ఎవరీ పెరియార్ రామస్వామి ?

Bharadwaja Rangavajhala …………………………… దక్షిణ భారత రాజకీయాల్లో తమిళనాడుది ప్రత్యేక స్థానం. అనేక రాజ్యాలుగా సంస్థానాలుగా ఉన్న భారతావనిని ఒక్క పాలన కిందకు తేవడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. బ్రిటిష్ జమానాలో అది ఓ మేరకు సాకారమైంది. బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉన్నప్పుడూ తమ ప్రత్యేకతను చాటుకున్నారు తమిళ ప్రజలు. ఈ ప్రత్యేకతను తొలిసారి ప్రపంచానికి …

ఆ కారు వెనుక అంత కథ ఉందా ? (2)

Suresh vmrg……………………………….. అంతకు ముందు 1979 రోజుల్లోకి వెళితే ….. . మారుతీ ఉద్యోగ్ చుట్టూ రాజ‌కీయ నీలినీడ‌లు క‌మ్ముకున్న స‌మ‌యంలో సంజ‌య్‌గాంధీ వ‌య‌సు నిండా ఇర‌వై మూడేళ్లే. మారుతీ మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడ‌త‌ను. సంజ‌య్‌గాంధీకి రాజ‌కీయాల మీద మంచి ఆస‌క్తి వుంది. దేశ‌వ్యాప్తంగా దాదాపు ప్ర‌తి రాష్ట్రం లోనూ మారుతీ కార్ల త‌యారీ …

ఆ కారు వెనుక అంత కథ ఉందా ? (1)

  Suresh Vmrg………………………………… Maruthi 800…………………………………………….. మ‌ధ్య‌త‌ర‌గ‌తి భార‌తీయుడి నాలుగు చ‌క్రాల క‌ల నెర‌వేర్చిన‌ ‘మారుతీ 800’. 1980 ప్రాంతాల్లో అంబాసిడ‌ర్‌, ప్రీమియ‌ర్ ప‌ద్మిని కార్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా, ముఖ్యంగా భార‌తీయ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కోసం త‌యారుచేసిన‌ మారుతి 800 కారు ఎప్ప‌టికీ నా ఫేవ‌రిట్‌. 1950 నాటి సంగ‌తి. నెహ్రూ మంత్రివ‌ర్గంలో వాణిజ్యమంత్రిగా వున్న మ‌నూభాయ్ …

గ్రామఫోన్ రికార్డు ఇస్తే విశ్వనాథ వారు ఏమన్నారంటే ?

Bharadwaja Rangavajhala…………………………………... ఘంట‌సాల భ‌గ‌వ‌ద్గీత విడుద‌ల కార్య‌క్ర‌మం… ఆయ‌న క‌న్నుమూశాక బెజ‌వాడ‌లో జ‌రిగింది..ఆ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆరూ, విశ్వ‌నాథ స‌త్య‌నారాయ‌ణ‌గారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్ర‌ద‌ర్ ఘంట‌సాల‌, మాస్టారు విశ్వ‌నాథ ఉండ‌డం వ‌ల్లే మేమింత‌టి వార‌మ‌య్యాము” అన్నారు. ఆ త‌ర్వాత మైకందుకున్న విశ్వ‌నాథ …. “నా శిష్యుడ‌నని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వ‌ల్ల‌నే …

వచ్చే జనవరి 22 న అయోధ్య రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట !!

Ram Mandir…………………………… అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించాలని రామ మందిర నిర్మాణ కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తవుతుంది. ప్రస్తుతం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.  అయోధ్యలో …

పిచ్చుకలను ప్రేమిద్దాం ! (2)

Save Sparrows......................... పిచ్చుకల జీవన కాలం మూడేళ్ళు.-కథల్లో, పాటల్లో,సామెతల్లో పిచ్చుకకు ప్రాధాన్యం. -మానవులు-పిచ్చుకల మధ్య విడదీయరాని బంధం.బతుకు మీద ఆశకు ప్రతి రూపాలు పిచ్చుకలు. -మగ పిచ్చుక బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా ఉంటుంది. -గడ్డి పరకలు,పుల్లలతో అందమైన గూళ్ళు నిర్మించే మోడ్రన్ ఆర్కిటెక్. త్వరగా అంతరించిపోతున్న పక్షుల జాబితాలో పిచ్చుకలు. # పిచ్చుకల …

రాసింది పదికథలే .. అన్నీ అద్భుతాలే ! (2)

Taadi Prakash ………………………………… Old man and the sea of telugu literature ………………………………. టీషర్ట్ టక్ చేసుకుని షోగ్గా, హుందాగా, ఓ మల్టీ నేషనల్ కంపెనీ సీఇవోలా వుంటారు. రచయితలా అనిపించరు. మోహన్ కామెంట్లని ఎంజాయ్ చేసేవాడు. ‘‘అసలు మీరెవరండీ, రాసినవి పది కథలు, మీరెవరికీ తెలీదు. అదే నేనైతే Millions of …

నా కొత్త క్రష్… మీరూ ప్రేమిద్దురూ…

 Mohan Artist ————————– సెక్రెటేరియట్టూ, లుంబినీ పార్క్ లేదూ.కొంచెం ముందుకి లాగు. టూరిజం ఆఫీసూ, ఫిష్ కాంటీనూ, కాస్త లెఫ్ట్ కి కొయ్యి. స్లో బెదరూ.టాంక్ బండ్ మీదికి పురపురా ఎక్కెయ్యనక్కర్లేదు. బ్రేకేస్కో. వెనక్కి చూస్కో. వారేవ ఏంది ఫేసు. లెఫ్ట్ టర్నింగిచ్చుకో. ఖాళీ స్థలముందా, కాసిని చెట్లూ ఉన్నాయి. వాటి మధ్య నించుంటే హుస్సేన్ …

లత తొలి పారితోషకం అంతేనా ?

A wonderful singer …………….. భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ 1942లో తన కెరీర్‌ని ప్రారంభించారు. ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగా ఆనే వాలా’ పాట ద్వారా ఆమెకు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు.లతా మంగేష్కర్ ప్రపంచవ్యాప్తంగా 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు నెలకొల్పారు. లతా మంగేష్కర్ గాయనిగా తన …
error: Content is protected !!