అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Biopic…………………………… ఏపీ సీఎం జగన్ బయోపిక్ తీస్తున్నట్టు ఏడాది క్రితం వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టు ఎందుకో పట్టాలెక్కలేదు. జగన్ జీవితం లోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా ఈ బయోపిక్ రూపొందబోతోందని అప్పట్లో ప్రచారం జరిగింది. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బయోపిక్ ‘యాత్ర’ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మహి వి రాఘవన్ జగన్ బయోపిక్ …
A boost to the economy.............................. వజ్రాలు, రత్నాలు, ఆభరణాల పరిశ్రమ భారత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలు, ఆభరణాలలో 75% కంటే ఎక్కువగా విదేశాలకు భారత్ ఎగుమతి చేస్తుంది, ఈ ఎగుమతులు విదేశీ మారక ద్రవ్యం పెరుగుదలకు దోహద పడుతున్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో …
Unmanned aerial vehicle…………………………………… మానవ రహిత యుద్ధ విమానం తయారీ దిశగా రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) గొప్ప విజయం సాధించింది. అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ను కర్ణాటక లోని చిత్రదుర్గ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. మానవ రహిత గగనతల వాహనానికి ప్రోగ్రాం సెట్ చేసి వదిలితే …
New experiment…………………………………….. రోదసిలో చైనా సౌరశక్తి విద్యుత్ ప్లాంటు ను ఏర్పాటు చేసేందుకు పూనుకుంది. 2028కల్లా ఈ పాజెక్టు ను సిద్ధం చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. కొన్ని దేశాలు ఇదే ప్రయత్నం లో ఉన్నప్పటికీ .. వాటి కంటే ముందుగా చైనా రోదసి రంగంలో దూసుకెళ్తున్నది. Xidian విశ్వవిద్యాలయానికి చెందిన డువాన్ బావోయన్ నేతృత్వంలోని …
Shiv Sena Crisis శివసేన సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు.సీఎం ఉద్ధవ్ ఠాక్రే ను ఉక్కిరిబిక్కిరి చేసిన శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో చర్చలు జరిపినట్లు వార్తలు ప్రచారంలో కొచ్చాయి. ఆ ఇద్దరూ గుజరాత్లోని వడోదరలో సమావేశమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కరోనా …
Maha Political Crisis……………………… శివసేన పార్టీ మొత్తాన్ని ఏక్ నాథ్ షిండే తన గుప్పెట్లోకి లాగేసుకునే సూచనలు కనబడుతున్నాయి. పార్టీ ఎంపీలు కూడా ఏక్ నాథ్ కి మద్దతు పలుకుతున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరికి కార్పొరేటర్లను కూడా వదలడం లేదని అంటున్నారు. నిజంగా అదే జరిగితే … అది మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ …
Wealthy couple…………………………………………….. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు, దిగ్గజ సెర్చ్ఇంజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ , ఆయన భార్య నికోల్ షనాహన్లు విడాకులు తీసుకుబోతున్నారు.ఇందుకోసం సెర్జీ బ్రిన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.గత మూడేళ్లలో ప్రపంచ కుబేరుల్లో విడాకులకు సిద్ధపడిన మూడో జంట వీరే. సెర్జీ బ్రిన్ (49), నికోల్ షనాహన్ (37)లు …
Eknath shinde ……………………………………. ఏక్నాథ్ షిండే…. ఇపుడు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నది ఈయనే. మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెర వెనుక బీజం వేసింది ఈ ఏక్నాథ్ షిండే నే. శివసేన అగ్రనేతల్లో ఒకరైన షిండే ప్రస్తుత మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని …
రమణ కొంటికర్ల……………………………………………. సంఘటిత శక్తికెంత ఎంత శక్తి ఉంటుందో నిరూపించారు ఆ విద్యార్థులు. అచేతనంగా తయారై… ఎవరేమన్నా… ఏం చేసినా… కనీస హక్కులను కాలరాసినా కనీసం గళమెత్తి మాట్లాడే నిరసన హక్కూ ఓటుందని మర్చిన జనానికి ఓ చైతన్య సూచికయ్యారు ఆ విద్యార్థులు. ఒక దశలో ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మద్దతు పలికేవారికి తెగేదాకా లాగుతున్నారనిపించినా… ససేమిరా …
error: Content is protected !!