కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

‘పంచాయతనం’ అంటే ??

worship…………………………. ఒక చిన్నపేటిక లేదా పెట్టె లో ఐదుగురు దేవతామూర్తులను ఉంచి పూజలు చేయడాన్ని ‘పంచాయతనం’ అంటారు. ఆ ఐదుగురు దేవతలు ఎవరంటే ?? ఆదిత్యుడు, . అంబిక, …  విష్ణువు, ..  … గణపతి, …  మహేశ్వరుడు. ఇక్కడ మూర్తులు అంటే విగ్రహాలు కావు. దేవతలకు ప్రతిరూపాలుగా భావించే చిన్న శిలలు. వీటిని ఒక్క చోటనే …

ప్రతి వాక్యం అమూల్యమే !!

Srinivasreddy Lethakula …………………… All are living characters కొందరి రచనల్లో కొన్నే బాగుంటాయి.మరి కొందరు రాసిన ప్రతి వాక్యం అమూల్యంగా ఉంటుంది.వారి ప్రతి రచన పాఠకుల్ని ఇట్టే ఆకర్షించుకుంటుంది.అలా రాసిన ప్రతి వాక్యాన్ని పాఠకుల చేత కదలకుండా చలింపజేసే శక్తి డా.యస్.యల్.భైరప్ప గారికి ఉంది. నంజనగూడు అనే ఊరు మైసూర్ కి దగ్గర కపిల …

‘ఆదిత్య హృదయం’ శ్లోకాలకు అంత శక్తి ఉందా ?

డా. వంగల రామకృష్ణ…………………………….. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు తన సమీప బంధువులతో, రక్తబంధువులతో ఎలా యుద్ధం చెయ్యాలా అని సతమతమవుతూ విషాదంలో కూరుకుపోతాడు. కృష్ణుడు గీతోపదేశం చేశాడు. స్థిత ప్రజ్ఞత కలిగించి ఆత్మనిర్భరత కలిగిస్తాడు.  దీంతో స్థిమితపడ్డ అర్జునుడు సమరానికి సై అంటాడు. రామాయణంలో రావణుడితో అంతులేని పోరాటం చేసిన రాముడు విసిగిపోయి, అలసిపోయి, …

హరికథలు చెప్పడం లో ఆయన స్టయిలే వేరు కదా !!

A great storyteller……………………….. ఒకప్పుడు హరికథలు అంటే జనాలు పెద్దఎత్తున వచ్చేవారు. శ్రీరామనవమి, వినాయక చవితి పందిళ్లలో లేదా పెద్ద దేవాలయాల వద్ద ఈ హరికథా కాలక్షేపం జరిగేది. రాత్రి తొమ్మిది నుంచి రెండు .. మూడు గంటల పాటు హరికథా భాగవతార్లు వివిధ పౌరాణిక కథలు జనరంజకంగా చెప్పి అలరించేవారు.. టీవీలు వచ్చాక ఈ …

 ఆ ప్రతిమలోని ప్రత్యేకతను గమనించారా ?

Specialty of Naga chandreswaralayam… మ‌న‌దేశంలో ఎన్నో నాగ దేవాల‌యాలున్నాయి. అందులో ప్ర‌ముఖమైంది, ఇత‌ర ఆల‌యాల‌కంటే భిన్న‌మైంది ఉజ్జ‌యినిలోని నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం­. ఉజ్జ‌యినిలోని మహాకాళ మందిరంలోని మూడో అంత‌స్థులో నాగ‌చంద్రేశ్వ‌రాల‌యం­ ఉంది. ఈ ఆలయం సంవ‌త్స‌రంలో ఒక‌రోజు మాత్ర‌మే అది కూడా శ్రావ‌ణ శుక్ల పంచ‌మి రోజు మాత్ర‌మే తెరిచి ఉంటుంది. ఆరోజు మాత్ర‌మే భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. …

దరిద్రం ఎలా వుంటుంది?

Bhandaru Srinivas Rao …………………… చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ కష్టం మరోటి వుండదంటారు. కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్ళు. తుషార్ హర్యానా లో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు …

విష్ణువు మూడో పాదం మనకు కనిపించదే ??

డా. వంగల రామకృష్ణ ……………. Vishnu Leelas మూడు అడుగులతో ముల్లోకాలను కొలిచిన అద్భుతమూర్తి మన వామన మూర్తి. విష్ణుమూర్తి మరుగుజ్జుగా వచ్చినా ముల్లోక విజేత అయిన బలిచక్రవర్తిని మూడు లోకాలలో ఎక్కడా లేకుండా చేసి చరిత్ర సృష్టించాడు. ఇందుకు ఆయన యుద్ధం చేయలేదు..రక్తపాతం సృష్టించలేదు. రక్తరహిత ప్రణాళికతో వచ్చి …వచ్చిన పని పూర్తి చేసుకుని …

విలక్షణ వాచకమే ఆయన ప్రత్యేకతా ?

An unforgettable Telugu actor…… చిలకలపూడి సీతారామాంజనేయులు అంటే ఎవరికీ తెలియదు..  కానీ సీఎస్సార్ అనగానే  కొంతమంది చప్పున గుర్తు పట్టేస్తారు. తనదైన వాచకం .. అభినయంతో ప్రేక్షకులను  అలరించిన సీఎస్సార్, విలక్షణమైన పాత్రలతో  ఎంతగానో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ కంటే ముందు  శ్రీరామ, శ్రీకృష్ణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలచిన వారిలో సీఎస్సార్ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. …

నరజన్మ బహు దుర్లభమా ??

What does Garuda Purana say?………………….. పాప కార్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో ? శిక్షలు వాటికంటే ఎక్కువే ఉన్నాయి. ఏ నరకంలోకి వెళ్ళినా పాపిని అగ్నిలో కాల్చడం, నూనెలో ఉడికించడం,పిండి పిండి చెయ్యడం, ముద్ద చెయ్యడం వంటి వేలకొద్దీ శిక్షలు అమలు జరుగుతుంటాయి. అక్కడ ఒక్కరోజే నూరు రోజుల బాధలు అనుభవంలోకి వస్తాయి. గరుడ …
error: Content is protected !!