దుస్థితి పోవాలని స్వామినాథన్ తపించారు.  వ్యవసాయంలో అధిక దిగుబడులు, మార్కెట్‌లో సంస్కరణల కోసం  నిరంతరం కృషిచేసిన వ్యక్తి . వ్యవసాయ రంగానికి దశాదిశను చూపిన వ్యక్తి …
error: Content is protected !!