పై ఫొటో చూస్తే పడవ గాలిలో తేలినట్టు కనిపిస్తుంది కదా. అది నిజం కాదు. వాస్తవానికి అది నీటిపైనే ఉంది. ఫొటోలో కనిపిస్తున్న నది పేరు ఉమ్గోట్. అత్యంత పరిశుభ్రమైన నది గా దీనికి పేరుంది. అలాగే పారదర్శకమైనది కూడా. నదీ అడుగు భాగాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అది ఈ నది ప్రత్యేకత. ఇండియాలో ఇంత క్లీన్ …
దేశంలో మరెక్కడా లేని దేవత నల్లమల అడవుల్లో ఉంది. ఆమె చూడటానికి రూపంలో అచ్చం శివుని పోలి ఉంటుంది. ఆమె పేరే కామేశ్వరి. ఆమెనే ఇష్ట కామేశ్వరి అంటారు. ఆ మూర్తితో మరెక్కడా ఇష్ట కామేశ్వరి మనకు కనిపించదు. అరణ్యంలో ఉంది కాబట్టి అరణ్యేశ్వరి అని కూడా అంటారు. శ్రీశైలానికి 20 కిమీ దూరంలో దుర్గమారణ్యంలో …
వరంగల్ నుంచి ములుగు, ఏటూరునాగారం దాటాక మంగపేట దగ్గర వుంటుంది మల్లూరు ఆలయం. అటు ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి యాభై కిలోమీటర్లు.మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా చరిత్ర వుంది. ఇది 6వ శతాబ్దపు ఆలయం. గుట్ట మీద గుహాలయం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం… నాభి నుంచి ద్రవం కారుతుంటుంది. ఇక్కడ నరసింహస్వామి విగ్రహంలో …
తమిళనాడులోని జంబుకేశ్వరాలయం అతి పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1800 ఏళ్ళ చరిత్ర ఉంది. తిరుచ్చికి 11 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఈ ప్రాకార నిర్మాణంలో పనిచేసినవారికి రోజూ ఆ …
Sheik Sadiq Ali సృష్టిలోని సౌందర్యాన్నంతా ఒక్కచోట రాశిపోసి ఒక్కో పిడికెడు తీసుకొని దాంతో ఒక్కో అందాలరాశిని సృష్టిస్తే ఎలా వుంటుంది? అచ్చం మదనిక లా వుంటుంది. అవును,అలాంటి 38 మదనికలను ఒకేచోట చూడాలనుకుంటున్నారా?అయితే మీరు కర్ణాటకలోని బేలూరు వెళ్ళాల్సిందే.అక్కడ యగాచి నది ఒడ్డున హోయసల రాజైన విష్ణువర్ధనుడు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించాల్సిందే. ఆ …
Sheik Sadiq Ali ……….. ఇంటిలోన పోరు ఇంతింత కాదయా అన్నాడో పెద్దాయన. అత్తా,కోడళ్ళ మధ్య పంతాలు, పట్టింపులు,ఎత్తులు పై ఎత్తులు ఇప్పుడే కాదు అనాదిగా వస్తున్న వ్యవహారమే. మధ్యతరగతి మనుషులం మనకే కాదు, రాజులు, రాజాధి రాజులు కూడా ఇందులో ఇరుక్కొని గిలగిలా కొట్టుకున్నవారే. ఇద్దరినీ ఒప్పించలేక ,ఎవ్వరినీ నొప్పించ లేక , ఇద్దరికీ …
ఆ మధ్య వార్తల్లో కెక్కిన “శ్రీరామ తీర్ధం ” ఇప్పటిది కాదు. ఆలయానికి ఘనమైన చరిత్ర ఎంతో ఉంది. భద్రాద్రి తో సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట, శ్రీ రామ తీర్థం.ఈ ఆలయం పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత …
గుత్తి కోట నిర్మాణం అద్భుతం. అపూర్వం .. అనంతపూర్ కి 50 కిమీ దూరంలో ఉండే ఈ కోట… తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. 2000 ఏళ్ల పరిపాలన చరిత్ర.. కొన్ని వందల రాజుల రాజరికం.. అరుదైన అద్భుతమైన కట్టడాల సమూహారం.. ఎంతో ఎత్తున మేఘాల సయ్యాటల మధ్య కట్టడాలు… ఆది మానవుల నుండి మొన్నటి …
మణికేశ్వరం .. ఇది పురాతన శైవక్షేత్రం. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో ఉన్నది. గుండ్లకమ్మనది ఒడ్డున ఉన్న ఈ ఆలయం లో గంగా భాగీరధీ సమేత మల్లేశ్వరస్వామి కొలువై ఉన్నారు. ఇది కాశీ విశ్వనాథుని దేవాలయం లాగా ఉండటం తో ఈ మణికేశ్వరాన్ని చిన్న కాశీ అని కూడా పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం ఉప్పు …
error: Content is protected !!