ఆ సినిమాతో ఆయనకు కొత్త ఇమేజ్ వచ్చిందా ?

One story, three movies…. సుప్రసిద్ధ నటుడు ఎన్టీఆర్ తొలిసారిగా వేంకటేశ్వరుని పాత్రలో ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రంలో నటించారు. ఈ చిత్రానికి పి పుల్లయ్య దర్శకత్వం వహించారు.(పుల్లయ్య పేరుతో మరో దర్శకుడు కూడా ఉన్నారు..ఆయన చిత్తజల్లు పుల్లయ్య ..ఆయన లవకుశ తీశారు)‘మాయాబజార్’ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకాదరణ పొందిన ఎన్టీఆర్ కి ఈ వేంకటేశ్వరుని …

వీరంతా వెండితెర రాముళ్ళే!!

Lord Rama……… తెలుగు చలనచిత్ర చరిత్రలో శ్రీరాముని పాత్రను పోషించి, తమ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన నటులు ఎందరో ఉన్నారు. తెలుగు తెరపై రాముడు అంటే ఇప్పటికీ అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎన్టీఆరే . 1959లో విడుదలైన ‘సంపూర్ణ రామాయణం’లో తొలిసారి రాముడిగా ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమాలో భరతునిగా శివాజీ గణేశన్ నటించారు. …

ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారా?

The story lacks strength………… ‘వయ్యారి భామలు వగలమారి భర్తలు’ 1982లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రంలో ఇద్దరు లెజెండరీ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. కథానాయికలుగా శ్రీదేవి, రాధిక నటించారు. ముందుగా జయప్రద, జయసుధ లను  తీసుకోవాలనుకున్నారు. వారి డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో  శ్రీదేవి, రాధిక లు …

ఆ చిత్రరాజానికి 75 ఏళ్ళు !!

Excellent fantasy movie…………… విజయా పిక్చర్స్ నిర్మించిన ‘పాతాళభైరవి’ (1951 ) విడుదల అయి మార్చి 15 వ తేదీకి 75 ఏళ్ళు అవుతుంది.  ఇపుడు ఆ సినిమాను చూసినా ఫ్రెష్ గానే ఫీల్ అవుతాం..అలాంటి ఫీల్ గుడ్ మూవీ అది. అప్పట్లో ఈ సినిమా  ఘన విజయం సాధించింది. 28 కేంద్రాలలో శతదినోత్సవం జరువుకుంది.కొన్ని …

అలరించే విఠలాచార్యుడి జానపద చిత్రం !!

folk movie ………………… చిక్కడు దొరకడు………జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన సినిమా ఇది. 1967లో విడుదలైన ‘చిక్కడు దొరకడు’ జానపద చిత్రం అప్పట్లో భారీ వాణిజ్య విజయాన్ని అందుకుంది.ఈ చిత్రంలో ఎన్టీఆర్ ‘చిక్కడు’ గా , కాంతారావు ‘దొరకడు’ గా ప్రధాన పాత్రలు పోషించారు. వీరిద్దరూ సమాన స్థాయి ఉన్న జానపద వీరులుగా …

ఫోటో వెనుక కథ ఏమిటో ?

Unfulfilled dream …… వెండి తెరపై ఎన్నో విభిన్న పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసి మెప్పించిన సుప్రసిద్ధ నటుడు ఎన్టీ రామారావు విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని అనుకున్నారు. కానీ ఎందుకో ఎన్టీఆర్ ప్రయత్నాలు ఫలించలేదు. 1954లో ప్రముఖ దర్శక,నిర్మాత ఎస్‌.ఎం.శ్రీరాములు ఎన్టీఆర్ హీరోగా ‘అగ్గిరాముడు’ సినిమాను నిర్మించారు. అందులో  బుర్రకథ …

సూపర్ స్టార్ తొలి మల్టీ స్టారర్ మూవీ !!

A film that broke old records …………… ‘దేవుడు చేసిన మనుషులు’….సూపర్ స్టార్ కృష్ణ నిర్మించిన తొలి మల్టీ స్టారర్ సినిమా ఇది. ఎన్టీఆర్, కృష్ణ నటించిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఆ ఇద్దరు మొత్తం ఐదు చిత్రాల్లో కలసి నటించారు. అన్నింటిలో ఎన్టీఆర్ కి కృష్ణ తమ్మునిగానే నటించారు. …

ఆరోజుల్లో నిర్మాతల తీరే వేరు కదా!!

Bharadwaja Rangavajhala ……. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే నాయ‌నా … మ‌రి ఆ యొక్క 1975 మార్చి ప‌ద‌హారో తారీఖున మ‌ద్రాసు పాండీ బ‌జార్ లో ఉండి న‌టువంటి రాజ‌కుమారి సినిమా హాలులో … ఆ యొక్క వైవి రావ్ ఉన్నాడు క‌దా … ద‌రిమిలా నిర్మాతా … అంత‌కు ముందు డిటెక్టివ్ న‌వ‌ల‌ల …

“ప్లేటు ఇడ్లీ పది పైసలకే అమ్మాలి”.. అప్పట్లో ఎన్టీఆర్ ఆదేశాలు !

Bharadwaja Rangavajhala….. ఎన్టీఆర్ సిఎం గా ఉన్న రోజుల నాటి ఓ విషయం గుర్తొస్తోంది.హోటళ్ల వారు జనాలను దోచుకు తినేస్తున్నారని ఓ ఫైన్ మార్నింగ్ ఎన్టీఆర్ కు అనిపించింది. ఎందుకు అనిపించింది అనేది ఎవరికీ తెలియదు. ఆయనకి అనిపించింది అంతే … టిఫెన్లు తిందామని వస్తున్న ప్రజల్ని హోటల్ వాళ్లు టిఫెన్ చేసేస్తున్నారనేది ఆయనకు ఓ …
error: Content is protected !!