Protest against British monopoly………………. మహాత్మా గాంధీ చేపట్టిన చారిత్రాత్మక దండి యాత్ర పూర్తయి ఇవాళ్టి కి 96 ఏళ్లు నిండాయి. ఈ యాత్ర 1930 మార్చి 12న ప్రారంభమై, 1930 ఏప్రిల్ 6న దండి తీరానికి చేరుకోవడంతో ముగిసింది. దండి యాత్ర లక్ష్యాలు… ఈ యాత్ర ప్రధానంగా బ్రిటిష్ ప్రభుత్వ అన్యాయమైన చట్టాలకు వ్యతిరేకంగా …
Gandhi London Tour ……………….. సెప్టెంబర్ 22 ..1931, తూర్పు లండన్ ప్రాంతం. తమ దేశ పరిపాలనను ధిక్కరిస్తున్న ఓ బానిస దేశం నుండి ఒంటి నిండా సరిగ్గా బట్టలు కూడా వేసుకోకుండా ఓ ముసలాయన వస్తే నగరంలో ఆంగ్లేయులు ఆయన్ను చూడడానికి గుంపులు గుంపులుగా వచ్చారు. రోడ్ల మీద చాలా పద్ధతిగా ఉండే తమ …
Vasireddy Venugopal ……………………………………….. దండి యాత్రకు 95 ఏళ్ళు నిండిన నేపథ్యంలో ప్రత్యేక కథనం….. ఉప్పుపై పన్ను ఈనాటిది కాదు మనుగడకు ఉప్పు తెలుగు నేలపై ఉప్పు పన్ను… అది కూడా దేవుడి కోసం!! ….. బహుశా ఐదువేల సంవత్సరాలుగా ఉప్పుపై పన్ను వుంది. రాజ్యాల మనుగడకు ఉప్పు పన్ను ఆదాయం కీలకంగా వుంటూ వచ్చింది. …
మహాత్మాగాంధీ ముని మనవరాలు ఆశిష్ లతారామ్ గోబిన్ కు దక్షిణాఫ్రికా కోర్టు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఆశిష్ లతా ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఇరుక్కున్నారన్నవార్త సంచలనం రేపింది. ఆశిష్ లతా (56) ఒక వ్యాపారిని 3.22 కోట్ల రూపాయల మేరకు మోసం చేసిందని తేలడంతో డర్బన్ కోర్టు ఈ శిక్ష విధించింది. 6 ఏళ్లుగా …
error: Content is protected !!