జైళ్లలోనే గర్భం దాల్చిన మహిళా ఖైదీలు ..బెంగాల్లో సంచలనం

Is there no protection in prisons?…………………………. నాగరిక సమాజంలో మహిళలపై ..బాలికలపై లైంగిక దోపిడీ జరగడం సర్వసాధారణమై పోయింది.బయట ప్రపంచంలో అంటే రక్షణ లేదని అనుకోవచ్చు. చివరికి పోలీసు పహారాలో ఉన్న కారాగారాల్లో ఉన్న మహిళా ఖైదీలపై కూడా లైంగిక దోపిడీ జరుగుతోంది. ఎంత ఘోరమైన దుస్థితి ?   పోలీసు వ్యవస్థ రక్షణలో …

తాంత్రిక దేవతలు (5)

Tara Devi …………………………………… తాంత్రిక ఆలయాల్లో తారాపీఠ్ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం తాంత్రిక పూజలకు ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందని అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు. ఈ ఆలయానికి …

పుణ్యం సంగతేమో కానీ..కరోనా కాటేయడం ఖాయం!!

Ganga Sagar Mela…………………………………….. పశ్చిమ బెంగాల్‌ లోని గంగాసాగర్‌లో ప్రతి ఏటా నిర్వహించే మేళా రెండు రోజుల క్రితం మొదలైంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు, ఒక వైపు కరోనా మరోవైపు ఓమిక్రాన్ భయ పెడుతున్నప్పటికీ భక్తులు లెక్కచేయడం లేదు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన దృశ్యాలను …

భవానీపూర్ లో గెలుపు ఖాయమేనా ?

పశ్చిమ బెంగాల్ లోని భవానీ పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక సెప్టెంబర్ 30 న జరగనుంది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 3 న జరుగుతుంది.ఈ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తున్నారు. మమత ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇది కీలకమైన ఎన్నిక. ఎమ్మెల్యే శోవందేబ్ ఛటర్జీ ఈ స్థానానికి రాజీనామా చేయడంతో మే 21 నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది. …

దుర్భిణీ వేసి గాలించినా..ఇలాంటి నేతలు కనిపించరు !

श्रीनिवास कृष्ण (Srinivasa Krishna Patil) ………………………………… అది 1907 వ సంవత్సరం. కలకత్తానగరం. రెవెన్యూ ఆఫీసు. ఆ ఆఫీసులోోనికి కలకత్తా నగరంలో పేరుమోసిన వకీలు చిత్తరంజన్ దాస్ ప్రవేశించారు. “నమస్తే రెవెన్యూ ఆఫీసరు గారూ, ముప్పై ఏండ్ల క్రితం ఈ జాబితాలో ఉన్న మనుషులు గాని, వారి వారసులు గాని ఇపుడు ఎక్కడ ఉన్నారో …

ఎన్నికల వేళ సీబీఐ నోటీసులు..టెన్షన్ లో దీదీ !

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఆసుపత్రిలో చేరి దీదీ ఎన్నికల టెన్షన్ లో ఉండగా సీబీఐ,ఈడీ పార్టీ నేతలకు నోటీసులు ఇస్తున్నాయి. ఎన్నికల సమయంలోనే విచారణ సంస్థలు నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ఆ పార్టీ ని దెబ్బతీసే లక్ష్యంతో జరుగుతున్నాయనే విమర్శలు కూడా లేకపోలేదు.బొగ్గు కుంభకోణం కేసులో  …

దీదీ హ్యాట్రిక్ సాధించేనా ?

పశ్చిమ బెంగాల్లో ముప్పై నాలుగేళ్ల కమ్యూనిష్ట్ పాలనను కూకటి వేళ్లతో పెకలించి వేసి అధికారాన్ని దక్కించుకున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని తహతహలాడుతోంది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ అందుకోసం తీవ్రస్థాయిలో కృషిచేస్తున్నారు. మరో రెండు నెలల్లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ సారి బీజేపీ …

తాంత్రిక శక్తులకు ప్రసిద్ధి గాంచిన తారాపీఠ్ ఆలయం !

మనదేశంలో తాంత్రిక ఆలయాలలో తారాపీఠ్ కి ఒక ప్రత్యేకత ఉంది.ఇది తాంత్రిక దేవాలయం గా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందని అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.   ఈ ఆలయానికి సమీపంలో ఉన్న …
error: Content is protected !!