నిజంగా అది దెయ్యాల ద్వీపమా ?

The most haunted place is the world………………….. దెయ్యాల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నట్టే ఆ దీవి గురించి కూడా పలు కథలు ప్రచారం లో ఉన్నాయి. ఆ దీవి లో దెయ్యాలు సంచరిస్తున్నాయని ప్రచారం జోరుగా సాగడంతో దాని పేరు ‘దెయ్యాల దీవి’ గా స్థిరపడిపోయింది. ఈ దీవి పేరు ‘పోవెగ్లియా’ …

ఆయనో కెమెరా ఇంద్రజాలికుడు !!

Bharadwaja Rangavajhala…………… దర్శకుడి ఊహల్లో పురుడు పోసుకున్న సన్నివేశాలను తెర మీద ప్రభావవంతంగా ఆవిష్కరించడం చాయాగ్రాహకుడి ప్రధాన కార్యక్రమం.ఒక్కోసారి దర్శకుడు చాలా క్లిష్టమైన సన్నివేశాలను ఊహిస్తాడు. ఛాయాగ్రాహకుడు కూడా ఆ స్ధాయిని అందుకుంటే తెర మీద జరిగేవి అద్భుతాలే.తెలుగు తెర మీద అద్భుతాలు చేసిన కెమేరామెన్స్ లో రవి నగాయిచ్ ఒకడు …కెమేరా ఇంద్రజాలికుడు ఆయన. …

కుంభమేళా సంస్కృతి ఇప్పటిది కాదా ?

Kumbhamela …………………… వచ్చే ఏడాది అంటే 2025 జనవరిలో ప్రయాగ్‌రాజ్ లో పెద్ద ఎత్తున కుంభమేళా జరగనుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 పూర్ణమి తిథి నుంచి 26 ఫిబ్రవరి మహాశివరాత్రి వరకు ఈ కుంభ మేళా జరుగుతుంది. పవిత్రమైన ఈ మహా కుంభ పర్వంలో నదీ స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ …

కళ్ళు లేవు కానీ వందేళ్లు బతుకుతాయి !

Rare Creatures……………….. చూడటానికి బల్లి లా కనిపించే ఈ జీవి బల్లి కాదు దాని పేరు ఓల్మ్. ఈ జీవికి కళ్ళు లేవు.. కానీ ఈ జీవి వందేళ్లు ఏళ్లు బతికేస్తుంది. ఈ జీవులు  నీటి అడుగున పూర్తి చీకటిలో జీవించగలవు, అక్కడ వేటాడే జంతువులు ఉండవు. చాలా సంవత్సరాలు ఆహారం లేకుండా ఇవి ఉండగలవు. …

మహా ‘బీజేపీ’ విజయంలో ఆ ఇద్దరిదే కీలక పాత్ర!!

 Ramana Kontikarla……………………………….             BJP is raising strategists మహారాష్ట్ర ఎన్నికలు బీజేపీలో కొత్త ఉత్సాహానికి బాటలు వేస్తున్నాయి. 2024 లోకసభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 38 స్థానాలకుగాను బీజేపీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే గెల్చుకుంది. ఇది హిందుత్వ సెంటిమెంట్ అధికంగా ఉన్న మహారాష్ట్రలో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ. మరోవైపు …

బాల నటుడే హీరో.. అప్పట్లో పెద్ద హిట్ !

Thriling Movie ………………. సుమారుగా 52 ఏళ్ళ క్రితం నిర్మించిన ‘పాపం పసివాడు’ అప్పట్లో సూపర్‌హిట్ సినిమా. ఎడారిలో చిక్కుకుపోయిన ఒక బాలుడు పడిన ఇబ్బందుల గురించి చెప్పే కథ.. రాజస్థాన్ థార్ ఎడారుల్లో అధిక భాగం షూటింగ్ చేశారు. హీరో కృష్ణ నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ తర్వాత రాజస్థాన్ ఎడారుల్లో తీసిన సినిమా ఇదే.  …

ఆయన వెండితెరకు పరిచయమై 76 ఏళ్ళు !!

Ntr first movie……………………………… ఆంధ్రుల అభిమాన నటుడు నందమూరి తారక రామారావు వెండి తెరకు పరిచయమై 76 యేళ్లు అవుతోంది. ఆయన నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ నవంబరు 24, 1949న విడుదలైంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఒక పోలీస్ అధికారి పాత్రలో నటించారు. ఈ సినిమాను “విప్రదాస్” అనే బెంగాలీ సాంఘిక నవల ఆధారంగా …

ఆమెకు కాపీరైట్ చట్టం గురించి తెలియదా ? 

Priyadarshini Krishna ………………….     Nayantara sidestepped the issue లేడీ సూపర్ స్టార్ నయనతార కు కాపీ రైట్ చట్టం గురించి తెలియదా ? తెలిసినా తెలియనట్టే వ్యవహరిస్తున్నారా ? చూస్తుంటే ఆమె ధోరణి తెలియనట్టే నటిస్తున్నట్టు ఉంది. హీరో ధనుష్ కి రాసిన మూడుపేజీల బహిరంగ లేఖలో ఆయన కారెక్టర్ అసాసినేట్ చేస్తూ …

కనక వర్షం కురిపించిన మూవీ !!

Subramanyam Dogiparthi …………………… A movie that attracts female audience …… ‘కార్తీకదీపం’ సినిమాను 26 లక్షల బడ్జెటుతో తీశారు.1979 లో రిలీజైన ఈ సినిమా 50 రోజుల్లో60 లక్షల రూపాయలు వసూలు చేసి రికార్డు సృష్టించింది. దర్శకుడు సెంటిమెంటల్..రొమాంటిక్ సినిమా గా తెరకెక్కించారు. శోభన్ బాబును 1+2 హీరోగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా …
error: Content is protected !!