Bharadwaja Rangavajhala …. కాశీనాథుని విశ్వనాథ్ …ఈ పేరు వినగానే … పాటల మీద కాస్త దృష్టి పెట్టే డైరెక్టర్ అనిపిస్తుంది. ఆయన తొలి చిత్రం ‘ఆత్మగౌరవం’ నుంచీ ఒక నిబంధనలా …సంగీత సాహిత్య సమలంకృత గీతాలను మనకి అందించడానికి కంకణ బద్దులైనట్టు కనిపిస్తుంది. రాజేశ్వర్రావుగారి స్వరరచనలో ఆయన తొలి చిత్రంలో ఈ పాట చూడండి …
Subramanyam Dogiparthi……………….. శోభన్ బాబు కెరీర్లో గొప్ప సినిమా ఇది. 1974 లో విడుదలైన ఈ ఖైదీ బాబాయ్ అప్పట్లో సూపర్ హిట్ అయింది. హిందీలో దుష్మన్ అనే టైటిల్ తో వచ్చింది . రాజేష్ ఖన్నా , ముంతాజ్ , మీనాకుమారిలు నటించారు . బహుశా ముందు హిందీలో వచ్చింది కాబట్టి , తెలుగులో …
Subramanyam Dogiparthi……………. హిందీ ‘ఆరాధన’ చూడని వారికి బాగా నచ్చే సినిమా ఈ ‘కన్నవారి కలలు’ . 1974 సంక్రాంతికి ఈ సినిమా రిలీజయింది. ‘ఆరాధన’ సినిమా ఓ మాస్టర్ పీస్. అప్పట్లో కుర్రకారుని ఓ ఊపు ఊపింది . శక్తి సామంత ఎంత గొప్పగా తీసారంటే రాజేష్ ఖన్నాని ఆకాశంలో కూర్చోబెట్టారు .కలెక్షన్ల సునామీని సృష్టించింది. …
Bharadwaja Rangavajhala …….. He proved that nothing is impossible for him సూపర్ స్టార్ కృష్ణ సినిమా అవకాశాల కోసం పంపిన ఫొటోల్లో ఇదీ ఒకటి. ఆయన తేనెమనసులు కన్నా ముందు “పదండి ముందుకు”అనే జగ్గయ్య నేతృత్వంతో రూపుదిద్దుకున్న సినిమాలో చిన్న పాత్రలో నటించారు. తర్వాత శ్రీధర్ డైరక్షన్ లో ఓ తమిళ …
Subramanyam Dogiparthi ……………………. ‘ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు’ అంటూ పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట ద్వారా పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమా రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత …
Bharadwaja Rangavajhala ………… No one else will be born like him సినీరంగంలో ఎస్వీఆర్ ఓ ప్రత్యేకమైన వ్యక్తి. ఆయనకి ప్రధమకోపం …తనకు అనిపించినదేదో మాట్లాడేస్తారు తప్ప మనసులో ఒకటీ … బైటకి ఇంకోటీ రకం కాదు.తిట్టాలనుకున్నా పొగడాలనుకున్నా … అది ముఖం మీదే తప్ప పరోక్షంగా కాదు.ఆయనతో ఏం చెప్పాలన్నా …చాలా …
He is a chapter in the history of cinema……….. అందరూ కలలు కంటారు కానీ వాటిని సాకారం చేసుకునే వారు కొందరే. ఆ కొందరిలో రామోజీ అగ్రస్థానంలో ఉంటారు. ఉషాకిరణ్ మూవీస్ ను అగ్రగామి సంస్థగా .. అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా చూడాలని ఈనాడు రామోజీరావు కలలు కన్నారు. ఆ …
Bharadwaja Rangavajhala………………………… “చీకటిలో వాకిట నిలిచీ …. దోసిట సిరిమల్లెలు కొలిచీ” … 1977 లో రేడియోలో ఆ పాట వినిపించగానే వాల్యూమ్ పెంచేవారు శ్రోతలు.జయమాలిని, శ్రీవిద్య హీరోయిన్లు గా చేసిన కన్యాకుమారిలో పాట అది. దర్శకుడు దాసరి ఎందుచేతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంగీత దర్శకత్వం ఛాన్స్ ఇచ్చారు. అంతే బాలు చెలరేగిపోయాడు. ఆ తర్వాత …
Subramanyam Dogiparthi ……………….. సామాజిక విప్లవ చిత్రం. కె విశ్వనాథ్ కళా తపస్వి మాత్రమే కాదు. సామాజిక తపస్వి కూడా . Social saint . 1972 లో వచ్చిన ఈ ‘కాలం మారింది’ సినిమా సామాజిక దురాచారమయిన అంటరానితనానికి వ్యతిరేకంగా తీశారు. ఇంత కన్నా గొప్పగా పామరుడికి కూడా అర్ధమయ్యేలా 1981 లో ఆయనే …
error: Content is protected !!