కల్కి కి అశ్వత్థామకు లింక్ ఏమిటి ?

Science fiction movie…………………… ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా కనిపించనున్నట్లు వచ్చిన వార్తలు ఫోటోలు  పెద్ద సంచలనమే సృష్టించాయి. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న  సైన్స్‌ ఫిక్షన్‌  ‘కల్కి 2898 ఏడీ మూవీకి విపరీతమైన పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే  ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఏర్పడుతున్నాయి. యంగ్ జనరేషన్ …

డైరెక్ట‌ర్ల‌కి,ర‌చ‌యిత‌ల‌కి ‘షోలే’ ఒక పెద్ద బాల‌శిక్ష‌!

Gr.Maharshi…………………………………….. షోలే సినిమా ఎన్నిసార్లు చూసానంటే , ఆ సినిమా ఆప‌రేట‌ర్ కూడా అన్ని సార్లు చూసి వుండ‌డు. నా పాలిట అదో డ్ర‌గ్‌. ఇప్ప‌టికీ నిద్ర రాక‌పోతే చూస్తూ నిద్ర‌పోతాను. ఏముంది దాంట్లో. జ‌స్ట్ క్రైం థ్రిల్ల‌ర్‌. బందిపోట్లు మీద వ‌చ్చిన ఎన్నో సినిమాల‌కి కాపీ. సెవెన్ స‌మురాయ్‌, ఫైవ్ మాన్ ఆర్మీ, మేరాగావ్ …

ఎన్నో సినిమాలకు ఈ ‘తంగ పతకం’ స్ఫూర్తి !

Bharadwaja Rangavajhala…………………………………. తంగ‌ప‌త‌కం ….ఇది కొడుకును చంపిన తండ్రి క‌థ‌గా మాత్ర‌మే చూడ‌ద్దు … ఓ ప్ర‌భుత్వోద్యోగిలో ఉండాల్సిన నిబ‌ద్ద‌త‌ను బ‌లంగా చెప్పిన క‌థ‌గా చూడండి అని శివాజీగ‌ణేశ‌న్ త‌ర‌చు చెప్పేవారు.త‌మిళ‌నాట సినిమా నాట‌కాన్ని మింగేయ‌లేదు. సినిమా న‌టులు ఆ మాట‌కొస్తే సినిమాల్లో సూప‌రు స్టార్లుగా వెలుగుతున్న వారు సైతం స్టేజ్ మీద‌కు రావ‌డానికి వెనుకాడేవారు …

ఆ ఇద్దరి మధ్య మాటల్లేవా ?

No words…no greetings…………………………….. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, బాలీవుడ్ స్టార్ అమితాబ్ కుటుంబాల మధ్య ఆరు దశాబ్దాలు గా ఉన్న బంధం బీటలు వారింది. ప్రస్తుతం ఆ కుటుంబాల మధ్య మాటలు కూడా లేవు. అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయి బచ్చన్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేసిన సమయంలో గాంధీ, బచ్చన్ కుటుంబాలమధ్య …

ఇది 1965 లవ్ స్టోరీ !

ఆ ఇద్దరివి వేర్వేరు దేశాలు, వేర్వేరు నేపథ్యాలు, వేర్వేరు సంస్కృతులు. ఆ ఇద్దరూ ఎవరో కాదు. ఒకరు రాజీవ్ .. మరొకరు సోనియా. వారిద్దరిది అందరి లాంటి ప్రేమ కథే. కానీ ఎక్కువ మందికి తెలియని ప్రేమకథ. విధి ఆ ఇద్దరిని కలిపింది .. తర్వాత విడదీసింది. అవి రాజీవ్ చదువుకుంటున్న రోజులు. ఒకరోజు కేంబ్రిడ్జ్‌లోని …

ఆ ఇద్దరికీ ఎందుకు చెడింది ? ఎలా దూరమయ్యారు ?

That’s it in politics……… మూడేళ్లకే  అమితాబ్ బచ్చన్ తన పొలిటికల్ కెరీర్ కు ఎందుకు ముగింపు పలికారో? ఇప్పటికి చాలామందికి తెలీదు. అమితాబ్ కూడా ఎక్కడా అసలు విషయం ఎవరికి చెప్పలేదు . చాలా ఇంటర్వ్యూలలో మీడియా వాళ్ళు అడిగినా అమితాబ్ వేర్వేరు కారణాలు చెప్పారు. తన బ్లాగ్ లో కూడా రాజకీయాల్లో ఇమడ …

అప్పట్లో ఆయనది బంపర్ మెజారిటీ !!

బాల్య మిత్రుడు, ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ అడగ్గానే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్  అలహాబాద్ వెళ్లి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. ఇది ఇప్పటి కథ కాదు.1984లో జరిగింది. ఇందిరాగాంధీ హత్య దరిమిలా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున అలహాబాద్ లో పోటీ చేసేందుకు గట్టి అభ్యర్థి  లేకపోవడంతో రాజీవ్  తన మిత్రుడు అమితాబ్ ను …
error: Content is protected !!