కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

ఆయన ఎన్టీఆర్ అభిమానా ?

Bharadwaja Rangavajhala……………. కామ్రేడ్ ఆర్కే ను నేరుగా కల్సిన సందర్భాలు కొన్ని మాత్రమే … కల్సిన ప్రతి సందర్భంలోనూ ప్రేమగా పలకరించేవాడు.నా మీద ఆయన నిఘా ఉండేది. అప్పుడు నాకు ఆయన నాయకుడు. నేనేమైపోతానో అనే ఆదుర్దా ఉండేది. నా అరాచకత్వాన్ని చాలా సార్లు క్షమించేశాడాయన. బయట ఉండడం కుదరదు … నువ్వు అరెస్ట్ అయిన …

ప్రకృతి ప్రేమికులకు నచ్చే సినిమా ఇది !!

MNR……….. 2021 లో వచ్చిన సినిమా ఇది. ‘కొండ పొలం’ సినిమా నచ్చాలంటే… ప్రకృతితో పరిచయం ఉండాలి. సినిమా చూసిన వెంటనే కలిగిన అనుభూతి. మెతుకులు వెతికే జీవన పోరాటం ఓ వర్గానిది…బతుకులు కొరికే ఆకలి కోరలు వేరొకరివి. ఈ రెంటి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. నీరు దొరకని ప్రదేశంలో గొర్రెల కాపరులు …

ఎవరీ రుక్మిణీ వసంత్ ?

New Heroin …………. రుక్మిణి వసంత్…  ‘కాంతారా చాప్టర్ వన్’  విజయం సాధించడంతో రుక్మిణీ వసంత్ కు కూడా మంచి గుర్తింపు లభించింది.. కన్నడ తో పాటు తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషల్లోనూ ‘కనకావతి’ పాత్ర పోషించిన రుక్మిణి వసంత్ గురించే చెప్పుకుంటున్నారు.ఈ కన్నడ భామ రుక్మిణి వసంత్ గురించి ఆరా తీస్తున్నారు. ఆమె …

ఆ ఆలయం నాలుగు వందల ఏళ్ళు మంచులో కూరుకుపోయిందా ?

The construction of that temple is a mystery…… ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో కొలువైన కేదార్నాథ్ ఆలయం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంది. క్రీ.శ. 1300-1900 కాలంలో (లిటిల్ ఐస్ ఏజ్ అని పిలువబడే కాలం) ఈ ఆలయం 400 సంవత్సరాల పాటు దట్టమైన మంచులో కూరుకుపోయిందని చరిత్ర చెబుతోంది. తర్వాత కాలంలో అన్వేషకుల,శాస్త్రవేత్తల …

అప్పట్లో ‘ఆషికీ’ ఓ సంచలనం !!

Ravi vanarasi…………………… ఈ రోజుల్లో ఒక్క హిట్ సాంగ్ తో యూట్యూబ్ లో రాత్రికి రాత్రే స్టార్లు అయిపోతున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ ఒకప్పుడు, ఒక సినిమా ఆల్బమ్ మొత్తం సంగీత ప్రపంచాన్ని, సినిమా పరిశ్రమను ఏకం చేసి, దాని ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చేయగలదని నిరూపించిన అద్భుతం “ఆషికి”. కేవలం ఒక సినిమా కాదు, …

అద్భుతమైన ఛండాలం! (2)

Taadi Prakash …………………….. Mohan on the great O.V Vijayan (2) ………………….. నాటి రష్యా, చైనా విభేదాల్లో విజయన్ మెల్లగా మావోయిజం వైపు మొగ్గాడు. ఎడిటర్ తో పొసగలేదు. ఈలోగా ‘ఖసక్ ఇందే ఇతిహాసం’ అనే నవల రాశాడు. అది ఇప్పటికి మలయాళంలో ఏడెనిమిది సార్లు అచ్చయింది. నిజానికి కేరళలో ఆయన్ని ఫలానా …

అద్భుతమైన ఛండాలం! (1)

Taadi Prakash ………………….. Mohan on the great O.V Vijayan……………….. పద్మభూషణ్ ఒ వి విజయన్ కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డులు పొందిన ప్రఖ్యాత రచయిత. కేరళలోని పాలక్కాడ్ లో 1930 జూలై2 న పుట్టారు. 2005 మార్చి 30న హైదరాబాదులో మరణించారు. నవలలు, కథలు, నవలికలు, రాజకీయ వ్యాసాలు కొల్లలుగా రాసిన …

ఎవరీ మరియా కొరీనా మచాడో ?

Nobel Peace Prize 2025 …………….. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది ‘మరియా కొరీనా మచాడో’ను వరించింది. వెనిజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వారిలో మరియా …

సుయోధనుడు కేరళ వెళ్లాడా ??

సుమ పమిడిఘంటం………….. దుర్యోధనుడ్ని హీరోగా చూపుతూ 800 వందల పేజీల నవల రాశారు రచయిత ఆనంద్ నీలకంఠన్. ఇది రెండుభాగాలుగా వచ్చింది. ఈ రచయిత మలయాళీ. కొచ్చిన్ ఊరిబైట శివారు గ్రామం వీరిది. IOC లో ఇంజనీర్. ఇతనికి పురాణాలపై అభిలాష అధికం. అయితే  పురాణాలలో, ఇతిహాసాలలోని పరాజితులే ఇతగాడికి నాయకులుగా కనిపిస్తారు. జాతీయ స్థాయిలో …
error: Content is protected !!