అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Goverdhan Gande………………………………. “బెయిళ్ళు ఇవ్వకుండా వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదు.” అర్ణవ్ గోస్వామి బెయిల్ పిటిషన్ విచారణ సందర్బంగా అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్య ఇది. విచారణ సందర్బంగా అర్ణవ్ కు హై కోర్టు బెయిల్ నిరాకరించడాన్ని తప్పుబట్టింది కూడా. నిజమే వ్యక్తి గత స్వేచ్ఛకు భంగం కలిగించే హక్కు ఎవరి (రాజ్యాంగం …
Bharadwaja Rangavajhala …….. ఏ సినీ దర్శకుడు అయినా తాను చెప్పాలనుకున్నది … కెమెరాతో చూపుతాడు. అందుకే కెమెరామాన్ దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో ఆకళింపు చేసుకోని ఆ విధంగా కెమెరాతో తెరపై కెక్కించాలి. అలాంటి అద్భుత ఛాయాగ్రాహకుల్లో కణ్ణన్ ఒకరు. భారతీరాజా తెర మీద ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎలా చెప్పాలనుకుంటున్నాడు అనేది అర్ధం చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ …
Thopudu bandi Sheik SadiqAli …………. కాకతీయుల చరిత్ర 2 శివ పురాణం లిఖించ బడక ముందే, శైవం ఒక మతంగా రూపాంతరం చెందక ముందే , అనాదిగా హిమాలయ పర్వత సానువుల్లో అటు నేపాల్,ఇటు టిబెట్,ఈ వైపు ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో శివతత్వం విస్తృత ప్రచారంలో ఉండేది. ఆ మేరకు శివునికి సంబంధించిన అనేక కథలు …
ఒంగోలు రాజపానగల్ రోడ్ లో ఉండే ఈ సినిమా హాల్ ఇప్పటిది కాదు. ఈ థియేటర్ కి 80 ఏళ్ళకు పైగా చరిత్ర ఉంది. ఒంగోలులో తొలి సినిమా హాల్ ఇదే. ఈ థియేటర్ మొదలైన తర్వాత నిర్మితమైన సినిమా హాళ్ల లో చాలావరకు మూత బడ్డాయి. థియేటర్స్ కి జనాలు రావడం తగ్గిపోయిన నేపథ్యంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను …
తేజస్వి యాదవ్ …. అతగాడి వయసు జస్ట్ 31 ఏళ్ళు మాత్రమే … చిన్నవాడైనేతనేమి కాకలు తీరిన రాజకీయ వేత్త నితీష్ కుమార్ ను పరుగులు తీయించాడు. అనితర సాధ్యమైన పోరాట పటిమను చూపాడు. అతగాడి దెబ్బకు నితీష్ ఇవే నా చివరి ఎన్నికలు అంటూ సెంటిమెంట్ రాజకీయాలకు దిగాడు. 2015 ఎన్నికల్లో నితీష్ గురించి ప్రధాని మోడీ చేసిన విమర్శల వీడియోలను జనంలోకి వదిలి బీజీపీ నేతల గుండెల్లో …
Thopudu bandi Sheik Sadiq Ali ………… కాకతీయుల చరిత్ర (1 ) రాస్తున్నది కాకతీయుల చరిత్రే అయినా …..దాని మూలాల్లోకి వెళ్ళటం అవసరం అని భావించి ఈ వ్యాసాన్నివ్యాస విరచిత మహాభారతం తో ప్రారంభిస్తున్నాను. మహాభారతంలో చర్చించిన పలు గిరిజన తెగలలో ప్రధానమైనవి రెండు . ఒకటి అపరాంతకులు….వీళ్ళు రాజస్తాన్ లోని పర్వత ప్రాంతాల్లో …
దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ గెలిచి ఓ గొప్ప చారిత్రిక విజయాన్ని లిఖించుకుంది. అంతే కాదు తెరాస తోపు పార్టీ అనే భావనకు గట్టి దెబ్బ కొట్టింది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కానీ, అధికారంలో ఉన్నాం కదా అని మేం ఏదంటే అది చెయ్యొచ్చు అనే భావనలో ఎవరు ఉన్నా ప్రజలు చెంప ఛెల్లు మనిపిస్తారనే రిజల్ట్ …
పులి ఓబుల్ రెడ్డి…………………………………………………. అనంత విశ్వంలో ఉన్న ప్రతి నక్షత్రం తనకంటూ ప్రత్యేకమైన ఒక శబ్దాన్ని వెలువరిస్తుందనీ ( ఆ నక్షత్రం పై జరిగే రసాయన చర్యలను శబ్దరూపంలోకి మార్చితే ) ఆ శబ్దం మరి ఏ ఇతర నక్షత్రాలతో సరిపోలదనీ నాసా శాస్త్రవేత్తలు ధృవీకరించారు. అలాగే వారు సూర్యుని నుండి వెలువడే శబ్దాన్ని కూడా …
Aravind Arya Pakide …………………………………. తెలంగాణ లోని అతి పురాతన ఆలయాల్లో ఏకవీర ఎల్లమ్మ దేవాలయం ఒకటి. కాకతీయుల కులదైవంగా భావించే ఏకవీర ఎల్లమ్మకు అప్పట్లో నిత్యం పూజలు జరిగేవి. ఈ ఆలయాన్ని దాదాపు 1,100 ఏళ్ల కిందట నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. రాణీ రుద్రమ దేవి తన నివాసం నుంచి ఖిల్లా వరంగల్ సొరంగ …
error: Content is protected !!