Bharadwaja Rangavajhala ……………………… “చిల్లరకొట్టు చిట్టెమ్మ” నాటకం వేసీ, వేసీ రత్నకుమారి వాణిశ్రీగా తెరకెక్కి ప్రసిద్దురాలైంది. ఆ తర్వాత ‘కోటి సూర్యప్రభ’ రంగస్థలం మీద చిట్టెమ్మగా సెటిలైంది. దరిమిలా తనూ సినిమా తారైపోయింది. ఇలా లాభం లేదని దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ పాపులర్ నాటకాన్ని సినిమా తీసేసారు. ఇంతకీ ఆ నాటకం రాసిన రచయిత …
Long Journey……………. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్ననటుడు శరత్ బాబు.తెలుగు తెరకు హీరోగా పరిచయమై .. విలన్ గా … క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన రాణించారు. విలక్షణ నటుడిగా పేరు సంపాదించారు. తెలుగు ,తమిళం ,కన్నడం ,మలయాళంభాషా చిత్రాలతో పాటు ” వేకింగ్ డ్రీమ్స్ ” అనే …
Subramanyam Dogiparthi ………………………… ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ “బుడుగు” నవలలో ‘రెండుజెళ్ళసీత’ అనే పాత్రను సృష్టించారు. దాన్ని టైటిల్ గా తీసుకుని ‘జంధ్యాల’ ఈ సినిమా కథ రాసుకుని డైరెక్ట్ చేశారు. ఆ పేరుని తన సినిమాకు అందంగా వాడుకున్నారు జంధ్యాల . జంధ్యాలను హాస్యబ్రహ్మగా మార్చిన సినిమా కూడా ఇదేనేమో ! ఈ …
Bharadwaja Rangavajhala ……………………… టాలీవుడ్ లో మాస్ ఎంటర్ టైనర్లకు తెర తీసింది విజయావారే. థియరీ ఒకటే …పావుకిలో …. సందేశం … ముప్పావుకిలో వినోదం … ఇది చక్రపాణి ఫార్ములా…ఆ ఫార్ములాతో…వండిన ‘పెళ్లి చేసి చూడు’…సిల్వర్ జూబ్లీ హిట్టు కొట్టింది. విజయవాడ దుర్గాకళామందిర్ లో….182 రోజులు ఏకధాటిగా ఆడేసింది.’షావుకారు’…’పాతాళభైరవి’…తర్వాత ముచ్చటగా మూడో సినిమా ‘పెళ్లి …
Vijaya Nirmala’s first Telugu directed film …. మలయాళంలో ఫస్ట్ లేడీ డెరైక్టర్గా పేరు తెచ్చుకున్న ‘విజయ నిర్మల’ తెలుగులో కూడా ఓ మంచి సినిమా తీయాలనుకున్నారు. విజయ నిర్మలకు మొదటి నుంచి నవలలు చదివే అలవాటు. ఆమె యద్దనపూడి సులోచనారాణికి వీరాభిమాని. ఆవిడ రాసిన ‘మీనా’ నవల అంటే చాలా ఇష్టం.దాన్నే సినిమాగా …
Subramanyam Dogiparthi ……………………………. కుక్కపిల్లా సబ్బు బిళ్ళా అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ . స్పందించే మనసు , వ్రాసే దమ్ము ఉండాలి . కవితకు , రచనకు , సినిమాకు ఏదయినా వస్తువే . అలాగే బాలచందర్ , విశ్వనాధులకు తమ సినిమాలకు పెద్ద పెద్ద బంగళాలు , కార్లు , …
Paresh Turlapati……………….. కథ..మాటలు..పాటలు.. సన్నివేశాలు.. హీరో ఎలివేషన్ల ఆధారంగా చిత్ర రాజములలో రెండు రకాల స్క్రిప్టులు తయారు కాబడును.. క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఒక రకంగానూ , మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీస్తే ఇంకోరకం గానూ కథనాలు వండి వడ్డించడం వెండి తెరపై అనాదిగా ఆచరించబడుతున్న సంప్రదాయం. ఆ …
They were like brothers……………………. అప్పట్లో తెలుగు హీరో ఎన్టీఆర్ …తమిళ హీరో ఎంజీఆర్ స్నేహితులుగా కాక అన్నదమ్ముల్లా మెలిగే వారు. ఇద్దరి కుటుంబాల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉండేవి. ఎన్టీఆర్ హైదరాబాద్ రాకముందు చెన్నైలో ఉన్న విషయం తెలిసిందే. తమిళంలో ఎంజీఆర్ చేసిన సినిమాలను తెలుగు లో రీమేక్ చేస్తే ఆ హీరో పాత్రలను …
The struggle of sex workers …….. జ్యోతిలక్ష్మి…. 2015లో రిలీజ్ అయిన సినిమా ఇది. సినిమా పేరు ‘జ్యోతిలక్ష్మి’ కానీ ఇందులో నృత్యతార జ్యోతిలక్ష్మి నటించలేదు. ఆపాత్రలో నటి ‘ఛార్మి’ నటించింది. మల్లాది వెంకటకృష్ణమూర్తి నవల ’మిసెస్ పరాంకుశం’ ఆధారంగా తీసిన సినిమా ఇది. వేశ్యల జీవితాలపై తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి కానీ …
error: Content is protected !!