అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
Wealthy couple…………………………………………….. ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు, దిగ్గజ సెర్చ్ఇంజిన్ గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ , ఆయన భార్య నికోల్ షనాహన్లు విడాకులు తీసుకుబోతున్నారు.ఇందుకోసం సెర్జీ బ్రిన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.గత మూడేళ్లలో ప్రపంచ కుబేరుల్లో విడాకులకు సిద్ధపడిన మూడో జంట వీరే. సెర్జీ బ్రిన్ (49), నికోల్ షనాహన్ (37)లు …
Eknath shinde ……………………………………. ఏక్నాథ్ షిండే…. ఇపుడు మహారాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నది ఈయనే. మహారాష్ట్రలో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెర వెనుక బీజం వేసింది ఈ ఏక్నాథ్ షిండే నే. శివసేన అగ్రనేతల్లో ఒకరైన షిండే ప్రస్తుత మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో పట్టణ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని …
రమణ కొంటికర్ల……………………………………………. సంఘటిత శక్తికెంత ఎంత శక్తి ఉంటుందో నిరూపించారు ఆ విద్యార్థులు. అచేతనంగా తయారై… ఎవరేమన్నా… ఏం చేసినా… కనీస హక్కులను కాలరాసినా కనీసం గళమెత్తి మాట్లాడే నిరసన హక్కూ ఓటుందని మర్చిన జనానికి ఓ చైతన్య సూచికయ్యారు ఆ విద్యార్థులు. ఒక దశలో ప్రభుత్వానికి, ప్రభుత్వానికి మద్దతు పలికేవారికి తెగేదాకా లాగుతున్నారనిపించినా… ససేమిరా …
Record…………………………….. ఐదేళ్ల వయసులో ఒక పుస్తకాన్నే రాసి రికార్డు సృష్టించిందో బ్రిటిష్ చిన్నారి. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్నవయస్కురాలైన బాలికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఆ బాలిక పేరు బెల్లా జె డార్క్. పుస్తకంలోని బొమ్మలు సైతం ఆ చిన్నారే గీసింది. ‘ద లాస్ట్ క్యాట్’ పుస్తకం పబ్లిష్ అయిన 31 …
మా ఇంటికి దగ్గర్లో ‘భలే పార్కు’లో ఒక్కణ్ణీ కూర్చుని తీవ్రంగా ఆలోచిస్తున్నాను.ఉన్నట్లుండి ఎవరో, “ఆత్మారాం గారూ, నాకు మీ సాయం కావాలి” అనడం విని తలెత్తి చూస్తే, సుమారు ముప్పైఏళ్ల యువకుడు.చూస్తూనే గుర్తుపట్టి ఉలిక్కిపడి, “మీరు మానస్ కదూ!” అన్నాను. మరుక్షణం వళ్లు గగుర్పొడిచింది. మానస్ సుధేష్ణ అనే యువతిని కిడ్నాప్ చేసి, ఆమెను విడిపించే …
Srilanka Crisis ……………… నిన్న మొన్నటి దాకా నిత్యావసరాల కోసం క్యూ …. పెట్రోల్ కోసం క్యూ … తాజాగా వలసల కోసం క్యూ …పై ఫొటోలో కనిపించేది శ్రీలంక పాస్ పోర్ట్ కార్యాలయం ముందున్న క్యూ. రోజు రోజుకి అక్కడ క్యూలు పెరుగుతున్నాయి.ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక వాసులు ఉపాధి వెతుక్కుంటూ దేశం దాటేందుకు …
Good chance………………………….. సావరిన్ గోల్డ్ బాండ్ల అమ్మకాలు ఈ నెల 20 నుంచి మొదలు కానున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ బాండ్ల ను 2022-23 సం.. కి గాను మొదటి విడతగా జారీ చేస్తున్నది. ఐదు రోజుల పాటు ఈ బాండ్లు అమ్మకాలు కొనసాగుతాయి. రెండో విడత 2022 – 23 సిరీస్ …
President Election ……………………………………… రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ జారీ కావడంతో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. గతంలో ఎస్సీ అభ్యర్థిని ఎంపిక చేసినందున ఈసారి ఎస్టీలకు అవకాశం ఇచ్చే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు సమాచారం. ఆ కేటగిరీ లో ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయా ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపదీ ముర్ము …
Share price fall………………………………. రూ.6 లక్షల కోట్ల మార్కెట్ వ్యాల్యూయేషన్ తో దేశంలోనే అతిపెద్ద ఐపీవో జారీ చేసి చరిత్ర సృష్టించిన ఎల్ఐ సీ షేర్ల ధర పెరుగుతుందా ?లేదా ? అని ఇన్వెస్టర్లు మధన పడుతున్నారు. కంపెనీ చరిత్ర చూసి షేర్లు కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు షేర్ ధర పతనమౌతున్న తీరు చూసి బెంబేలెత్తి …
error: Content is protected !!