‘నోటా’కు పడే ఓట్లు పెరుగుతున్నాయా?

Is dissatisfaction with candidates increasing?………. నోటా ఆప్షన్ ను ఎంచుకునే  ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది, 2014,2019, ఎన్నికలతో పోలిస్తే 2024 సార్వత్రిక ఎన్నికల్లో నోటా బటన్ నొక్కిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇండోర్ లోకసభ నియోజక వర్గంలో అత్యధికం గా  2,18,674  ఓట్లు నోటాకు పడటం విశేషం. నోటా చరిత్రలో ఇదో …

ఆ రాష్ట్రం నుంచి 72..ఏళ్లలో ఎన్నికైంది నలుగురు మహిళలేనా  ?

Women are not interested in contesting elections…………………….. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇప్పటివరకు లోకసభకు ఎన్నికైన మహిళలు కేవలం నలుగురు మాత్రమే కావడం విశేషం. బాలీవుడ్ నటి కంగనా రనౌత్  లోకసభకు ఎన్నికైన నాల్గవ మహిళ గా రికార్డుల్లో కెక్కారు. బిజెపి తరపున కంగనా మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి 74,755 ఓట్ల మెజారిటీతో …

ఎన్నికల్లో పోటీ కి సై అంటున్న నటి !!

Does glamor workout? …………………………………. ప్రముఖ సినీ నటి రాధిక త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి తరఫున తమిళనాడు లోని విరుదునగర్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ  కూటమిలో ఇండియా జననాయగ, పుదియ నీది, టీఎంసీ, జాన్‌పాండియన్‌ తదితర పార్టీలు చేరాయి. అలాగే నటుడు శరత్‌కుమార్‌ నేతృత్వంలోని సమత్తువ మక్కల్‌ …

ఆ ఇద్దరిని పక్కన పెట్టేశారా ?

సుల్తాన్ పూర్ ఎంపీ మేనకా గాంధీ,ఫిలిబిత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్‌గాంధీ పేర్లు బీజేపీ తొలి జాబితాలో కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరికీ టిక్కెట్లు ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది.ఫిలిబిత్‌లో కొత్త అభ్యర్థిని బరిలోకి దించడానికి బీజేపీ హైకమాండ్‌ నిర్ణయించుకున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని …

ప్రధాని మోడీపై పోటీ చేసేది ఈయనేనా ?

Will Modi win with a bumper majority?.……………………………. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. మోడీ  2014  లో 2019..లో కూడా వారణాసి నుంచే పోటీచేసి గెలుపొందారు. 2014 లో మోడీ పోటీ చేసినప్పుడు  ఆయన  పై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీ వాల్..  కాంగ్రెస్ …

రాయబరేలీ పై బీజేపీ కన్ను!!

Sonia Good bye to direct elections……….. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. ఆ ఒక్క సీటులో కాంగ్రెస్ ను ఓడిస్తే ఉత్తరప్రదేశ్లో ఆ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోతుంది. ఒక వ్యూహం ప్రకారం అక్కడ బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ …
error: Content is protected !!