కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

థ్రిల్ కలిగించే ‘దృశ్యమే’ !

Suspense Thriller …………………………………. దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఏ ముహూర్తంలో ‘దృశ్యం’ కథ మొదలు పెట్టాడో కానీ తీసిన అన్ని భాషల్లో హిట్ కొడుతోంది. అలా పార్ట్ 1,2 ముగిసాయి. ఇపుడు మూడో పార్ట్ కి శ్రీకారం చుట్టబోతున్నారు జీతూ జోసెఫ్‌.మలయాళంలో వచ్చిన రెండు సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేశారు.వెంకటేష్ .. మీనా నటించారు.. …

తెలంగాణ ప్రజలను బెంబేలెత్తించిన వార్తాపత్రిక !

People were trembling………………………….. సరిగ్గా నలభయి అయిదేళ్ల క్రితం ఆ పత్రిక  ప్రచురించిన వార్తా కథనాలతో తెలంగాణా ప్రజలు బెంబేలెత్తిపోయారు. మిగతా పత్రికలు కూడా అలాంటి వార్తలు ఇచ్చాయి కానీ ఆ పత్రిక మాదిరిగా అదే పనిగా రోజూ వండి వార్చలేదు. అప్పట్లో సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే ఆ పత్రిక  ఆ భయానక వార్తా కథనాలను ప్రచురించిందని …

‘భస్మ ఆరతి’ అక్కడ ప్రత్యేకతా ?

Special features of Mahakaleshwar of Ujjain…….  జ్ఞాన స్వరూపునిగా పేరుగాంచిన  పరమశివుడి అవతారమే దక్షిణామూర్తి…దేశవ్యాప్తంగా ఆ స్వామి అనేక క్షేత్రాల్లో కొలువై ఉన్నాడు.. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన ఉజ్జయిని మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ శివుడిని ‘మహాకాళేశ్వరుడు’ అని పిలుస్తారు. ఈ పన్నెండు క్షేత్రాల్లో శంకరుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్నతీర్థం ఇదే. మరే జ్యోతిర్లింగానికీ …

ఆ యుద్ధంలో తొలిగా బలైన వీరుడు అతడేనా ?

Dr.V.Ramakrishna ……………………     Kurukshetra battlefield  18 అక్షౌహిణుల సైన్యం ప్రాణార్పణ చేసిన కురుక్షేత్ర రణరంగానికి తొలిగా బలి అయినవాడు ఎవడు? కురువీరుడా..? పాండవ వీరుడా..?పాండవ వీరుడే..! కృష్ణుడంతటివాడు ఉన్నా..ధర్మం వారి పక్కనే ఉన్నా యుద్ధం ఇంకా మొదలుకాకుండానే తొలి సమర్పణగా తనకుతానుగా రాలిపోయిన వీరుడు ఈ పాండవ వీరుడు. పాండవ పక్షంలో మొదట బలైన …

నిజంగా ఆయనపై అన్నిమార్లు హత్యాయత్నాలు జరిగాయా ?

Escaped from many assassination attempts…………………………. ఆయనపై  638 సార్లు హత్యాయత్నం జరిగింది. అంకెల్లో కొంచెం అటు ఇటు తేడా ఉండొచ్చుగానీ ప్రయత్నాలు మాత్రం జరిగాయి. అయినా అన్నిసార్లు ఆయన చాకచక్యంగా తప్పించుకుని బయట పడ్డాడు. అదెలా అనేది నిజంగా మిస్టరీయే.ఇంతకూ ఎవరు ఆయన. ఆయనే ఫిడెల్ కాస్ట్రో. క్యూబా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్టు విప్లవ …

ఆ డెత్ వ్యాలీ మిస్టరీ ఏమిటో ?

There is a reason for every action………………………… అమెరికాలోని కాలిఫోర్నియా కు దగ్గర్లో ఒక పెద్ద లోయ ఉంది. ఈ లోయలో ఒకప్పుడు  విశాలమైన సరస్సు ఉండేది. కాలక్రమంలో అది ఎండిపోయింది. ఒట్టి లోయ మాత్రమే మిగిలింది. ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే విఫల ప్రేమికులు ఆ లోయ వద్దకు వెళ్లి దూకి చనిపోయేవారు. దీంతో ఆ …

ఎంత ఎదిగినా ..ఒదిగి ఉండే నిరాడంబర స్వభావి!!

Modumudi Sudhakar ……………………………. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి.1948 నవంబరు 9 న రాజమహేంద్రవరం లో జన్మించారాయన.ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు. శ్రీయుతులు నేదునూరి,పశుపతి,మంగళంపల్లి గార్లు వీరికి గురువులైనా,గరిమెళ్ళవారి బాణి,ఈ ముగ్గురు త్రిమూర్తుల మేలు …

ఆకట్టుకునే మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ !

 Interesting Story…………………………. క్రైమ్ థ్రిల్లర్ లు చూసే వారికి ఈ ‘రేఖా చిత్రం’ బాగా నచ్చుతుంది. నలభై ఏళ్ళ క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఎలా ఛేదించారన్నది కథాంశం. సినిమా కాస్త స్లో అనిపించినప్పటికీ ఎక్కడా బోర్ కొట్టదు. కథ ,స్క్రీన్ ప్లే పకడ్బందీగా రాసుకుని  తెరకెక్కించారు. రచయిత రాము సునీల్ అందించిన కథను దర్శకుడు …

300 కీర్తనలు నాన్ స్టాప్ గా పాడారా ? ఆ రికార్డు ఆయనకే సొంతం

A singer who served the Lord …………………… సంగీత ప్రియులలో గరిమెళ్ళ గానం వినని వారు ఉండరు. ప్రముఖ సంగీత విద్వాంసుడిగా ఖ్యాతి గాంచిన గరిమెళ్ల ఆరువందల కు పైగా అన్నమయ్య కీర్తనలను స్వరపరచి వాటిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. 6వేలకు పైగానే ఆయన కచేరీలు చేశారు. గరిమెళ్ళకు బాగా గుర్తింపు తెచ్చిన కీర్తనలలో ‘వినరో …
error: Content is protected !!