Mohan Artist ————————– సెక్రెటేరియట్టూ, లుంబినీ పార్క్ లేదూ.కొంచెం ముందుకి లాగు. టూరిజం ఆఫీసూ, ఫిష్ కాంటీనూ, కాస్త లెఫ్ట్ కి కొయ్యి. స్లో బెదరూ.టాంక్ బండ్ మీదికి పురపురా ఎక్కెయ్యనక్కర్లేదు. బ్రేకేస్కో. వెనక్కి చూస్కో. వారేవ ఏంది ఫేసు. లెఫ్ట్ టర్నింగిచ్చుకో. ఖాళీ స్థలముందా, కాసిని చెట్లూ ఉన్నాయి. వాటి మధ్య నించుంటే హుస్సేన్ …
A wonderful singer …………….. భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్ 1942లో తన కెరీర్ని ప్రారంభించారు. ‘మహల్’ చిత్రంలోని ‘ఆయేగా ఆనే వాలా’ పాట ద్వారా ఆమెకు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు.లతా మంగేష్కర్ ప్రపంచవ్యాప్తంగా 36 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి రికార్డు నెలకొల్పారు. లతా మంగేష్కర్ గాయనిగా తన …
Mnr M………………………………………………….. రాజకీయ పార్టీలకు, మీడియాకి పట్టని ఓ సునామీ సమాజంలో గట్టిగా ప్రబలుతోంది.రాజకీయ పార్టీలకు, నాయకులకు నిత్యం ఎత్తులు, పై ఎత్తులు. రాజకీయ చిత్తులు… పోల్ మేనేజ్మెంట్ మతలబులు. వీటిపైనే దృష్టి.మీడియా వారికి ఆదాయ మార్గాలు. అయిన వాళ్లకి వత్తాసులు పలికే పనిలో తలమునకలు.ఇక మేథావుల ముసుగుల్లో జెండాలు, అజెంజాల్లో చిక్కుకున్న వారు చేసే …
Govardhan Gande………………………………………. రాజ్యాంగం అంటే..ఓ పుస్తకం మాత్రమేనా? కాదు. అది దేశానికి మార్గదర్శి. అది చూపిన మార్గాన్ని అనుసరించడమే పాలక వ్యవస్థ బాధ్యత. అంతే కదా.అది నిర్దేశించిన ప్రకారం పాలన సాగిస్తూ సామాజిక సమతను సాధించడం పాలక వ్యవస్థ కర్తవ్యం. కానీ వాస్తవ స్థితి అలాగే ఉన్నదా?అలా కనిపించడం లేదు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 72 …
What the surveys say………………………. వచ్చే ఫిబ్రవరి లో అయిదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ ఉన్నాయి. ఎన్నికల కమీషన్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది. ఉత్తర ప్రదేశ్లో 403, ఉత్తరాఖండ్లో 70, పంజాబ్లో 117, గోవాలో 40, మణిపూర్లో 60 …
Gandhi Statue ………………………………. పార్లమెంట్ వెలుపల జరిగే నిరసనలకు .. ధర్నాలకు పై ఫోటోలో కనిపించే గాంధీ విగ్రహం మూగ సాక్షి. దాదాపుగా ప్రతి సెషన్ లో విపక్ష సభ్యులు ఈ విగ్రహం ముందే నిలబడో లేదా కూర్చుని నిరసనలు ప్రకటించిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. దాదాపుగా అన్ని పార్టీలకు చెందిన నేతలు ఇక్కడ నిరసన …
Starting Again ……………………… ఈటీవీ ప్రోగ్రాముల్లో నంబర్ 1 గా నిలిచిన “పాడుతా తీయగా” కార్యక్రమం మళ్ళీ ప్రారంభమైంది. బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సారధ్యంలో ఈ కొత్త ఎపిసోడ్స్ రానున్నాయి. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ ప్రోగ్రాం ప్రసార మవుతుంది. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్, గాయని సునీత, గాయకుడు విజయ్ …
కరోనా కారణంగా “గంగూబాయి కతియావాడి” సినిమా విడుదల కాకుండా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయం లో దర్శకుడు సంజయ్ .. ప్రధాన పాత్రధారి ఆలియా భట్ .. ఇతర నటులు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుంది. అయినప్పటికీ కరోనా అడ్డంకులతో విడుదలలో జాప్యం అయింది. ఎట్టకేలకు …
చూడండి … ఆ ఇద్దరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారో ? కబుర్లు చెప్పుకుంటున్నారో ? అవును మరి రాజకీయ నేతల వ్యవహార శైలి అలాగే ఉంటుంది.అలాగే ఉండాలి కూడా. ఎక్కడ .. ఎప్పుడు కనబడినా ఆప్యాయంగా పలకరించుకుంటారు. కౌగిలించుకుంటారు. అదే స్టైల్ ఎపుడూ కొనసాగుతుంది. ఎక్కడో అరుదుగా కొందరు నేతలు తప్పించి … సాధారణంగా నేతలంతా …
error: Content is protected !!