ఆ ఇద్దరి మరణాలు ఇప్పటికీ మిస్టరీయే !!

Unsolved Cases……………………………. రెండేళ్ల క్రితం వరకు భారత మూడో ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిది అనుమానాస్పద మృతిగా భావించాం. అయితే అది హత్య అని నిర్ధారణ అయింది. అలాగే అణుశాస్త్ర పితామహుడు హోమీ జహంగీర్ బాబా ది కూడా హత్యేనని తేలిపోయింది. విమాన ప్రమాదం కుట్ర లో భాగంగా జరిగిందని స్పష్టమైంది. దీంతో ఈ …

ఎవరీ హోమీ జహంగీర్ బాబా ?

మన దేశం అణుపరీక్షల్లో సత్తా చాటడానికి తెర వెనుక నుంచి ఎందరో శాస్త్రవేత్తలు కృషి చేశారు. ప్రభుత్వానికి సహకరించారు. వారిలో హోమీ జహంగీర్ బాబా .. అబ్దుల్ కలాం కీలక వ్యక్తులు. హోమీ జహంగీర్ బాబా ను భారతీయ అణు పరిశోధనా రంగ రూపశిల్పి అంటారు. 1909లో ముంబాయిలో జన్మించి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యాభ్యాసం …

ఫోటోల వెనుక కథేమిటి ?

Leaders who don’t waste time?………………….. పైన కనిపించే ఫొటోల్లో ఒకటి రేర్ ఫోటో రాజీవ్ ది… మరొకటి బాగా వైరల్ అయిన ప్రధాని మోడీ ఫోటో. నిజానికి ఈ రెండింటికి ఎలాంటి సంబంధం లేదు. ఆ మధ్య  పీఎం నరేంద్ర మోడీ అమెరికా వెళ్తున్న సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో ఫైల్స్ ను స్టడీ …

శాస్త్రీజీ మరణం ఎప్పటికీ మిస్టరీయేనా ?

మన దేశానికి చెందిన ప్రముఖులలో చాలామంది మరణాలపై ఎన్నో సందేహాలున్నాయి. దేశ రెండో ప్రధాని  లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణంపై కూడా సందేహాలిప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అసలేమీ జరిగిందో ఎవరికి తెలీదు. 1966 లో ప్రధాని హోదాలో శాస్త్రి అప్పటి పాక్‌ అధ్యక్షుడు ఆయూబ్‌తో రష్యాలోని తాష్కంట్‌లో చర్చలు జరిపారు.  ఆ తర్వాత  కొద్దిసేపటికే శాస్త్రి తీవ్రమైన గుండెపోటుతో …
error: Content is protected !!