‘సువేందు అధికారి’ కే బెంగాల్ పగ్గాలు !!

The result was obtained……. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్‌కు తొమ్మిదవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) పాలనకు ముగింపు పలికి, రాష్ట్రంలో మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. సువేందు అధికారికి పాలనా పగ్గాలు అప్పగించడం సమంజసమే. వేరే రాష్ట్రాల్లో మాదిరి కొత్త నేతలను తెర పైకి …

ఆమె విజయం ఎందరికో స్ఫూర్తి దాయకం!!

Inspiration ........ ఒక సామాన్య మహిళ కలితా మాఝీ (Kalita Majhi), పశ్చిమ బెంగాల్‌లోని ఆస్గ్రామ్ (Ausgram) ఎస్సీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. కలితా మాఝీ రాజకీయాల్లోకి రాకముందు ఇళ్లలో పాత్రలు కడిగే పనిమనిషిగా పనిచేసేవారు. ఆమె నెలకు సుమారు ₹2,500 సంపాదిస్తూ సామాన్య జీవితం గడిపేవారు. గుస్కరా మున్సిపాలిటీ నివాసి …
error: Content is protected !!