ఉమ్ గోట్ నది ఓ అద్భుతం !

పై ఫొటో చూస్తే పడవ గాలిలో తేలినట్టు కనిపిస్తుంది కదా. అది నిజం కాదు. వాస్తవానికి అది నీటిపైనే ఉంది. ఫొటోలో కనిపిస్తున్న నది పేరు ఉమ్‌గోట్. అత్యంత పరిశుభ్రమైన నది గా దీనికి పేరుంది. అలాగే పారదర్శకమైనది కూడా. నదీ అడుగు భాగాలు స్పష్టంగా  కనిపిస్తుంటాయి. అది ఈ నది ప్రత్యేకత. ఇండియాలో ఇంత క్లీన్ …

ఈ “జటాయు పార్క్”ను చూసారా ?

Jatayu Park attracts tourists……………………………………. కేరళ వెళితే తప్పక చూడవలసిన ప్రదేశాలలో “జటాయు నేచర్ పార్క్” ఒకటి. జటాయువు చివరి శ్వాస విడిచిన చోటనే ఈ పార్క్ నిర్మించడం విశేషం. ఇంతకూ ఈ జటాయువు ఎవరంటే రామాయణం లోని అరణ్యకాండలో వచ్చే ఒక గద్ద పాత్ర. దశరధుడు ఇతను స్నేహితులు. రావణుడు సీతను ఎత్తుకుని వెళుతున్నపుడు …

ఓంకారేశ్వరుడిని దర్శించారా ?

దేశం లోని శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్షేత్రాలలో జ్యోతి రూపంలో శివుడు లింగాలలో వెలుగొందుతుంటారని భక్తుల నమ్మకం. వాటిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన ఉన్నది. మామూలుగా అన్ని …

ఎవరీ స్వామి నారాయణ ?

భక్తులకు ఆలయాలు కట్టించడం బహు అరుదు.ఆయనకు దేశంలో రెండు చోట్ల ఆలయాలు కట్టించారంటే ఆయనెంత గొప్పవాడు అయి ఉండాలి. ఆయన పేరు స్వామి నారాయణ. ఈ వైష్ణవ భక్తుడికి గుజరాత్ లోని గాంధీనగర్ లో .. ఢిల్లీలో అద్భుతమైన ఆలయాలు కట్టించారు.   వంద ఎకరాల సువిశాల భూభాగంలో ఢిల్లీ ఆలయం నిర్మించారు. ఇది యమునానది తీరాన …

నల్లమల అరణ్యేశ్వరిని దర్శించారా ?

దేశంలో మరెక్కడా లేని దేవత నల్లమల అడవుల్లో ఉంది. ఆమె చూడటానికి రూపంలో అచ్చం శివుని పోలి ఉంటుంది. ఆమె పేరే కామేశ్వరి. ఆమెనే ఇష్ట కామేశ్వరి అంటారు. ఆ మూర్తితో మరెక్కడా ఇష్ట కామేశ్వరి మనకు కనిపించదు. అరణ్యంలో ఉంది కాబట్టి అరణ్యేశ్వరి అని కూడా అంటారు. శ్రీశైలానికి 20 కిమీ దూరంలో దుర్గమారణ్యంలో …

తాంత్రిక శక్తులకు ప్రసిద్ధి గాంచిన తారాపీఠ్ ఆలయం !

మనదేశంలో తాంత్రిక ఆలయాలలో తారాపీఠ్ కి ఒక ప్రత్యేకత ఉంది.ఇది తాంత్రిక దేవాలయం గా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ తారాదేవి అమ్మవారికి శవ భస్మంతో అర్చన జరుగుతుందని అంటారు. తాంత్రిక శక్తులు కోరుకునే వారు ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. అందు కోసం ప్రత్యేక పూజలు కూడా చేస్తుంటారు.   ఈ ఆలయానికి సమీపంలో ఉన్న …

మల్లూరు నారసింహుడి విగ్రహంలో మర్మమేమిటో ?

వరంగల్ నుంచి ములుగు, ఏటూరునాగారం దాటాక మంగపేట దగ్గర వుంటుంది మల్లూరు ఆలయం. అటు ఖమ్మం జిల్లా మణుగూరు నుంచి యాభై కిలోమీటర్లు.మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చాలా చరిత్ర వుంది. ఇది 6వ శతాబ్దపు ఆలయం. గుట్ట మీద గుహాలయం. ఇక్కడ నరసింహస్వామి విగ్రహం…  నాభి నుంచి ద్రవం కారుతుంటుంది. ఇక్కడ నరసింహస్వామి విగ్రహంలో …

అబ్బుర పరిచే జంబుకేశ్వరాలయం !

తమిళనాడులోని జంబుకేశ్వరాలయం అతి పురాతన ఆలయం. ఈ ఆలయానికి 1800 ఏళ్ళ చరిత్ర ఉంది. తిరుచ్చికి 11 కి.మీ దూరంలో ఉంది ఈ ఆలయం. పంచభూత లింగాల్లో ఒకటైన జలలింగాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి.  ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు నిర్మించినట్టుగా చెబుతారు. ఈ ప్రాకార నిర్మాణంలో పనిచేసినవారికి రోజూ ఆ …

హొయలు పోయే ఆ మదనికలను చూసారా ?

Sheik Sadiq Ali సృష్టిలోని సౌందర్యాన్నంతా ఒక్కచోట రాశిపోసి ఒక్కో పిడికెడు తీసుకొని దాంతో ఒక్కో అందాలరాశిని సృష్టిస్తే ఎలా వుంటుంది? అచ్చం మదనిక లా వుంటుంది. అవును,అలాంటి 38 మదనికలను ఒకేచోట చూడాలనుకుంటున్నారా?అయితే మీరు కర్ణాటకలోని బేలూరు వెళ్ళాల్సిందే.అక్కడ యగాచి నది ఒడ్డున హోయసల రాజైన విష్ణువర్ధనుడు నిర్మించిన చెన్నకేశవస్వామి ఆలయాన్ని సందర్శించాల్సిందే. ఆ …
error: Content is protected !!