వేటకు బలవుతున్న చిన్నారులు !

పాపం, పుణ్యం, ప్రపంచమార్గం… కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ… ఏమీ ఎరుగని పూవులు..అయిదారేడుల పాపలు .. మెరుపు మెరిస్తే, వాన కురిస్తే, ఆకసమున హరివిల్లు విరిస్తే అవి తమకే అని ఆనందించే కూనలు ..అలాంటి చిన్నతల్లులకు ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడి పిల్లల్లా ఎగురుతూ …ఆడుతూ పాడుతూ తిరగాల్సిన వయసులో మానవ మృగాల వేటకు …

“తెలంగాణా లో రాజన్నరాజ్యాన్ని తెస్తాం” .. షర్మిల

తెలంగాణా లో రాజన్నరాజ్యాన్ని తీసుకొస్తామని  దివంగత నేత,మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ఆర్ ‌కుమార్తె షర్మిల ప్రకటించారు. దీంతో షర్మిల పార్టీ పెట్టే  విషయం ఖరారు అయినట్టే అని భావించవచ్చు. ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలతో షర్మిల సమావేశం అయ్యారు.  తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌తో విభేదించి షర్మిల క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నారని …

వైఎస్ షర్మిల ఏం ప్రకటిస్తారో ?

ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల  వైఎస్ ఆర్ అభిమానులు,అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశం కొద్దీ సేపటిక్రితమే మొదలైంది. కొత్త పార్టీ యోచనలో షర్మిల ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో షర్మిల పలువురు నేతలతో మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరించబోతున్నారు. వందమంది ముఖ్యనాయకుల తో ఈ సందర్భంగా …

పర్యావరణ చట్టాలను ఉల్లంఘించిన ‘ట్రంప్’ హోటల్ !

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు చెందిన ట్రంప్ ఇంటర్నేషనల్ హాటల్ పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడంతో కోర్టు భారీ జరిమానా విదించబోతోంది. ఈ కేసుపై విచారణలు జరుగుతున్నాయి. ప్రభుత్వ అధికారులు చట్టఉల్లంఘన  విషయాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హోటల్ పర్మిట్ కూడా 2017లో ముగిసింది … దాన్ని రెన్యూవల్ చేయలేదని అధికారులు కోర్టుకు తెలిపారు. పర్మిట్ లేకుండా …

ప్రయివేటీకరణలోఇదే మొదటిదికాదు..చివరిది కాదు!

Gopal L  ……………..  రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ( వైజాగ్ స్టీల్) ప్రైవేటీకరణ కు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. 1991 ఆర్ధిక సంస్కరణలలో మనం అంగీకరించిన విధానాలలో భాగమే ఇదీనూ. ఇప్పటివరకూ ఎన్నో ప్రభుత్వ సంస్థలు అలా ప్రయివేటు వ్యక్తుల చేతుల్లోకి  వెళ్లిపోయాయి.అలా పోయినవాటిలో అత్యధికం కారు చవకగా పోయినవే. ఇప్పుడు వైజాగ్ …

ఉత్తరాఖండ్ వరదలకు మూలం ఈ పర్వతంలో పగుళ్లే!

పై ఫొటోలో కనిపించే ‘నందాదేవి’ దేశంలో ఎత్తైన మంచు పర్వతం. ఇవాళ ఈ పర్వతం లో పగుళ్లు ఏర్పడి కొంత భాగం విరిగి పడి ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి.  కాంచన్ ‌జంగా తరువాత దేశంలో నందా దేవి  రెండవ ఎత్తైన పర్వతం. ఈ పర్వతం చాలా మటుకు హిమానీనదంతో నిండి ఉంటుంది. ఇది గర్హ్వాల్ …

ఉత్తరాఖండ్ లో జలప్రళయం !

ఉత్తరాఖండ్‌ చమోలీ జిల్లాలో నందాదేవి మంచు పర్వతంలో కొంత భాగం విరిగి పడింది. విరిగిన ఆ మంచు ముక్కలు కరిగిన కారణంగా నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి అక్కడి ధౌలీ గంగా నది పొంగి ప్రవహిస్తోంది. ఫలితంగా అనూహ్య రీతిలో నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. రైనీ తపోవన్‌ గ్రామం వద్ద ఉన్న పవర్‌ …

జగమెరిగిన జర్నలిస్ట్ రామోజీతో ఇంటర్వ్యూ!

Santaram. B …………………….  పత్రికాధిపతి రామోజీరావు వేరే పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలు బహు అరుదు. తెలుగులో నాకు తెలిసి ఆయన వేరే పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. 1992 లో నేను రామోజీరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. అప్పట్లో నేను సుప్రభాతం మేగజైన్ లో ఇన్ ఛార్జి ఎడిటర్ గా ఉన్నాను.నేను 1983 నవంబర్ లో ఈనాడులో …

నిమ్మగడ్డ వ్యవహార శైలి ఎబ్బెట్టుగా ఉంటోందా ?

ఏపీ ఎస్.ఈ.సి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి ఎబ్బెట్టుగా ఉంటోందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో అతిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మొదట్లో వైసీపీ సర్కార్ నిమ్మగడ్డను కావాలనే వేధిస్తోందని సామాన్య జనాలు అనుకున్నారు. అయితే కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కదా అని చీటికీ మాటికీ ప్రభుత్వాన్నిబెదిరిస్తున్నవైనం,అధికారుల బదిలీ వ్యవహారంలో మొండిగా …
error: Content is protected !!