ఈసడింపులే ఆయన్ని కవిగా మార్చాయా ?

Bharadwaja Rangavajhala  ……………………. కళ కు కళాకారుడికి కులం లేదు అన్నప్పటికిన్నీ….భారత దేశంలో కులపరమైన అణచివేత కొత్తదేం కాదు.దళిత కులాల్లో పుట్టి అనేక అవమానాలను ఎదుర్కొన్న కవులు కళాకారులకూ కొదవ లేదు. ఈ ఆవేదన నుంచే ..జాషువా గబ్బిలం రాస్తే… జాన్సన్ కాకి కావ్యం రాశాడు. నిదర ముదర పడే వేళ వల్లకాడు ఒక్కటే అని …

నాలుగు భాషల సంచలన చిత్రం!!

A sensational movie…………………… ‘అంతిమ తీర్పు’ 1988 నాటి సినిమా ఇది. అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది ఈ సినిమా. ఈ మూవీ తొలుత ‘న్యూఢిల్లీ’ పేరుతో మలయాళం లో రూపొందింది. మమ్ముట్టి హీరో .. హిందీ,కన్నడ భాషల్లో కూడా ‘న్యూ ఢిల్లీ’ టైటిల్ తోనే రిలీజ్ అయింది. తెలుగులో కృష్ణంరాజు,హిందీలో జితేంద్ర ,కన్నడ లో …

మెగాస్టార్ నట జీవితానికి పునాది ఈ సినిమానే !!

Subramanyam Dogiparthi …………………………………… Megastar’s first step చిరంజీవి నటించిన మొదటి సినిమా. 1979 లో వచ్చిన ఈ ‘పునాదిరాళ్ళు’ సినిమా చిరంజీవి నట జీవితానికి అద్భుతమైన పునాదిని వేసింది. పల్లెటూర్లలో పెత్తందార్ల దాష్టీకం మీద కుప్పలకుప్పలు సినిమాలు ఈ సినిమా ముందూ వచ్చాయి , తర్వాతా వచ్చాయి . సినిమా సక్సెస్ అయ్యేది కానిదీ …

‘గిరీశం’ గా మెప్పించిన ఎన్టీఆర్ !

A popular Telugu play……………………………… సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ కొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నపాత్రల్లో కూడా నటించి మెప్పించారు.వాటిలో కన్యాశుల్కం లోని ‘గిరీశం’ పాత్ర ఒకటి. ఎన్టీఆర్ ఆ పాత్రను చేయడానికి ముందుకు రావడం గొప్ప విషయం. ఆ సినిమా తీసే నాటికి ఎన్టీఆర్ మంచి జోరు మీద ఉన్నారు.  నిర్మాత డీఎల్ నారాయణ వెళ్లి …

బాలనటుడే హీరో.. అప్పట్లో పెద్ద హిట్ !

Thriling Movie ………………….. సుమారుగా 52 ఏళ్ళ క్రితం నిర్మించిన ‘పాపం పసివాడు’ అప్పట్లో సూపర్‌హిట్ సినిమా. ఎడారిలో చిక్కుకుపోయిన ఒక బాలుడి చుట్టూ అల్లిన కథ ఇది. రాజస్థాన్ థార్ ఎడారుల్లో అధిక భాగం షూటింగ్ చేశారు. హీరో కృష్ణ నిర్మించిన మోసగాళ్లకు మోసగాడు తర్వాత రాజస్థాన్ ఎడారుల్లో తీసిన సినిమా ఇదే.  “లాస్ట్ …

కనక వర్షం కురిపించిన మూవీ !!

Subramanyam Dogiparthi …………………………………. A movie that attracts female audience …………………………………… ‘కార్తీకదీపం’ సినిమాను 26 లక్షల బడ్జెటుతో తీశారు.1979 లో రిలీజైన ఈ సినిమా 50 రోజుల్లో60 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దర్శకుడు సెంటిమెంటల్..రొమాంటిక్ సినిమా గా తెరకెక్కించారు. శోభన్ బాబును 1+2 హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా …

దూద్ కాశీ కి వెళ్లొచ్చిన అనుభూతి నిచ్చే మూవీ!

Different Movie …………………………… ఏదైనా సినిమా చూస్తే మనసులో ఒక ఫీల్ కలగాలి. ప్రేక్షకుడు కూడా పాత్రలతో మమేకమై ప్రయాణం చేస్తుండాలి. అలాంటి సినిమాలు కొన్నే ఉంటాయి. నాగ్ అశ్విన్ తీసిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ ఆ కోవ లోనిదే. సినిమా లో నాని, మాళవిక అయ్యర్ లతో కలసి మనం కూడా దూద్ కాశీ కి …

కన్నవారే మోసం చేసారా ?

Pleasures on screen are hardships in life .……………………. “మా ఊళ్ళో ఒక పడుచుంది .. దెయ్యమంటే భయమన్నది” అన్న పాట వినగానే టక్కుమని గుర్తుకొచ్చేది  ఒకనాటి హీరోయిన్ కాంచన. కాంచన …. చక్కని పేరు,పేరుకి తగినట్టే మనిషి కూడా అంతే చక్కగా ఉంటుంది. ఈ తరం సినిమా ప్రేక్షకుల్లో చాలామందికి కాంచన గురించి …

స్క్రీన్ పై ‘చిరు’ కనిపించిన తొలి సినిమా !!

Subramanyam Dogiparthi …………………………….. ఈ ప్రాణం ఖరీదు సినిమా గురించి చెప్పటానికి చాలా విశేషాలే ఉన్నాయి . మెగా స్టార్ చిరంజీవి మొదట సంతకం చేసిన సినిమా పునాదిరాళ్ళు . కానీ మొదట రిలీజ్ అయిన సినిమా ఈ ప్రాణం ఖరీదు. సీఎస్ రావు రాసిన ‘ప్రాణం ఖరీదు’ నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు. …
error: Content is protected !!