PAKISTHAN IN A STATE OF CONFUSION… పశ్చిమ ఆసియాలో ముఖ్యంగా ఇరాన్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా పాకిస్థాన్ పై ఒత్తిడి తెస్తోంది. తమపై దాడి చేస్తున్న ఇరాన్ పై యుద్ధం చేయమని అడుగుతోంది. గత ఏడాది రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయాలని, సైనిక మద్దతు కావాలని సౌదీ …
Americans are unhappy with Trump….. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కోసం, సైనిక అవసరాల కోసం భారీగా నిధులను వెచ్చిస్తోంది. యుద్ధం మొదలైన తొలి 6 రోజుల్లోనే సుమారు $11.3 బిలియన్లు (సుమారు ₹94,000 కోట్లు) ఖర్చు చేసినట్లు పెంటాగన్ అంచనా వేసింది. కొన్ని నివేదికల ప్రకారం, …
సుదర్శన్ టి…………. చాలా మందికి తెలియని సంఘటన ఇది…స్వాతంత్రానికి ముందు బ్రిటీషు వారి ఆధ్వర్యంలో పనిచేసే భారత సైన్యం కులమతాలకు అతీతంగా పోరాడింది. వీళ్ళ వీరోచిత గాథలు ఎన్నో. ఇంతటి శక్తివంతమైన సైన్యం ఒకచోట వుంటే ఎప్పటికైనా ప్రమాదం అని గ్రహించిన బ్రిటీష్ వారు సైన్యాన్ని చీల్చడానికి పన్నాగం పన్నారు. దేశ విభజనకు ముందే 20 …
Kagil War …………………….. 1965, 1971 యుద్ధాల్లో పాల్గొన్న ముషారఫ్ (Pervez Musharraf) భారత్ పై ఎందుకో ద్వేషం పెంచుకున్నారు. ఎలాగైనా భారత్ ను దెబ్బతీయాలని కుట్రలు ..కుతంత్రాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ముషారఫ్ కన్ను కార్గిల్ (Kargil)పై పడింది. కాలం కలిసిరావడంతో 1998 అక్టోబర్ 7వ తేదీన ముషారఫ్ కు నాటి ప్రధాని నవాజ్ …
Paresh Turlapati……… Correct Strategy………………. మన వి_దేశాంగ శాఖ.. ర_క్షణ శాఖ ఉన్నతాధికారులు రోజూ సంయుక్త ప్రెస్ మీట్ నిర్వహించి ఆ_పరేషన్ సిం_దూర్ 2.0 గురించి బ్రీఫింగ్ ఇస్తున్నారు. ఈ బ్రీఫింగ్లో ర_క్షణ శాఖ కార్యదర్శి వి_క్రమ్ మిస్త్రీ తో పాటు ఇం_డియన్ ఆ_ర్మీ కల్నల్ సో_ఫియా ఖు_రేషి అండ్ ఎ_యిర్ ఫోర్స్ అధికారిణి వ్యో_మికా …
War is a total loss……………… గత రెండు,మూడేళ్ల కాలంలో జరిగిన రష్యా -ఉక్రెయిన్,ఇరాన్ -ఇజ్రాయెల్ యుద్ధాలను గమనించని వారు లేరు. ఎంత విధ్వంసం, ఎంత ప్రాణ నష్టం జరిగిందో వివిధ మాధ్యమాలలో చూసే ఉంటారు,లేదా చదివే ఉంటారు. యుద్ధం అంటే టోటల్ గా నష్టమే. యుద్ధం వల్ల ప్రాణనష్టం, మౌలిక సదుపాయాల నష్టం,ఆర్థిక అస్థిరత్వం, …
Sai Vamshi ………………. కశ్మీర్లో ఉగ్రదాడి అనంతరం అటు పాకిస్థాన్, ఇటు భారత్ రెండు దేశాలూ గట్టి పట్టు మీద ఉన్నాయి. ముఖ్యంగా పాక్ చేస్తున్న కవ్వింపు చర్యలు భారత్లో ఇంకా కోపాన్ని పెంచుతున్నాయి. అంతర్జాతీయ సమాజం సైతం పాక్ చర్యలను తీవ్రంగా ఖండిస్తోంది. పాకిస్థాన్, భారత్ల మధ్య యుద్ధం తప్పదా ?అనే వార్తలు వెలువడుతున్న …
సుదర్శన్ టి………………………….. Story of Operation Trident సముద్రాల మీద అధిపత్యంపై భారత దేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది.10వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని ఆగ్నేయ దేశాలతో నౌకలమీద వ్యాపారం కావచ్చు. 18వ శతాబ్దంలో మరాఠా నౌకాధ్యక్షుడు కానౌజీ ఆంగ్రే ఆధ్వర్యంలో జరిగిన సముద్ర యుద్దాలు కావచ్చు. అవి సముద్రాల మీద భారత దేశానికి ఉన్న …
Destruction vs liberation…………………. ఇజ్రాయెల్-పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య గత ఏడాది రగిలిన వివాదం ఇంకా చల్లారలేదు. కొద్దీ రోజుల క్రితం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 40 వేల పైమాటే. అత్యధిక దాడులు పాలస్తీనా భూభాగంపై, ప్రత్యేకంగా గాజా స్ట్రిప్పై జరిగాయి. ఈ నరమేధంలో హమాస్ కమాండర్ ఫువాద్ షుక్ర్, హమాస్ …
error: Content is protected !!