పార్లమెంట్ ఆమోదించిన విదేశీ విరాళాల సవరింపు చట్టాన్ని దేశంలోని పలు స్వచ్చంద సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటివరకు 50 శాతంగా ఉన్న నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిర్వహణ ఖర్చులను 20 శాతానికి తగ్గించడం మూలాన ఉద్యోగుల వేతనాలు చెల్లించడం కష్టమని అభిప్రాయపడుతున్నాయి. కార్యక్రమాలను నిర్వహించడానికి అవసరమైన ఉద్యోగులు లేకపోతే … వారికి సరిపడా జీతాలు ఇవ్వలేకపోతే ఎన్జీవో ల మనుగడే ప్రశ్నార్ధకం గా …
September 25, 2020
పాపం మాజీ మంత్రి శంకర్రావు ఏమి చేస్తున్నారో ? ఎక్కడా ఉలుకు పలుకు లేదు. సోనియమ్మ దేవత… ఆమె పేరిట గుడి కడతా అన్నారు. అదెంత వరకు వచ్చిందో తెలీదు. ఉమ్మడి రాష్ట్రం లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన శంకరన్న అదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నానా ఇబ్బందులు పడ్డారు. నిత్యం వివాదాలతో సావాసం …
September 24, 2020
ఉద్యమ సమయాల్లో ఉద్రిక్తతలు సర్వ సహజం. కార్యకర్తలు లక్ష్యం వైపు దూసుకుపోవాలని ….పోలీసులు కార్యకర్తలను వెనక్కి పంపాలని ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి సందర్భంలోనే ఒక్కోసారి కాల్పులు చోటు చేసుకుంటాయి. ఆ రోజు కళ్ళముందే కాల్పుల ఘటన జరిగింది. అదేమిటంటే …… సరిగ్గా 21 ఏళ్ళ క్రితం . 2000 సంవత్సరం .. ఆగస్టు 28. ఆరోజు కాంగ్రెస్, వామపక్షాలు “అసెంబ్లీ …
September 24, 2020
అయ్యా …….. గారూ నమస్కారం … వార్తలు రాయడంలో .. రాయించడం లో మీకు మీరే సాటి. భూగోళం మొత్తం మీద తమరంతటి సమర్ధుడైన జర్నలిస్ట్ ఎవరూ లేరు సారూ . భలేగా వార్తలు అల్లుతారు … అవసరమైన మసాలా భలే కూర్చి , పేర్చి పెడతారు. అవసరం లేకపోయినా డబుల్ ధమాకా మసాలా వార్తలు వండించి వారుస్తుంటారు. ఏదైనా మీకు మీరే సాటి .. ఈ విషయం లో తమరు గోబెల్స్ ను …
September 23, 2020
ఏడుకొండలవాడి దర్శనం కోసం గంటలకొద్దీ క్యూల్లో నిలబడి ఎదురుచూసే వారు ఏమతం వారైనా సరే ఏదేశం వారైనా సరే తిరుమలగుడిలోనికి వెళ్లి దర్శనం చేసుకోవడానికి, పొర్లుదండాలు పెట్టుకోవడానికి, గుండు గీసి తల నీలాలు ఇచ్చుకోవడానికి ఏ ఆటంకం లేదు. ఉండకూడదు. ఏ డిక్లరేషన్ తోనూ పని లేదు. కాని హైందవేతరులు, ముస్లింలు, క్రైస్తవులు లేదా …
September 22, 2020
స్వయంగా రజనీయే పార్టీ పేరు ను ప్రకటించి లక్ష్యాలను తెలియజేస్తారని అభిమానులు చెబుతున్నారు. అక్టోబర్ లో ముందస్తు ప్రకటన చేసి … ఆపై రంగంలోకి దిగుతారని అంటున్నారు. పార్టీ తరపున మహానాడు కూడా నిర్వహిస్తారని అందుకు సంబంధించి అభిమాన సంఘాల నాయకులతో రజనీ చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ తరహా ప్రచారం కొత్తేమి కాదు అంతకుముందు …
September 20, 2020
ప్రజల సొమ్మును వృధా చేయడంలో మననేతలు ముందుటారు . కర్ణాటక ముఖ్యమంత్రి గా కుమారస్వామి ప్రమాణస్వీకార మహోత్సవం 2018 మే 23న జరిగింది . ఈ కార్యక్రమానికి జాతీయ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఆయన ప్రమాణస్వీకార ఖర్చులకు సంబంధించి ఓపత్రిక ఆసక్తికర కథనాన్ని తెరపైకి తెచ్చింది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయిన అతిథులకు కుమారస్వామి ఘనంగా మర్యాదలు చేశారని, …
September 19, 2020
“ఆయన శైలి అనితర సాధ్యం ” స్టోరీ కి కొనసాగింపు. అప్పుడు జరిగిందండీ ఆ సంఘటన.ఎంతటి వాడి చేత నైనా కంట తడి పెట్టించే ఒక విషాదకరమైన ఘటన…మీరే చదవండి . తెలుస్తుంది .శాస్త్రిగారికి ఆ రోజుల్లో స్వర పేటికకి కాన్సర్ సోకటం వలన గొంతు పూర్తిగా మూగ బోయింది… అందుకని ఆయన ఎక్కడికెళ్ళినా …
September 18, 2020
ప్రముఖ నవలా రచయిత, సినీ దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్ ఆన్ లైన్ పెయిడ్ సీరియల్ పేరిట ఓ కొత్త ప్రయోగానికి నాంది పలికారు.ఇప్పటివరకు మనం ఆన్ లైన్ పెయిడ్ సినిమాలు చూసాం. కానీ యండమూరి తీస్తోంది సీరియల్. దాని పేరు “నిశ్శబ్ద విస్ఫోటనం “. యండమూరి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ …. తీసుకున్న సబ్జెక్టు …
September 17, 2020
error: Content is protected !!