అంతరించిపోతున్న ప్రాచీన తెగ !!

Endangered ancient tribe ……   షోంపెన్’ తెగ భారతదేశంలోని అత్యంత అరుదైన, అంతరించిపోతున్న ప్రాచీన ఆదివాసీ సమూహాలలో ఒకటి. అండమాన్ నికోబార్ దీవులలోని గ్రేట్ నికోబార్ దట్టమైన వర్షారణ్యాల లోపల వీరు నివసిస్తున్నారు. భారత ప్రభుత్వం వీరిని ‘పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్’ (PVTG) గా గుర్తించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరి జనాభా …

గోల్డ్ బాండ్లపై ఓ కన్నేయండి

Sovereign Gold Bonds….. పసిడి బాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 15 వరకు బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,923గా నిర్ణయించారు . ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తారు. అటువంటి వారికి పసిడి బాండ్‌ ఇష్యూ ధర రూ.5,873 మాత్రమే.  దేశంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న …

ప్రశ్నించే మీడియా ఎక్కడ ?

Padmakar Daggumati………………………………………… ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక విజువల్ మీడియా జర్నలిజంలో విలువలు, విశ్లేషణలు పూర్తిగా ఏకపక్షంగా మారిపోయాయి. సరే ఏ ఛానెల్స్ ఏ పార్టీపక్షం అనేది వదిలేద్దాం. అదంతా అందరికీ తెలిసిన రహస్యమే. అయితే ముఖ్యంగా గమనించ వలసిన విషయం ఏమంటే ఎవరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలు, వారి ప్రయోజనాలు గురించి సొంతంగా విశ్లేషణ చేయడం …
error: Content is protected !!