Bharadwaja Rangavajhala…………………………………... ఘంటసాల భగవద్గీత విడుదల కార్యక్రమం… ఆయన కన్నుమూశాక బెజవాడలో జరిగింది..ఆ కార్యక్రమంలో ఎన్టీఆరూ, విశ్వనాథ సత్యనారాయణగారూ పాల్గొన్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ .. ” బ్రదర్ ఘంటసాల, మాస్టారు విశ్వనాథ ఉండడం వల్లే మేమింతటి వారమయ్యాము” అన్నారు. ఆ తర్వాత మైకందుకున్న విశ్వనాథ …. “నా శిష్యుడనని చెప్తున్న ఈ ఎన్టీరామారావు నా వల్లనే …
భండారు శ్రీనివాసరావు …………………………….. చాలా చాలా వస్తువులు మన కళ్ళ ముందే కనుమరుగవుతున్నాయి. విశ్వనాధవారి బాణీలో చెప్పాలంటే ఇదొక పెను విషాదము.కానీ పరిణామ క్రమంలో ఇవన్నీ తప్పని విష పరిణామాలు.లాంతర్లు, చిమ్నీలు, రోళ్ళు, రోకళ్ళు, ఎడ్లబళ్ళు, కచ్చడం బళ్ళు, చల్ల కవ్వాలు, మేనాలు, వాటిని మోసే బోయీలు, మేనా మోస్తూ వాళ్ళు చేసే ఒహోం ఒహోం …
ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు వాయిస్ మైక్ కి పనికి రాదని హెచ్.ఏం. వీ సంస్థ చెప్పింది. ఘంటసాల కెరీర్ ప్రారంభంలో ఈ ఘటన జరిగింది.అయినా ఘంటసాల నిరాశ పడలేదు.ఇంటికెళ్లి కూర్చోలేదు. నాటక సమాజం ఏర్పాటు చేసుకుని నాటకాలు ఆడుతూ ఉండేవారు. ఆ సమయంలో నే నటుడు అక్కినేని నాగేశ్వరరావు తో పరిచయం ఏర్పడింది. …
error: Content is protected !!