ఎవరీ సిద్ధార్థ శర్మ.. ఏమిటాయన కథ ?

Priyadarshini Krishna………… ఇంద్రి ….2023 లో spirits market లో చాలా పేరు సంపాదించుకుంది, అవార్డులు కైవసం చేసుకున్న single malt whisky. ఇది హర్యానా కు చెందిన Piccadilly Distilleries నుండి ఉత్పత్తి అవుతున్న బెవరేజ్…. ఈ కంపెనీని తొలుత 1967 లో కేదార్నాథ్ శర్మ స్థాపించినప్పటికీ కాలక్రమేణా చాలా కారణాలవల్ల ఒడుదుడుకులకు లోనయ్యింది.  …

ఆ పార్క్ లో రాత్రివేళ ఆత్మల అరుపులు !!

This is the place where one lakh soldiers died….. ఆ పార్కులో రాత్రిళ్ళు ఆత్మల అరుపులు,ఏడుపులు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు.ఆ పార్క్ హర్యానాలోని పానిపట్ నగరానికి సమీపంలో ఉంది. దాని పేరు కాలా అంబ్ పార్క్. 1761లో మూడవ పానిపట్ యుద్ధం జరిగిన ప్రదేశం ఇది. మరాఠా సామ్రాజ్యానికి ,అఫ్గాన్ పాలకుడు అహ్మద్ …
error: Content is protected !!