పై ఫోటో లో మంచులో తడిసి ముద్దయిన ఆప్రదేశాన్ని గమనించండి. అక్కడి ప్రకృతి అందాలు చూడాలనుకుంటే ఇది కరెక్ట్ సీజన్. మంచు వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటే ఎందుకు ఆలస్యం ? అరుదైన అనుభూతులను సొంతం చేసుకోండి .. …… శీతాకాలంలో అక్కడ ఉష్ణోగ్రతలు 0 డిగ్రీలు నమోదు అవుతాయని అంటారు.అది నిజమో కాదో కానీ …
Wonderful sculpture…….. శిలలపై శిల్పాలు చెక్కినారు… మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు… అంటూ కవి రాసిన మాట అక్షర సత్యం. ఆనాటి శిల్పనిర్మాణాలు రాజుల కీర్తిని , పరిపాలనా తీరు తెన్నులను తెలియ జేస్తూ చరిత్రకుకు ఆనవాళ్లుగా నిలిచిపోయాయి. జీవితంలో ఒక్కసారైనా చూసి రాదగిన సందర్శనీయ స్థలాల్లో ఎల్లోరా గుహలు ముఖ్యమైనవి.షిర్డీ యాత్ర కు వెళ్ళేవారు …
The last of the five kedaras ………… పంచ కేదారాలలో చివరిది కల్పనాధ్ క్షేత్రం. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా గర్వాల్ ప్రాంతంలోని ఉర్గాం లోయ లో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 2200 మీటర్ల ఎత్తులో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, కోనల మధ్య చిన్న గుహలో …
Popular tourist destination………… పోర్ట్ బ్లెయిర్ ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ఇది అండమాన్ .. నికోబార్ దీవుల రాజధాని నగరం. ఈ ద్వీపం చుట్టూ విశాలమైన తీరప్రాంతం.. ఉష్ణమండల అడవులు ఉన్నాయి.వేడి,తేమతో కూడిన విభిన్న వాతావరణం ఈ ద్వీపం ప్రత్యేకత. ఈ ద్వీపం ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడికి వివిధ దేశాలు, ప్రదేశాల నుండి …
వరంగల్ నుంచి ములుగు, ఏటూరునాగారం దాటాక మంగపేట దగ్గర వుంటుంది మల్లూరు ఆలయం. అటు ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి యాభై కిలోమీటర్లు.మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా చరిత్ర వుంది. ఇది 6వ శతాబ్దపు ఆలయం. గుట్ట మీద గుహాలయం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం… నాభి నుంచి ద్రవం కారుతుంటుంది. ఇక్కడ నరసింహస్వామి విగ్రహంలో …
గుత్తి కోట నిర్మాణం అద్భుతం. అపూర్వం .. అనంతపూర్ కి 50 కిమీ దూరంలో ఉండే ఈ కోట… తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. 2000 ఏళ్ల పరిపాలన చరిత్ర.. కొన్ని వందల రాజుల రాజరికం.. అరుదైన అద్భుతమైన కట్టడాల సమూహారం.. ఎంతో ఎత్తున మేఘాల సయ్యాటల మధ్య కట్టడాలు… ఆది మానవుల నుండి మొన్నటి …
సాగర్ శ్రీశైలం బోటు యాత్ర ……. ప్రకృతి రమణీయ దృశ్యాలు చూసి పరవశించండి……. ఊగే అలలపై ప్రయాణం తాలూకూ అనుభూతులు సొంతం చేసుకోండి ……. కృష్ణమ్మ వొడిలో వోలలాడుతూ నల్లమల కొండల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు చూడాలని ఆశపడే పర్యాటకులకు ఇది శుభవార్త. సాగర్ శ్రీశైలం బోటు యాత్రకు …
తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో కూడా ఒక పానకాల స్వామి ఉన్నాడు. మంగళగిరి పానకాలస్వామి అంత పాపులర్ కాక పోయినా ఈ స్వామి కూడా స్వయంభువు.కొండ రాళ్ళ మధ్య పెద్ద రాతిలో వెలసిన నరసింహ స్వామి. బిందె తో పోసినా…గ్లాసు తో పోసినా సగం పానకం మాత్రమే స్వామి స్వీకరిస్తాడు. అందుకే స్వామి వారికి పానకాల …
error: Content is protected !!