ఆర్కే బాటలోనే ఆయన తనయుడు !

Father and son are on the same path………………………  మావోయిస్టు అగ్ర నేత ఆర్కే కుమారుడు పృద్వి అలియాస్  మున్నాఅలియాస్ శివాజీ  తండ్రి బాటలోనే నడిచారు. నల్లమల్ల అడవులు విప్లవకారులకు అడ్డాగా మారడంతో పోలీసులు నిఘా పెట్టి .. ఏరివేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆసమయంలో ఆర్కే అండర్‌గ్రౌండులోకి వెళ్లారు. అపుడే (1988లో) ప్రకాశం …

ప్రత్యేక మర్యాదలు వద్దన్నఆర్కే !

భండారు శ్రీనివాసరావు …………………………………………… ఆర్కే పోయాడు అనగానే ‘అయ్యో పాపం! అలానా’ అన్నవాళ్లు, ‘ఎన్కౌంటర్ లోనా!’ అని నొసలు విరిచిన వాళ్ళు వున్నారు.మంచిదో చెడ్డదో ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని జీవితాన్ని మలచుకున్న వ్యక్తుల విషయంలో సమాజం ప్రదర్శించే స్పందన విభిన్నంగా వుండడం కొత్తేమీ కాదు. అలాగే ఆర్కే అలియాస్ రామకృష్ణ కూడా మినహాయింపు కాదు. ఆర్కే …

టాక్ షో మోడరేటర్ గా బాలయ్య !

New Role ………………………… తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ తొలిసారి టాక్ షో నిర్వహించబోతున్నారు. ఆయనే మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీ వేదిక నుంచి ఈ టాక్ షో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం పేరు ‘అన్‌స్టాపబుల్‌’ గా నిర్ణయించారు.  నవంబరు 4వ తేదీ నుంచి ఈ …

రామసేతు కట్టింది అక్కడే !

పెనుతుఫాను తో ఆ పట్టణం రూపురేఖలు మారిపోయాయి. ఆ పట్టణం పేరే ధనుష్కోడి. తమిళనాడుకు తూర్పుతీరాన ఉన్న రామేశ్వరం దీవికి దక్షిణపు అంచులోని చిన్నపట్టణం.1964 కు ముందు భారతదేశానికి, శ్రీలంక కు వారధి గా ధనుష్కోడి ఉండేది. ఇక్కడ జాలర్లు ఎక్కువగా ఉంటారు. 1964 లో వచ్చిన తుఫానుకి పట్టణం కొట్టుకుపోయింది. డిసెంబర్ 21న రాత్రి …

లాజిక్ లోపించిన రివెంజ్ డ్రామా !

అశ్మీ ….. లో బడ్జెట్ సినిమా .. అయిదారు పాత్రలతో నడిచే నాటకం లాంటి ఫిమేల్ ఓరియంటేడ్ సస్పెన్స్ సినిమా. కథంతా రివెంజ్ డ్రామా తో సాగుతుంది. అశ్మీ అనే అమ్మాయి కిడ్నాప్ అయి నాలుగేళ్లు ఒక గదిలో బందీగా ఉంటుంది. బంధించిన వ్యక్తి అశ్మీని రోజూ రేప్ చేసేవాడు. ఒక రోజు ఆమె తప్పించుకుని  స్నేహితురాలి కారుకి ఆడ్డం పడుతుంది. ఈ అశ్మీని ప్రేమించే …

ఇవిగో ఆదిమానవులు నిప్పు వెలిగించిన ఆనవాళ్లు !

ఆదిమానవులు మధ్య రాతి యుగంలోనే నిప్పును కనుగొన్నారు. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం ఇస్తుందని మానవుడు గ్రహించాడు. మెల్లగా కట్టెలు పోగేసి వాటిని వెలిగించడం అలవాటు చేసుకున్నాడు. నిప్పు నెగడు ఉంటే జంతువులు తమ వద్దకు రావని తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని అర్ధం చేసుకున్నాడు. నిప్పుల్లో …

అద్భుతమైన ఛండాలం! (2)

Taadi Prakash ………………………………………………………. Mohan on the great O.V Vijayan (2) …………………………………………. నాటి రష్యా, చైనా విభేదాల్లో విజయన్ మెల్లగా మావోయిజం వైపు మొగ్గాడు. ఎడిటర్ తో పొసగలేదు. ఈలోగా ‘ఖసక్ ఇందే ఇతిహాసం’ అనే నవల రాశాడు. అది ఇప్పటికి మలయాళంలో ఏడెనిమిది సార్లు అచ్చయింది. నిజానికి కేరళలో ఆయన్ని ఫలానా నవలా …

తెలంగాణా లో ఆదిమానవుడి ఆనవాళ్లు !

అయిదులక్షల ఏళ్ళక్రితం ఆదిమానవులు చెట్లపైన .. గుట్టలపై ఉండే రాతిగుహల్లో నివసించేవారు.  ప్రకృతిలో లభించిన పండ్లు ఫలాలు తినే వారు.లేదంటే నదుల్లో చేపలు పట్టుకుని లేదా జంతువులను వేటాడి వాటి మాంసం తినేవారు. తెలంగాణలో ఆది మానవుడి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం. ఈ దక్కను పీఠభూమిలో తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన …

మన తొలి మూకీ సినిమా ఇదే !

ఇండియాలో నూట ఏడేళ్ల క్రితం తొలి సారిగా సినిమా తీశారు. అది మూకీ సినిమా.ఆ తొలి మూకీ సినిమా యే  “రాజా హరిశ్చంద్ర” . ఈ సినిమాను దాదాసాహెబ్ ఫాల్కే నిర్మించారు. ఆయనే దర్శకత్వం వహించారు. 1913 లో ఫాల్కే ఈ సినిమా తీశారు. సత్య హరిశ్చంద్రుడు చుట్టూ తిరిగే కథ ఇది. విశ్వామిత్రుడి కిచ్చిన …
error: Content is protected !!