New Role ………………………… తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ తొలిసారి టాక్ షో నిర్వహించబోతున్నారు. ఆయనే మోడరేటర్ గా వ్యవహరిస్తారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన ఆహా ఓటీటీ వేదిక నుంచి ఈ టాక్ షో కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం పేరు ‘అన్స్టాపబుల్’ గా నిర్ణయించారు. నవంబరు 4వ తేదీ నుంచి ఈ …
ఆదిమానవులు మధ్య రాతి యుగంలోనే నిప్పును కనుగొన్నారు. చెకుముకి రాయి రాపిడితో నిప్పు పుట్టింది. ఆ నిప్పు చలికాలంలో వెచ్చదనం ఇస్తుందని మానవుడు గ్రహించాడు. మెల్లగా కట్టెలు పోగేసి వాటిని వెలిగించడం అలవాటు చేసుకున్నాడు. నిప్పు నెగడు ఉంటే జంతువులు తమ వద్దకు రావని తెలుసుకున్నాడు. చీకట్లో నిప్పు వెలుతురును ఇస్తుందని అర్ధం చేసుకున్నాడు. నిప్పుల్లో …
అయిదులక్షల ఏళ్ళక్రితం ఆదిమానవులు చెట్లపైన .. గుట్టలపై ఉండే రాతిగుహల్లో నివసించేవారు. ప్రకృతిలో లభించిన పండ్లు ఫలాలు తినే వారు.లేదంటే నదుల్లో చేపలు పట్టుకుని లేదా జంతువులను వేటాడి వాటి మాంసం తినేవారు. తెలంగాణలో ఆది మానవుడి ఆనవాళ్లు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు తొలి మానవుడికి ఆలవాలమైంది తెలంగాణ ప్రాంతం. ఈ దక్కను పీఠభూమిలో తెలంగాణలో తొలి మానవుడు తిరుగాడిన …
Govardhan Gande ………………………………………….. బాధ్యత గల మంత్రులు కూడా ఒక్కోసారి కామెడీ చేస్తుంటారు. నిన్న ఒక తెలంగాణ మంత్రి రేప్ కేసులో నిందితుడిని పట్టుకుంటాం ..ఎన్కౌంటర్ చేస్తామని రెండు మూడు సార్లు మీడియాతో అన్నారు. అదో పెద్ద వార్తయింది. జనాలు అది చూసి నవ్వుకుంటున్నారు.నిందితుడిని ఎన్కౌంటర్ చేయడం తప్పని .. అయినా ముందు చెప్పి ఎవరూ …
The leader who won from prison………………………………………….అసోం ఎన్నికల్లో జైలు లో ఉండే గెలిచి చరిత్ర సృష్టించిన ఉద్యమకారుడు అఖిల్ గొగోయ్ ఎట్టకేలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. గౌహతి ఎన్ ఐ ఏ కోర్టు గొగోయ్ నిర్దోషి అని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన జైలు నుండి విడుదల అయ్యారు. ఇటీవల ఆయన శిబ్సాగర్ నియోజకవర్గం …
డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు ! అంటే నా ఉద్దేశ్యంలో కమర్షియల్ కాదని అర్ధం. కొందరు మంచి డాక్టర్లు ఉన్నారు.మరికొందరు కమర్షియల్ డాక్టర్లు ఉన్నారు. చాలామంది డాక్టర్లు మనీ మైండ్ తోనే వ్యవహరిస్తారు. వాళ్ళు పెద్ద ఆసుపత్రులు పెట్టుకునేది దోచుకోవడానికే. అందులో సందేహం లేదు. పేషంట్ దొరికారంటే పిండుతారు. ఒకటికి పది టెస్టులు రాస్తారు. నాడి …
GR Maharshi………………………………………………………. 30 ఏళ్ల క్రితం మే నెలలో విపరీతమైన దగ్గు. తిరుపతిలో ప్రముఖ (ఇప్పుడు ఇంకా ప్రముఖ) స్పెషలిస్ట్తో చూపించుకున్నా. బోలెడు మందులు రాశాడు. తగ్గలేదు. మూర్తి అనే మిత్రుడు ఆయుర్వేద మందు ఇచ్చాడు. తగ్గిపోయింది. ఇన్నేళ్లలో మళ్లీ రాలేదు. అలాగని ఆయుర్వేదం అద్భుతమని అనడం లేదు. నేనేం రాందేవ్బాబా కాదు, ఆయనకైతే వ్యాపారాలున్నాయి. …
ఏడాది క్రితం ఆగిన చోట నుంచే తిరిగి మునిపల్ ఎన్నికలు మొదలు పెట్టాలని ఎస్ ఈ సి నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.కొందరు ఈ విధానమే కరెక్ట్ అంటున్నారు. మరికొందరేమో కమీషనర్ నిర్ణయం వైసీపీ కి అనుకూలంగా ఉండొచ్చు అంటున్నారు. విపక్షాలైతే ముఖ్యంగా టీడీపీ అయితే ఖచ్చితంగా నిమ్మగడ్డ నిర్ణయం వైసీపీకి లాభం …
వైఎస్ షర్మిల రాజన్నరాజ్యం తెస్తానని ప్రకటించడం పట్ల వైఎస్ ఆర్ అభిమానులు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. బాగానే ఉంది. కానీ రాజన్నరాజ్యం రావడం అంత సులభమేమీకాదు. ఆ రాజ్యాన్ని తేవాలంటే ముందుగా షర్మిల అధికారం లోకి రావాలి. అధికారం లోకి రావడం అంటే మాటలు చెప్పినంత ఈజీ కాదు. కేవలం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇమేజ్ మీదనో .. …
error: Content is protected !!