అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Famous shrine ………………….. సుబ్రహ్మణ్యేశ్వరుడికి సంబంధించిన ఆరు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు తమిళనాడు లో ఉన్నాయి. వాటిలో ఇదొకటి. కుమారస్వామికి సంబంధించి ఎన్నో పురాణ గాధలు, మహిమలు గురించి ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటుంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ని ఇక్కడి ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తమిళనాడులో (2004) సంభవించిన సునామీ గురించి అందరికీ …
Destruction vs liberation…………………. ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య గత ఏడాది రగిలిన వివాదం ఇంకా చల్లారలేదు. కొద్దీ రోజుల క్రితం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 40 వేల పైమాటే. అత్యధిక దాడులు పాలస్తీనా భూభాగంపై, ప్రత్యేకంగా గాజా స్ట్రిప్పై జరిగాయి. ఈ నరమేధంలో హమాస్ కమాండర్ ఫువాద్ షుక్ర్, హమాస్ …
Hunted and took revenge………………… హమాస్ ఒక ఉగ్రవాద సంస్థ .. ఆషామాషీ సంస్థ కాదు. దాని వద్ద పెద్ద సంఖ్యలో ఆయుధాలు .. నిధులు ఉన్నాయి. హమాస్ కు పెద్ద ఎత్తున ఫండ్స్ అందుతాయి. ఈ నిధులను రహస్యంగా ఉంచుతారు. ఆ నిధులు చాలా వరకు క్రిప్టో కరెన్సీ, ఆఫ్షోర్ బ్లైండ్ ట్రస్ట్లలో ఉన్నాయని …
How did the earth break up?……………………. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమి అంతా కేవలం రెండు (భూమి, సముద్రం) భాగాలుగానే విభజింపబడి ఉందని భూగోళ శాస్త్రవేత్తలు ధృవీకరించారు. సనాతన ధర్మం – శాస్త్రీయ వైశిష్ట్యత : 4 బ్రహ్మాండ పురాణంలో లోకకల్పనం గురించి ఇచ్చిన వివరణలో… సూతమహర్షి చుట్టూ చేరిన మునిపుంగవులు ఆయనను …
మైనాస్వామి……………………………………. పెనుకొండ ఒకప్పుడు మహానగరం.ఎందరో రాజులకు,రాజకుటుంబాలకు,మఠాధిపతులకు,ఘటిక స్థానాధి పతులకు, శిల్పాచార్యులకు, కళాకారులకు ఆశ్రయం కల్పించిన రాజ్యకేంద్రం. రాజాధిరాజనగరం. మౌర్య సామ్రాజ్య కాలం నుంచి పెనుకొండకు చరిత్ర వుంది. పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక సంఘటనలు పెనుకొండ గొప్పతనాన్ని వివరిస్తున్నాయి. మౌర్యులు,శాతవాహనులు,పల్లవులు,పశ్చిమ గంగరాజులు, చాళుక్యులు, నోలంబపల్లవులు, హొయసలప్రభువులు, విజయనగర చక్రవర్తుల పాలనలో పెనుకొండ రాజ్యం ఎంతో అభివృద్ధి అయింది. సాంస్కృతిక …
Frauds in new ways………………………… దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త రీతుల్లో మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పార్సిల్ స్కాములు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. చాలామంది ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. ఈప్రక్రియలో ముందుగా మోసగాళ్లు వినియోగదారులకు రకరకాల సందేశాలను పంపుతారు. వాటిలో మీ చిరునామా తప్పుగా ఉన్న కారణంగా పార్శిల్ డెలివరీ చేయడం …
Subramanyam Dogiparthi……………….. శోభన్ బాబు కెరీర్లో గొప్ప సినిమా ఇది. 1974 లో విడుదలైన ఈ ఖైదీ బాబాయ్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. హిందీలో దుష్మన్ అనే టైటిల్ తో వచ్చింది . రాజేష్ ఖన్నా , ముంతాజ్ , మీనాకుమారిలు నటించారు . బహుశా ముందు హిందీలో వచ్చింది కాబట్టి , తెలుగులో …
The first ghost story writer ………………………….. పై ఫొటోలో కనిపించే ఆమె పేరు స్థానాపతి రుక్మిణమ్మ. తొలి దెయ్యం కథల రచయిత్రి ఈమె. 22 ఏళ్ళ వయసులోనే దెయ్యం కథలను రాసి సంచలనం సృష్టించిన మహిళ. 1935 లోనే ఆమె దెయ్యం కథల పుస్తకాన్ని ప్రచురించారు. పుస్తకంగా రాకముందే ఈ కథలన్నీ విశాఖపత్రిక, సత్యవాణి, …
Marudhuri Raja ………………………………………. Brother’s memories…………………………………… M.V.S హరనాథరావు మా అన్నయ్య. ఆయన పైకి గాంభీర్యంగా కనిపిస్తాడు కానీ మాటల్లో అంత సీరియస్ నెస్ కనిపించదు. రెగ్యులర్ గా ఆయనతో మాటాడే వాళ్లకు ఆయనలో ఎంత సెన్స్ అఫ్ హ్యూమర్ ఉందో తెలుసు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా చురకలు .. చెణుకులు .. పంచ్ …
error: Content is protected !!