Subramanyam Dogiparthi ………………….. ఇప్పుడయితే ఈ సినిమాకు సెన్సారోళ్ళు సర్టిఫికెట్ ఇవ్వరేమో ! యువరాజు చనిపోయిన తన అన్నగారి కోసం స్థూపం నిర్మించడానికి ప్రజల్ని బాదుతుంటాడు. హీరో కాంతారావు ప్రజల పక్షాన ఆ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తాడు. స్థూపాలు , విగ్రహాలు ముఖ్యం కాదు. ప్రజల బాగోగులు ముఖ్యం అని గొడవ పడతాడు.ఈరోజుల్లో స్థూపాలను,విగ్రహాలను విమర్శించే సినిమాలను …
Subramanyam Dogiparthi ……………………. సుడిగుండాలు…. అప్పటికన్నా ఇప్పుడు ఎంతో అవసరమయిన సంచలనాత్మక,సందేశాత్మక చిత్రం. ప్రతీ పాఠశాలలో , కళాశాలలో , యూనివర్సిటీలో , ఇంట్లో అందరూ అప్పుడప్పుడూ చూడాల్సిన చిత్రం. సరదాకి , మెంటల్ కి , బలిసిన ఒంటికి , డబ్బెక్కువ అయి చేసే , అధికారం నెత్తికెక్కి , చట్టం అంటే …
Subramanyam Dogiparthi ……………………. ‘ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు’ అంటూ పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట ద్వారా పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమా రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత …
Bharadwaja Rangavajhala……….. Unmatched Nightingale of India… ఏ పాటైనా పాడేయడమే కాదు…ఎవరీవిడ అని చూడాలనిపించే క్యూరియాసిటీ కలిగించిన గాయని తను.పేరు వాణీ జయరామ్. అమృతగానమది ….. అమితానందపు ఎద సడి …. తెలుగు సినిమాలను చక్కటి సంగీతంతో అలంకరించిన కన్నడ దేశ జంట సంగీత దర్శకులు రాజన్ నాగేంద్ర. ఎవిఎమ్ వారు తీసిన పూజ చిత్రాలకు …
Bharadwaja Rangavajhala ……………………………… సింహాలకు జూలుండును అన్నాడు శ్రీశ్రీ … కానీ సింహాలకు సినిమాలుండును అని అనాల్సిన పరిస్థితి. మొదటిసారిగా తెర మీద సింహం టైటిలు కనిపించింది ఎన్టీఆర్ తోనే. 1955 సంవత్సరంలో విడుదలైన ఆ సినిమా పేరు ‘జయసింహ’ యోగానంద్ దర్శకత్వంలో ఎన్ఎటి బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా అద్భుతమైన విజయం …
Big Hit of ANR……………………………. దసరా బుల్లోడు.. అక్కినేని నాగేశ్వరరావు సూపర్ హిట్ చిత్రాల్లో ఇదొకటి. కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపి ఎన్నోసినిమాలను హిట్ రేస్ నుంచి పక్కకు నెట్టిన చిత్రం.అలాగే అక్కినేని వాణిశ్రీ కాంబినేషన్ కి ఒక క్రేజ్ తెచ్చిన చిత్రం. మొదట్లో ఈ సినిమాలో హీరోయిన్ గా జయలలితను అనుకున్నారు. అంతకు ముందు …
Bharadwaja Rangavajhala…………………………….. బాలమురళి అనే కుర్రాడు అంటాడూ …కర్ణాలకు అంటే చెవులకు ఇంపైన సంగీతం ఏదైనా … కర్ణాటక సంగీతమేనట. జానపదం కావచ్చు, త్యాగరాయ కీర్తన కావచ్చు , రేడియోలో వచ్చే … ‘అమ్మదొంగా నిన్ను చూడకుండా’ లాంటి గీతాలు కావచ్చు … అవి మన చెవులకు ఇంపుగా అనిపించాయంటే …అది కర్ణాటక సంగీతమనే అనుకోవాలన్నమాట. …
A mesmerizing voice…………………. సౌత్ ఇండియా నైటింగేల్, మధుర గాయని కె.ఎస్.చిత్ర కు భారతీయ సంగీత ప్రపంచంలో ఓ ప్రత్యేకత ఉంది. మనసుకు ప్రశాంతత కావాలంటే ఆమె పాటలు వింటే చాలు.ఆమె స్వరం ఒత్తిడిని దూరం చేసి బాధను తగ్గించి.. ప్రేమను పంచుతుంది. అద్భుతమైన గాత్రంతో వేలాది మంది హృదయాలను మంత్రముగ్దులను చేస్తుంది. శ్రోతల హృదయాల్లో …
A socio fantasy drama……… చిరు నటిస్తున్న కొత్త సినిమా సైలెంటుగా ప్రారంభమైంది. ఈ సినిమా కు ‘విశ్వంభర’ టైటిల్ ఖరారు అయింది. డిసెంబర్ మొదటి వారంలో చిరంజీవి ఉండే సీన్స్ చిత్రీకరణ మొదలవుతుంది. అప్పటి వరకు ఆయన లేని సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. బడ్జెట్ కూడా …
error: Content is protected !!