అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
సుదర్శన్ .టి …………… Siachen Glacier ప్రపంచంలో అత్యంత ఎత్తయిన, అతిశీతల యుద్ధభూమి.. ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ 52°లకు పడిపోతుంది. 1987 లో ఇండియా, టిబెట్ బోర్డర్లో చైనాతో పోట్లాడుతున్న సమయం చూసి పాక్ సియాచిన్ మీద దాడిచేసి స్వాధీనం చేసుకుంది. అక్కడ అన్నింటికంటే ఎతైన శిఖరం మీద మిలిటరీ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకుంది. …
Ishta Kameshwari………………. దేశంలో మరెక్కడా లేని దేవత నల్లమల అడవుల్లో ఉంది. ఆమె చూడటానికి రూపంలో అచ్చం శివుని పోలి ఉంటుంది. ఆమె పేరే కామేశ్వరి. ఆమెనే ఇష్ట కామేశ్వరి అంటారు. ఆ మూర్తితో మరెక్కడా ఇష్ట కామేశ్వరి మనకు కనిపించదు. అరణ్యంలో ఉంది కాబట్టి అరణ్యేశ్వరి అని కూడా అంటారు. శ్రీశైలానికి 20 కిమీ …
Bharadwaja Rangavajhala ……. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నాయనా … మరి ఆ యొక్క 1975 మార్చి పదహారో తారీఖున మద్రాసు పాండీ బజార్ లో ఉండి నటువంటి రాజకుమారి సినిమా హాలులో … ఆ యొక్క వైవి రావ్ ఉన్నాడు కదా … దరిమిలా నిర్మాతా … అంతకు ముందు డిటెక్టివ్ నవలల …
Engineering is awesome ……………… కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.దీంతో పాత బ్రిడ్జి కనుమరుగు కానుంది. ఈ కొత్త రైల్వే బ్రిడ్జి భారతీయ రైల్వే చరిత్రలో ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది.ఇది దీని ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. దేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జి దీనిని 2025 ఏప్రిల్ 6న …
Will the Muslim vote be split? ……………….. పశ్చిమ బెంగాల్కు చెందిన రాజకీయ నాయకుడు, భరత్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ‘జనతా ఉన్నయన్ పార్టీ’ (Janata Unnayan Party – JUP)ని స్థాపించారు. ఈ పార్టీని డిసెంబర్ 22, 2025న అధికారికంగా ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత …
During the British rule…. అవును .. ఆ ఫోటో వెనుక పెద్ద కథే ఉంది. ఈ ఫోటోను విల్లోబీ వాలెస్ హూపర్ అనే ఫోటోగ్రాఫర్ తీశారు. ఈ ఫోటో 1876 నాటిది. అప్పట్లో వచ్చిన మహాకరువు ను తట్టుకోలేక,తినటానికి తిండి లేక, మల మల మాడిన ఒక కుటుంబానిది ఈ చిత్రం.ఈ ఫోటో మద్రాస్ ప్రావిన్స్లో …
Mohammed Rafee ………….. 2026 గణతంత్ర దినోత్సవ వేడుకల (77వ రిపబ్లిక్ డే) సందర్భంగా భారత ప్రభుత్వం సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సంజయ్ లీలా బన్సాలీ, ఎం.ఎం. కీరవాణిలకు అత్యంత అరుదైన గౌరవాన్ని కల్పించింది. ప్రముఖ సినీ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ భారతీయ సినిమాకు ప్రతినిధి గా గణతంత్ర పరేడ్లో ఇండియన్ సినిమా …
Bhavanarayana Thota ………… అవినీతి, అక్రమాలు బైటపెట్టటానికి కొంతకాలం టీవీ చానల్స్ స్టింగ్ ఆపరేషన్స్ మీద ఆధారపడ్డాయి. మరే విధంగానూ ఆధారాలు సంపాదించటం కుదరనప్పుడు ఇది ఆఖరి అస్త్రం కావాలి. ఈ మధ్య అందరూ తెలివి మీరిపోవటంతో ఈ మంత్రం పనిచేయటం లేదు. స్టింగ్ ఆపరేషన్ కూ హద్దులుండాలని అమెరికాలో ఏబీసీ చానల్ కేసు చాటి …
Bhavanarayana Thota…………….. 1984 లో జరిగిన స్టింగ్ ఆపరేషన్ ఒక మంత్రి బర్తరఫ్ కు కారణమైంది. అప్పటికి గ్రామపంచాయితీగా ఉన్న కూకట్ పల్లికి సర్పంచ్ గా పనిచేసిన రామచంద్రరావుకు టీడీపీ ఖైరతాబాద్ టికెట్ దక్కింది. పీజేఆర్ ను ఓడించిన రామచంద్రరావును కార్మికశాఖ మంత్రి పదవి వరించింది. కొద్ది రోజులకే ఆయన తన కొడుకు పెళ్లి ఘనంగా …
error: Content is protected !!