లాభాల స్వీకరణకు ఇదే మంచి సమయం !

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం అప్ ట్రెండ్ లో నడుస్తోంది. సెన్సెక్స్‌ మంగళవారం 261 పాయింట్లు జంప్‌చేసి 48,438 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 14,200 వద్ద ముగిసింది. ఈ రెండు కూడా  సరికొత్త రికార్డులు. కోవిడ్‌-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్‌ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన …

‘శ్రీరామ తీర్థం’ ఆలయం ఇప్పటిది కాదు !

ఆ మధ్య వార్తల్లో కెక్కిన  “శ్రీరామ తీర్ధం ” ఇప్పటిది కాదు. ఆలయానికి ఘనమైన చరిత్ర ఎంతో ఉంది. భద్రాద్రి తో సరి సమానమైన రామ క్షేత్ర అన్వేషణలో ప్రముఖంగా వినిపించిన రెండు క్షేత్రాలు ఒంటిమిట్ట, శ్రీ రామ తీర్థం.ఈ ఆలయం పూసపాటి రాజుల రాజధాని నగరంగా చరిత్రలో సుస్థిర స్థానం కైవసం చేసుకొని పాత …

Tips ను క్రాస్ చెక్ చేసుకోవడం మంచిదే!

చాలామంది ఇన్వెస్టర్లు స్వల్ప కాలం లో అధిక లాభాలు  ఆర్జించాలంటే స్టాక్ మార్కెట్ లో మదుపు చేయడమే మంచి మార్గం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఏదో కొన్ని కేసుల్లో   మాత్రమే అలా జరుగుతుంటుంది. ఏమి తెలియక పోయినా మార్కెట్ లో షేర్లు కొని లాభాలు పొందిన వాళ్ళు కొద్దిమందే… చేతులు కాల్చుకున్న …

ఆమె మరణంపై తొలగని అనుమానాలు .. మళ్ళీ విచారణ ?

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ చేసే అంశాన్నిపార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేరుస్తామని  డీఎంకే అధ్యక్షుడు  స్టాలిన్‌ ప్రకటించారు. జయ మృతి పై అనుమానాలున్నాయని ఆమె సమాధి సాక్షిగా ప్రకటించిన ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్నాడీఎంకేలో విలీనమైన తర్వాత ఆ విషయంపై నోరు మెదపటం లేదని విమర్శించారు. స్టాలిన్ మాటలతో జయలలిత మృతి …

ఈ బ్యాంక్ షేర్లపై ఓ కన్నేయండి !

బంధన్‌ బ్యాంక్‌. మంచి పనితీరుతో బ్యాంకు లాభాల బాటలో దూసుకుపోతోంది. 2015 లో ఈ బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభించింది. కలకత్తా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు  501 బ్రాంచీలతో మొదలైంది. ప్రస్తుతం 4701 ఔట్లెట్స్ తో పనిచేస్తున్నది. మైక్రో ఫైనాన్స్‌ విభాగం(ఎంఎఫ్‌ఐ)లో అతిపెద్ద సంస్థగా నిలబడింది.తూర్పు, ఈశాన్య ప్రాంతంలో 50 శాతానికిపైగా మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. 2 కోట్ల కస్టమర్లకు సేవలు అందిస్తోంది. …

ప్రజలు లెక్కలు చెప్పాలి .. పార్టీలు చెప్పనక్కర్లేదు !

రాజకీయపార్టీల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది.  సంస్కరణలు మరింత ఉధృతంగా సాగుతూ పారిశ్రామికవేత్తల, కార్పొరేట్‌ సంస్థల ఆస్తులు  పెరుగుతున్నపుడు  భారీ  విరాళాలతో రాజకీయ పార్టీలు బలపడటం సహజం.ఇందులో ఆశ్చర్య పోనవసరం లేదు.  ఇక రాజకీయపార్టీల ఆదాయంలో 70 శాతం ‘గుర్తు తెలియని దాతల’ నుంచే అందుతున్నదని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రైట్స్‌ (ఏడీఆర్‌) అనే స్వచ్ఛంద సంస్థ …

కెప్టెన్ పార్టీని నిలబెట్టుకోగలరా ?

తమిళనాట  రాజకీయాల్లోకి దిగిన సినిమా నటులు  చాలామందే ఉన్నారు . వారిలో హీరో విజయ్‌కాంత్ ఒకరు. 2005 లో విజయ్ కాంత్  దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) పేరిట పార్టీని పెట్టారు. నగరా గుర్తుతో నాడు బరిలోకి దిగిన విజయ్ కాంత్ పార్టీ ఒక సీటుకే  పరిమితమైంది. వ్రిదాచలం నియోజకవర్గంలో విజయకాంత్ మాత్రమే గెలిచారు. మిగిలిన …

‘గుత్తి కోట’ను చూతము రారండి !

గుత్తి కోట నిర్మాణం అద్భుతం. అపూర్వం .. అనంతపూర్ కి 50 కిమీ దూరంలో ఉండే ఈ కోట… తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి. 2000 ఏళ్ల పరిపాలన చరిత్ర.. కొన్ని వందల రాజుల రాజరికం.. అరుదైన అద్భుతమైన కట్టడాల సమూహారం.. ఎంతో ఎత్తున మేఘాల సయ్యాటల మధ్య కట్టడాలు… ఆది మానవుల నుండి మొన్నటి …

రజనీ తప్పుకోవడం .. స్టాలిన్ కి ప్లస్ అవుతుందా ?

సూపర్ స్టార్ రజనీ కాంత్  పార్టీ పెట్టేది లేదని స్పష్ష్టం చేసిన నేపథ్యంలో తమిళనాట ఎన్నికల బరిలో పోటీ పడే గట్టి పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే లే. మొన్నటి వరకు రజనీ వస్తారు రాజకీయ శూన్యత ను భర్తీ చేస్తారు అనుకున్నారు. కానీ రజనీ ఆరోగ్యకారణాల వలన వెనుకడుగువేశారు.  అన్నాదురై, ఎంజీఆర్‌ తర్వాత తమిళ  రాజకీయాలను …
error: Content is protected !!