కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తి తీవ్ర స్థాయిలో లేదు. చాలావరకు తగ్గుముఖం పట్టింది. జూన్ జులై నెలల్లో మళ్ళీ ఫోర్త్ వేవ్ రావచ్చు అంటున్నారు. ఆ విషయం అలాఉంచితే కరోనా సోకిన వారిపై చేసిన ఒక అధ్యయనం బాధితులను కలవరపాటుకు గురిచేస్తోంది. కొవిడ్ సోకిన పురుషుల్లో సంతానోత్పత్తి తగ్గుతుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో వెల్లడించారు. ఐఐటీ బొంబాయి పరిశోధకులు కరోనా …
కరోనా ఫోర్త్ వేవ్ ఖాయమేనా ? కేసులు తగ్గి పోయి… ప్రజలు హమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఇది మరో టెన్షన్. థర్డ్ వేవ్ బలహీనంగా ఉండటంతో … ఇక కరోనా మహమ్మారి పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జూన్ జులై మధ్య కాలంలో …
విదేశీ రుణాలతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇమ్రాన్ పార్టీ సర్కార్ ఎక్కువగా రుణాలు చేయడంతో ఏదో ఒక రోజు అక్కడి ఆర్ధిక వ్యవస్థ బుడగలా పేలడం ఖాయమంటున్నారు. మొన్న శ్రీలంక , నిన్న నేపాల్ ఆర్ధిక సంక్షోభాలను చూసాం. ఇక పాక్ ఒకటే మిగిలింది. ఈ మూడు ఇండియా పొరుగు దేశాలు. పాకిస్థాన్ మితి మీరి అప్పులు చేసి …
పుతిన్ యుద్ధ ప్రణాళికలు ముందు గానే లీక్ అయ్యాయా ? వ్యూహం మార్చి మళ్ళీ దాడులకు తెగబడుతున్నారా ? అందుకే డాన్ బాస్ ప్రాంతంలో విజయం సాధించి పరువు కాపాడుకోవాలని అనుకుంటున్నారా ? అంటే అవుననే చెప్పుకోవాలి. అంతర్జాతీయ మీడియా కథనాలు ఆ మాటలే చెబుతున్నాయి. కేజీబీ లో గూఢచారిగా పనిచేసిన అనుభవం ఉన్న పుతిన్ …
రష్యా చేస్తున్న భీకర దాడులను పర్యవేక్షించేందుకు.. ఎప్పటికపుడు సేనలకు ఆదేశాలు ఇవ్వడానికి ఒక కొత్త కమాండర్ ను నియమించుకున్నాడు పుతిన్. ఆ జనరల్ పేరే అలెగ్జాండర్ వోర్నికొవ్. పుతిన్ కు ఇతగాడు నమ్మిన బంటు. అత్యంత క్రూరం గా వ్యవహరిస్తారనే పేరుంది. సిరియా లో నగరాలను శిధిలాలుగా మార్చిన ఖ్యాతి అతనిది. ఇప్పటివరకు మందకొడిగా యుద్ధం …
కేంద్రంలోని బీజేపీ సర్కార్ దేశాన్ని సరైన దిశలో నడిపించటంలేదని ఆ మధ్య కేసీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.దేశాన్ని బాగుచేసేందుకే తాను జాతీయ రాజకీయాల్లోకి దిగుతున్నట్టు కూడా ప్రకటించారు.అప్పటినుంచి ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోళ్లు .. రైతుల సమస్య తీర్చడంతోపాటు బీజేపీకి చెక్పెట్టడం, జాతీయ రాజకీయాల్లోకి అరంగేట్రానికి అనుకూలతను సృష్టించుకోవాలనే వ్యూహంతో …
ఉత్తర అమెరికాలోని అలస్కా రాష్ట్రం లేజీ పర్వత ప్రాంతంలో ఒక మేఘం సందేహాస్పదంగా కనిపించింది. ఆకాశం పై నుంచి నేల మీదకు ఏదో జారిపడినట్లుగా ఆ మేఘం ఉంది. అది మేఘమా ?ఎగిరే పళ్లేమా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కొందరేమో అది ఎగిరే పళ్లెం అని మరికొందరు కేవలం ఉత్తి మేఘమని అంటున్నారు. ఒక …
ఇండోనేషియా చేపట్టిన పామ్బేస్డ్ బయో డీజిల్ ప్రాజెక్టు మూలంగా ఇండియా లో పామ్ ఆయిల్ కి కొరత ఏర్పడింది. ఇండోనేషియా ప్రభుత్వం పామాయిల్ను బయోడీజిల్గా వాడాలని 2020లో నిర్ణయించింది. దీని ప్రకారం 30శాతం పామాయిల్ను కలిపిన డీజిల్ను విక్రయిస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవడానికే అక్కడ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇండోనేషియాలో వినియోగించే 17.1 మిలియన్ …
చాలామంది రాజకీయ నాయకుల వలే తనకు అధికారంపై ఆసక్తి లేదంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ పలు విషయాలపై స్పందించారు. రాహుల్ ప్రసంగం ఆయన మాటల్లోనే. “అధికారానికి కేంద్రమైన కుటుంబంలో జన్మించాను. నిజం చెప్పాలంటే నాకు అధికారం మీద ఆసక్తి లేదు. దేశాన్ని అర్థం చేసుకోవడంపైనే ఎక్కువ దృష్టి …
error: Content is protected !!