ఆకట్టుకునే అరుదైన చిత్రం !!

An entertaining movie with just two characters ….. 2012లో విడుదలైన ‘మిధునం’ సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక అపురూపమైన దృశ్యకావ్యం. ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన ‘మిధునం’ కథ ఆధారంగా, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి ఈ చిత్రాన్ని అత్యంత అద్భుతంగా తెరకెక్కించారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు మదురై టి.వాసుదేవన్ నాయర్ …

ఆ ఇద్దరినీ అమ్మ పాత్రల్లో అలా ఫిక్స్ చేసారా ?

Bharadwaja Rangavajhala………………………..  హ‌మ్మా … ఛెప్ప‌మ్మా … నాన్న‌ను కిరాత‌కంగా హ‌త‌మార్చింది ఆ ప‌రంధామ‌య్యేనా హ‌మ్మా … ఛెఫ‌మ్మా ఛెప్పూ … అని సునామీలా త‌న‌ను ప‌ట్టుకుని ఊపేస్తున్న కొడుకు పాత్ర‌ధారిని త‌ట్టుకుని ఎన్ని సినిమాలు చేసిందో ఈవిడ లెక్క‌లేదు … ఈ సినిమాలో మీరు ఆయ‌న త‌ల్లి కాదు అంటే హ‌మ్మ‌య్య అనుకునేలోపే… డైర‌క్ట‌ర్ …

హృదయాన్నికదిలించే మ్యూజికల్ హిట్!

Subramanyam Dogiparthi …………………. మనం ఎన్నో సినిమాలు చూస్తుంటాం . కానీ కొన్ని సినిమాలు, ఆ సినిమాల కధాంశాలు, పాత్రలు ,ఆ పాత్రలు పోషించిన  నటులు,సంగీతసాహిత్యాలు, దర్శకత్వ ప్రతిభ మన మనసుల్లో అలా శాశ్వతంగా నిలిచిపోతాయి. మధురానుభూతిని కలిగిస్తాయి. నాకు అలా మిగిలిపోయిన సినిమాలలో ఒకటి 1978 లో వచ్చిన ఈ ‘మల్లెపూవు’ సినిమా . …
error: Content is protected !!