అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

మనసును తాకే కథ !!

A must read story ………. నేనొక ఉబెర్ డ్రైవర్‌ని. ఎక్కువగా రాత్రి షిఫ్ట్ చేస్తాను. గత వారం రాత్రి 11-00 గంటలకు ఒక వృద్ధుడిని ఎక్కించుకున్నాను. కారులో కూర్చోగానే ఆయన అన్నాడు. “ఈ రాత్రి నన్ను ఐదు చోట్లకు తీసుకెళ్లాలి. నేను నీకు 5వేలరూపాయలు ఇస్తాను. నగదు. కానీ పనంతా పూర్తయ్యే వరకు ‘ఎందుకు’ …

ఎవరీ ఖమేనీ ? సుప్రీం లీడర్ ఎలా అయ్యారు ?

Second Supreem Leader……….. ఆయాతుల్లా ఖొమైనీ (రుహోల్లా ముసావీ ఖొమైనీ) ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ కాగా… అయతుల్లా అలీ ఖమేనీ (Ali Khamenei) ఇరాన్ రెండవ సుప్రీం లీడర్.అయతుల్లా అలీ ఖమేనీ… మొదటి  సుప్రీం లీడర్ , ఇరాన్ విప్లవ పితామహుడు అయతుల్లా రుహొల్లా ఖొమేనీ అనుచరుడిగా వ్యవహరించారు. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్, …

ఆధ్యాత్మిక చైతన్యశీలి సౌందర రాజన్ !!

Mohammed Rafee …………….. 1998లో… చిలుకూరు వీసా బాలాజి టెంపుల్ లో హుండీ తీసేసారని వార్త గుప్పుమంది! నాకు ఆశ్చర్యం కలిగింది! ఆదాయాన్ని వద్దనే దమ్ము ధైర్యం ఎవరికి ఉంటుంది? “నాకుందిరా నాయనా” అని చాటి చెప్పారు! అతడే సౌందర రాజన్! ఆయన్ని చూడాలని ప్రత్యేకంగా మిత్రులు కుటుంబరావును కోరాను. కుటుంబరావు కూడా అర్చకత్వం చేస్తుంటారు. …

దర్యాప్తు సంస్థల పరువు తుస్సుమందా ?

Credibility has eroded…………. ఢిల్లీ మద్యం విధానం కేసు అనూహ్యమైన మలుపు తిరిగింది. దేశ రాజధాని ముఖ్యమంత్రిని నెలల తరబడి జైలు పాలు చేసిన ఈ కేసులో, చివరకు దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ల వైఫల్యాన్ని కోర్టు ఎండగట్టింది. ఈ క్రమంలో దర్యాప్తు సంస్థల పరువు పోయింది.వాటి విశ్వసనీయత సన్నగిల్లిపోయింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ …

సెన్సారు బోర్డులా? రాజకీయ పునరావాస కేంద్రాలా ?

Mohammed Rafee …………… చట్టాల విషయంలో అప్పుడప్పుడు వింటూనే ఉంటాం… బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టిన చట్టాలను నేటి కాలానికి అనుగుణంగా మార్చండ్రా బాబూ అనీ! కానీ, ఈ ఒక్క చట్టం మార్చాల్సిన అవసరం లేదు! అదే సెన్సార్ బోర్డు చట్టం! సినిమాలను నియత్రించే చట్టం! అయినా 1983లో కొన్ని నిబంధనలను చేర్చారు. నియమ …

ఆయన కైలాష్ పర్వతాన్ని అధిరోహించారా ?

Milarepa…………. పదకొండవ శతాబ్దానికి చెందిన సుప్రసిద్ధ యోగి, కవి జెట్సన్ మిలారేపా (Milarepa) కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి అని అంటారు.ఆయన జీవిత ప్రయాణం పగ, ప్రతీకారాల నుండి జ్ఞానోదయం వైపు సాగిన ఒక అద్భుత గాథ. టిబెట్‌లో బౌద్ధమతం వ్యాపించకముందు ‘బోన్’ (Bon) అనే స్థానిక మతం బలంగా ఉండేది. కైలాస పర్వతంపై …

చౌక ధరలోనే IRCTC దివ్య దక్షిణ యాత్ర !!

IRCTC Special Tour Package…… తమిళనాడులో ఎన్నో పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ  దివ్య దక్షిణ యాత్ర 8 రోజుల పాటు సాగుతుంది. దివ్య దక్షిణ …

‘కేరళం’ అంటే.. ?

God’s Own Country …… కేరళను God’s Own Country అని పిలుస్తారు. ప్రకృతి సౌందర్యానికి, విభిన్న సంస్కృతులకు కేరళ ప్రసిద్ధి. అనుసంధానించబడిన నదులు, కాలువలు, సరస్సుల్లో హౌస్ బోట్ ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది.పొడవైన తీరప్రాంత బీచ్‌లు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మున్నార్ వంటి ప్రదేశాలు, తేయాకు తోటలు, పొగమంచు కొండలకు పేరుగాంచాయి. కేరళ శాస్త్రీయ …

విదూషకుడి విషాదం !!

Gollapudi Maruthi rao …………. చచ్చిన వాడి కళ్ళు చేరడేసి అన్నది సామెత. పద్మనాభం అనే నటుడు నిన్న ఉన్నాడు. మొన్న ఉన్నాడు. అప్పుడు ఆయన కళ్ళు మామూలుగానే ఉన్నాయి. పోయాక ఆయన కళ్ళు సైజు పెరిగింది. సామెత వీధిన పడింది. అది లోక ధర్మం. సమాజం, సమీప సన్నిహిత ప్రపంచ క్రూరత్వానికి నిదర్శనం. మరొక్కసారి …
error: Content is protected !!