శాస్త్రీజీ మరణం ఎప్పటికీ మిస్టరీయేనా ?

మన దేశానికి చెందిన ప్రముఖులలో చాలామంది మరణాలపై ఎన్నో సందేహాలున్నాయి. దేశ రెండో ప్రధాని  లాల్‌బహదూర్‌ శాస్త్రి మరణంపై కూడా సందేహాలిప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.అసలేమీ జరిగిందో ఎవరికి తెలీదు. 1966 లో ప్రధాని హోదాలో శాస్త్రి అప్పటి పాక్‌ అధ్యక్షుడు ఆయూబ్‌తో రష్యాలోని తాష్కంట్‌లో చర్చలు జరిపారు.  ఆ తర్వాత  కొద్దిసేపటికే శాస్త్రి తీవ్రమైన గుండెపోటుతో …

ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ఏమిటో ?

కాలానుగుణంగా కొత్త విధానాలు పుట్టుకొస్తుంటాయి. కొన్నింటికి ఆమోదం ఉంటుంది. మరికొన్నింటికి ఉండదు . అలాంటిదే ఈ ప్రెగ్నెన్సీ టూరిజం కూడా. ఇప్పటివరకు మనం టెంపుల్ టూరిజం , మెడికల్ టూరిజం గురించే విన్నాం. ఈ ప్రెగ్నెన్సీ టూరిజం ఏమిటో చూద్దాం. ప్రెగ్నెన్సి టూరిజం పేరే వింతగా ఉంది కదా..ఇది ఇపుడు  హిమాలయ పర్వత సానువుల్లోని లడాఖ్ …

క్యాష్ రిచ్ కంపెనీ షేర్ల పై కన్నేయండి!

షేర్లలో మదుపు చేసి అంతో ఇంతో లాభాలు అర్జించాలంటే క్యాష్ ఫ్లో కంపెనీలను ఎంచుకోవడం మంచిది . అన్ని కంపెనీలలో ఫ్రీ క్యాష్ ఫ్లో వుండదు.అసలు ఫ్రీ క్యాష్ ఫ్లో అనే పదం గురించి చాలామంది ఇన్వెస్టర్లకు తెలియక పోవచ్చు. ఆస్తులలో ఇన్వెస్ట్మెంట్, ఎక్విప్మెంట్, ప్లాంట్ కొనుగోలు వంటివి కాపిటల్ వ్యయానికి పోగా మిగిలిన నగదునే …

మందబుద్ధి కాదు దుర్భుద్ధి !

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ తన దుర్భుద్ధి బయటపెట్టకుని పరువు పొగొట్టుకున్నాడు. పార్టీ కూడా ఆయన వైఖరిని తప్పు పట్టిన  పరిస్థితి నెలకొన్నది. పార్టీ యే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులంతా ట్రంప్ తెంపరి తనాన్ని.. దుష్టబుద్ధిని  దుయ్యబడుతున్నారు. హుందాగా ఓటమిని ఒప్పకుని అధికార మార్పిడికి అంగీకరించినట్టయితే వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అవకాశం …

ఆ ఊర్లో ఎటు చూసినా కవలలే ! ఈ మిస్టరీ ఏమిటో ?

మనదేశంలో వింతలకు .. విచిత్రాలకు కొదువేమి లేదు. అలాగే అంతు చిక్కని మిస్టరీలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాంటి కేటగిరీ లోదే మీరు చదవబోతున్న విషయం. అసలు కథ లోకి వెళ్తే …….కేరళలో మాలాపురం జిల్లాలోని కోడిన్హి గ్రామం లో కవల పిల్లలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆంత పెద్ద సంఖ్యలో అక్కడే ఎందుకు కవలలు …

అంతఃపుర కుట్రలే రావణుడిని దెబ్బతీసాయా ?

రావణాసురుడిని మరో కోణంలో పరిచయం  చేసిన పుస్తకం ఇది “రావణ్ ద కింగ్ ఆఫ్ లంక”. ప్రముఖ పరిశోధకుడు మిరాండో ఒబెసిక్రి  దీనిని రాశారు. ముఖ్యంగా రావణాసురుడి పాలనా దక్షత, ఆనాటి శ్రీలంక దేశ శాస్త్ర-సాంకేతిక పురోగతి , వైభవాన్ని , పాలనా విశేషాలను మునుపెన్నడూ తెలియని కోణంలో చెబుతోంది. స్వతహాగా పండితుడైన రావణుడు విశిష్ట …

రాజకీయాల్లోకి రాబర్ట్ వాద్రా .. మీడియాతో మనసులో మాట !

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు … ప్రియాంక గాంధీ భర్త  రాబర్ట్ వాద్రా తనకు రాజకీయాల్లోకి ప్రవేశించి, ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందనే కోరికను బయటపెట్టారు.  మీడియా ముందు ఆయన తన మనసులో మాట వెల్లడించారు. ఈ దేశ ప్రజలకు సేవ చేసి, దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన కుటుంబానికి చెందినవాడిని అని …

ఆ ఇద్దరికీ ఎందుకు చెడింది ? ఎలా దూరమయ్యారు ?

That’s it in politics……… మూడేళ్లకే  అమితాబ్ బచ్చన్ తన పొలిటికల్ కెరీర్ కు ఎందుకు ముగింపు పలికారో? ఇప్పటికి చాలామందికి తెలీదు. అమితాబ్ కూడా ఎక్కడా అసలు విషయం ఎవరికి చెప్పలేదు . చాలా ఇంటర్వ్యూలలో మీడియా వాళ్ళు అడిగినా అమితాబ్ వేర్వేరు కారణాలు చెప్పారు. తన బ్లాగ్ లో కూడా రాజకీయాల్లో ఇమడ …

లాభాల స్వీకరణకు ఇదే మంచి సమయం !

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం అప్ ట్రెండ్ లో నడుస్తోంది. సెన్సెక్స్‌ మంగళవారం 261 పాయింట్లు జంప్‌చేసి 48,438 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 14,200 వద్ద ముగిసింది. ఈ రెండు కూడా  సరికొత్త రికార్డులు. కోవిడ్‌-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్‌ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన …
error: Content is protected !!