ఆ కారు వెనుక అంత కథ ఉందా ? (1)

  Suresh Vmrg………………………………… Maruthi 800…………………………………………….. మ‌ధ్య‌త‌ర‌గ‌తి భార‌తీయుడి నాలుగు చ‌క్రాల క‌ల నెర‌వేర్చిన‌ ‘మారుతీ 800’. 1980 ప్రాంతాల్లో అంబాసిడ‌ర్‌, ప్రీమియ‌ర్ ప‌ద్మిని కార్ల‌కు ప్ర‌త్యామ్నాయంగా, ముఖ్యంగా భార‌తీయ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కోసం త‌యారుచేసిన‌ మారుతి 800 కారు ఎప్ప‌టికీ నా ఫేవ‌రిట్‌. 1950 నాటి సంగ‌తి. నెహ్రూ మంత్రివ‌ర్గంలో వాణిజ్యమంత్రిగా వున్న మ‌నూభాయ్ …

రాజ్యాంగాన్ని మార్చాలా ? నేతల తీరు మారాలా ?

Govardhan Gande………………………………………. రాజ్యాంగం అంటే..ఓ పుస్తకం మాత్రమేనా? కాదు. అది దేశానికి మార్గదర్శి. అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వ్యవస్థ బాధ్యత. అంతే కదా.అది నిర్దేశించిన ప్రకారం పాలన సాగిస్తూ సామాజిక సమతను సాధించడం పాలక వ్యవస్థ కర్తవ్యం. కానీ వాస్తవ స్థితి అలాగే ఉన్నదా?అలా కనిపించడం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 …

ఆ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో … గెలిచేదెవరో ?

What the surveys say………………………. వచ్చే ఫిబ్రవరి లో అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఉన్నాయి. ఎన్నికల కమీషన్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్‌లో 403, ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 …

నిరసనలకు మూగ సాక్షి !!

Gandhi Statue ………………………………. పార్లమెంట్ వెలుపల జరిగే నిరసనలకు .. ధర్నాలకు పై ఫోటోలో కనిపించే గాంధీ విగ్రహం మూగ సాక్షి. దాదాపుగా ప్రతి సెషన్ లో విపక్ష సభ్యులు ఈ విగ్రహం ముందే నిలబడో లేదా కూర్చుని నిరసనలు ప్రకటించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇక్కడ నిరసన …

చరణ్ సారధ్యంలో మళ్ళీ ప్రారంభం!

Starting Again ……………………… ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” కార్యక్రమం మళ్ళీ ప్రారంభమైంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రసార మవుతుంది. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్‌, గాయని సునీత, గాయకుడు విజయ్‌ …

రాగాల పూలతోట – భాగేశ్వరి !!

Taadi Prakash ………………… FRAGRANCE OF A SOULFUL RAGA ……………………………………. విజయవాడ వెళ్తున్నాం కారులో. తెనాలి గాయకుడు, మిత్రుడు సాబిర్ మహమ్మద్ డ్రైవ్ చేస్తున్నాడు. సాహిత్య సంగీత స్పెషల్ శివలెంక పావనీ ప్రసాద్ ముందు సీట్లో, నేను వెనక. పావనీ ప్రసాద్ ఒక పల్లవి పాడారు. సాబిర్ చరణం అందుకున్నాడు. అలా వో నాలుగు …

గరం గరం గంగూబాయి !

కరోనా కారణంగా “గంగూబాయి కతియావాడి” సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో దర్శకుడు సంజయ్ .. ప్రధాన పాత్రధారి ఆలియా భట్ .. ఇతర నటులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ కరోనా అడ్డంకులతో విడుదలలో జాప్యం అయింది. ఎట్టకేలకు …

ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ?

చూడండి … ఆ ఇద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ? కబుర్లు చెప్పుకుంటున్నారో ? అవును మరి రాజకీయ నేతల వ్యవహార శైలి అలాగే ఉంటుంది.అలాగే ఉండాలి కూడా. ఎక్కడ .. ఎప్పుడు కనబడినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కౌగిలించుకుంటారు. అదే స్టైల్ ఎపుడూ కొనసాగుతుంది. ఎక్కడో అరుదుగా కొందరు నేతలు తప్పించి … సాధారణంగా నేతలంతా …

ఉమ్ గోట్ నది ఓ అద్భుతం !

పై ఫొటో చూస్తే పడవ గాలిలో తేలినట్టు కనిపిస్తుంది కదా. అది నిజం కాదు. వాస్తవానికి అది నీటిపైనే ఉంది. ఫొటోలో కనిపిస్తున్న నది పేరు ఉమ్‌గోట్. అత్యంత పరిశుభ్రమైన నది గా దీనికి పేరుంది. అలాగే పారదర్శకమైనది కూడా. నదీ అడుగు భాగాలు స్పష్టంగా  కనిపిస్తుంటాయి. అది ఈ నది ప్రత్యేకత. ఇండియాలో ఇంత క్లీన్ …
error: Content is protected !!