అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Divorce Effect …………………………… తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడం, తరచూ గొడవ పడటం,విడాకులు తీసుకోవడం వంటి అంశాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పిల్లలు తమ బాధను ఎవరితో చెప్పుకోలేక మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతారు. తల్లి తండ్రులు విడాకులు తీసుకున్న క్రమంలో ‘వివాహ వ్యవస్థ పై’ వారి మనసులో ప్రతికూల భావాలు నాటుకు పోతాయి. …
విడాకులు అనేవి ప్రస్తుత కాలంలో కామన్ గా మారిపోయాయి. చిన్న విషయాలలోనే ఇగో దెబ్బతిని విడిపోతున్నారు. ఇద్దరికీ ఆర్ధిక స్వేచ్ఛ ఉంటే ఇక చెప్పనక్కర్లేదు.ముఖ్యంగా నటీనటులు చాలామంది వైవాహిక బంధాలు తెంచేసుకుంటున్నారు.సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నట్టు కూడా ప్రకటించేస్తున్నారు. ఆమధ్య చైతూ,సమంతలు తాజాగా ధనుష్ ఐశ్వర్యలు విడాకులు తీసుకున్నారు. సామాన్య జనంలో కూడా ఈ …
ఇప్పటివరకు మనం పలువురు దేవుళ్ళు , దేవతలకు గుడులు కట్టినట్టు విన్నాం .. చూసాం. ఒక మోటార్ సైకిల్ కి గుడికట్టిన వైనం గురించి విన్నామా? చాలామంది విని ఉండరు. NH-62 జోధ్పూర్-పాలి ఎక్స్ప్రెస్వేలో ఒక మోటార్ సైకిల్ కి గుడికట్టి పూజిస్తున్నారు. రాజస్థాన్ లో ఈ దేవాలయం చాలా ఫేమస్.ఆ రోడ్డు పైన ప్రయాణం చేసే వారంతా …
Ganga Sagar Mela…………………………………….. పశ్చిమ బెంగాల్ లోని గంగాసాగర్లో ప్రతి ఏటా నిర్వహించే మేళా రెండు రోజుల క్రితం మొదలైంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు, ఒక వైపు కరోనా మరోవైపు ఓమిక్రాన్ భయ పెడుతున్నప్పటికీ భక్తులు లెక్కచేయడం లేదు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన దృశ్యాలను …
Suresh Vmrg ……………………………………….. ఒక పంజాబీ ధాబాలో ఆ తెలుగు వాళ్లిద్దరూ కూర్చుని, ఒక పంజాబీ ఆడపడుచు వేడివేడిగా తయారుచేసి అందిస్తున్న రొట్టెలు పసందైన కూర్మాతో లాగిస్తున్నారు. ఆపక్కనే ఇంకో నులక మంచం మీద కూర్చుని భోజనం చేస్తున్న ఒక సర్దార్జీని వీళ్లిద్దరూ చూశారు. అంతే, వాళ్లకు సర్దార్జీల మీద జోకులన్నీ గుర్తుకొచ్చేశాయి. అతనికి తెలుగు …
ఈ ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు రాండాల్ జెఫ్రీస్. అతగాడు 800 మందికి తండ్రి అని తేలింది. ఇది నిజమేనా? అసలు సాధ్యమేనా ? ఈ వార్త చిత్రంగా ఉందికదా … నమ్మదగినది కాదనిపిస్తుంది. అయితే డీఎన్ ఏ పరీక్షలు మాత్రం నిజమే అంటున్నాయి. ఆ 800 మంది అతగాడికి పుట్టిన వాళ్ళే అని పరీక్షలు …
రాజకీయాల్లోకి వచ్చి రాకముందే కోట్లు కూడగట్టాలనే ఆలోచనలో ఉంటున్నారు ఎంతోమంది. అలాంటిది తండ్రి వారసత్వంగా వచ్చిన ఆస్తి కూడా తనకు వద్దని ప్రభుత్వానికి ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉంటారా? అలాంటి అరుదైన నేతలు ఇంకా ఈ భూమ్మీద ఉన్నారు. ఆయన మరెవరో కాదు. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. తండ్రి బిజూ పట్నాయక్ నుంచి వారసత్వంగా …
Bhandaru Srinivas Rao ………………………………….. చాలా ఏళ్ళ క్రితం రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు ఒకరు నాతొ చెప్పారు. “మమ్మల్ని ఎవరూ ఓడించాల్సిన అవసరం పడదు. ఎందుకంటే మమ్మల్ని మేమే ఓడించుకుంటాం. ఆ విద్యలో మేము ఆరితేరాం” అని. ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా కాంగ్రెస్ వైఖరి గురించి ఆయన చెప్పిన మాట ఇప్పటికీ నిజమే అనిపిస్తోంది. …
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పదవికి రాజీనామా చేసి మళ్ళీ బరిలోకి దిగుతానని ప్రకటన చేసిన నేపథ్యంలో నర్సాపురం లోక్ సభ ఉప ఎన్నిక పై అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ సారి రఘురామ ఇండిపెండెంట్ గా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇండిపెండెంట్ గా అయితే జనసేన .. బీజేపీ .. టీడీపీ …
error: Content is protected !!