An entertaining movie with just two characters ….. 2012లో విడుదలైన ‘మిధునం’ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక అపురూపమైన దృశ్యకావ్యం. ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిధునం’ కథ ఆధారంగా, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు మదురై టి.వాసుదేవన్ నాయర్ …
Bharadwaja Rangavajhala……………………….. హమ్మా … ఛెప్పమ్మా … నాన్నను కిరాతకంగా హతమార్చింది ఆ పరంధామయ్యేనా హమ్మా … ఛెఫమ్మా ఛెప్పూ … అని సునామీలా తనను పట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్రధారిని తట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్కలేదు … ఈ సినిమాలో మీరు ఆయన తల్లి కాదు అంటే హమ్మయ్య అనుకునేలోపే… డైరక్టర్ …
Subramanyam Dogiparthi …………………. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు, ఆ సినిమాల కధాంశాలు, పాత్రలు ,ఆ పాత్రలు పోషించిన నటులు,సంగీతసాహిత్యాలు, దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి. మధురానుభూతిని కలిగిస్తాయి. నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ ‘మల్లెపూవు’ సినిమా . …
error: Content is protected !!