Great history….. గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో ఉన్న సోమనాథ్ ఆలయం అత్యంత ప్రాచీనమైనది. కృతయుగం నాటిదిగా పురాణాలు చెబుతున్నాయి. చారిత్రక ఆధారాల ప్రకారం, 4వ శతాబ్దం లేదా అంతకంటే ముందు నుంచే ఈ క్షేత్రం ఉనికిలో ఉంది. ఎన్నో దండయాత్రల వల్ల ధ్వంసమై, మళ్లీ మళ్లీ నిర్మించబడిన ఈ ఆలయం “నిత్యమైన క్షేత్రం”గా ప్రసిద్ధి చెందింది. …
Arrow Pillar…… గుజరాత్లోని సోమనాథ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న ‘బాణస్తంభం’ సనాతన భారతదేశానికి చెందిన అత్యంత అద్భుతమైన భౌగోళిక, ఖగోళ విజ్ఞాన రహస్యం. సముద్ర తీరానికి అభిముఖంగా ఉన్న ఈ స్తంభంపై ఒక భూగోళం, దానిపై దక్షిణ దిశ వైపు చూపిస్తున్న ఒక బాణం గుర్తు ఉంటాయి. ఈ బాణస్తంభం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే …
Girnar Parikrama ………………….. ఇదొక ఆహ్లాదకరమైన యాత్ర. ప్రకృతి ఒడిలో పర్వతం చుట్టూ నడిచే యాత్ర. గుజరాత్లోని జూనాగఢ్లో జరిగే గిర్నార్ పరిక్రమ (లీలీ పరిక్రమ) అత్యంత పవిత్రమైన యాత్రలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ప్రబోధిని ఏకాదశి నుండి కార్తీక పూర్ణిమ వరకు 5 రోజుల పాటు జరుగుతుంది. సాధారణంగా నవంబర్ …
‘Sundar Saurashtra’IRCTC tour package …………….. గుజరాత్ అనగానే సబర్మతీ ఆశ్రమం.. నర్మదా నదీ తీరంలోని ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’.. ద్వారక వంటివి గుర్తొస్తాయి. వీటన్నింటినీ ఒకే ట్రిప్లో చూసే అవకాశాన్ని IRCTC కల్పిస్తోంది.’సుందర్ సౌరాష్ట్ర’ పేరిట IRCTC ఒక ప్యాకేజి ని నిర్వహిస్తోంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజి అందుబాటులో ఉంటుంది. ఏడు …
Temple City ………………………. ఒక పర్వతంపై ఒక ఆలయం ఉంటుంది.. లేదంటే రెండు.. మూడు ఆలయాలు ఉంటాయి… కానీ ఏకంగా 900 ఆలయాలు ఒకే చోట..అదీ ఒక పర్వతంపై ఉండటం అరుదైన విషయమే.అది కూడా ఇండియాలోనే .. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే . మనదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ‘శత్రుంజయ పర్వతం’ పై …
Oldest Lake …………. పంచ సరోవరాల్లో ఒకటైన నారాయణ సరోవరం గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది.భుజ్ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఉన్న కోరీ క్రీక్ గ్రామంలో ఉంది. ఈ నారాయణ సరోవరం పరిసర ప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థల పురాణాలు చెబుతున్నాయి. ఈ సరస్సుకు పక్కనే శివుడు …
A must visit tourist spot…………………………... గుజరాత్ రాష్ట్రంలో తప్పక చూడాల్సిన అద్భుత కట్టడం ఒకటి ఉంది. భూమి లోపల 7 అంతస్తుల మెట్లతో కూడిన దిగుడు బావి అది. ఈ దిగుడు బావి 7 అంతస్తుల దేవాలయాన్నితిరగేసి నిర్మిస్తే ఎలా ఉంటుందో ?ఆ విధంగా భూమి లోపల నిర్మించారు. ఇదొక అపూర్వ కట్టడం అని …
It is a place worth seeing………………. ధోలా వీరా …. సింధు లోయ నాగరికత విలసిల్లిన ప్రముఖ స్థలాల్లో ఇదొకటి. ఇది లోథాల్ కంటే పురాతనమైనది. ధోలావీరా లో క్రీస్తు పూర్వం 2650 నుంచే నాగరికత విలసిల్లింది. ఈ ప్రాంతాన్ని 1967… 68 లో అప్పటి దేశ పురావస్తు సర్వే సంస్థ డైరెక్టర్ జనరల్ …
No rallies, meetings…………………………. ఆ గ్రామంలో 40 ఏళ్లుగా ఎన్నికల ప్రచారం జరగడం లేదు. అక్కడ ప్రచారం నిషేధం..అలాగని ఓటెయ్యకపోతే ఒప్పుకోరు. జరిమానా విధిస్తారు. గుజరాత్ మొత్తం ఎన్నికల ప్రచారం జరుగుతున్నా అక్కడ మాత్రం ఆ సందడే లేదు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలు లేవు.. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించడాల్లేమీ ఉండవు. ఆ గ్రామం …
error: Content is protected !!