కబుర్లు ఒకటని కాదు . రాజకీయాలు ,సినిమా, చరిత్ర, బిజినెస్, మార్కెట్,దేవాలయాలు, చారిత్రిక ప్రదేశాలు, ప్రభుత్వ పనితీరు ,స్కాములు,స్కీం లు, మరెన్నో అంశాలపై ఆసక్తికర కథనాలు. విశేషాలు, వింతలు, విశ్లేషణల సమాహారం.

విషాద ప్రేమకు సజీవ సాక్ష్యం !!

Bharadwaja Rangavajhala ……………………  A love story suppressed by adults సరిగ్గా 216 ఏళ్ళ క్రితం జరిగిన  విషాద ప్రేమగాధ ఇది.  ఎందుకో ఇంతటి గొప్ప ప్రేమగాధ చరిత్రలో సరిగా వెలుగు చూడలేదు. బందరు వారికి కూడా  ఈ ప్రేమగాధ గురించి అంతగా తెలీదు.  చారిత్రక ఆధారాలు ఉన్నప్పటికీ చాలామందికి తెలియని కన్నీటి గాధ ఇది. కృష్ణాజిల్లా …

చికుబుక్ రైలే… అదిరెను దీని స్ట‌‌‌‌‌‌‌‌యిలే!

G r.Maharshi……………………… 1853 ఏప్రిల్ 16 మ‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌దేశంలో ఒక అద్భుతం జ‌‌‌‌‌‌‌‌రిగింది. మొద‌‌‌‌‌‌‌‌టిసారిగా 400 మంది ప్ర‌‌‌‌‌‌‌‌యాణీకుల‌‌‌‌‌‌‌‌తో బొంబాయిలో ఒక రైలు క‌‌‌‌‌‌‌‌దిలింది. అది మ‌‌‌‌‌‌‌‌న జీవితం, సాహిత్యం, సినిమా అన్నింటితో పెన‌‌‌‌‌‌‌‌వేసుకుపోయింది. ఇండియ‌‌‌‌‌‌‌‌న్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌పై కొన్ని వేల సార్లు రైలు క‌‌‌‌‌‌‌‌నిపించింది. చాలా సినిమాల్లో అన్నీ తానై క‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌ని న‌‌‌‌‌‌‌‌డిపించింది. రైలంటే మొద‌‌‌‌‌‌‌‌ట గుర్తొచ్చేది …

ఎవరీ నవీన్ ? ఆ వేణువు వెనుక కథేమిటి ?

 Bharadwaja Rangavajhala ……………………………………… ‘కురిసే చినుకు ఎద వరకు ఎల్లువైతే … కడవరకూ వేచి ఉంటానంటూనే … కాలం చెల్లితే ఇంత మన్నేసి పొమ్మనే ఎదరొదను’…తన వేణుగానం తో మన హృదయాల్లోకి ప్రసారం చేసినవాడు నవీన్.హృదయాల మీద పెంకులు ఎగిరిపోయేలా తన సంగీతంతో ఆత్మలకు మేలుకొలుపు పాడతాడు. కావాలంటే …దర్శకుడు మణిరత్నం ‘బొంబాయి’ కోసం రెహ్మాన్ …

రకుల్ పెళ్లికూతురాయనే !!

Rakul preethi getting married…………………….. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నటించి  మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి పీటలెక్కబోతున్నారు. 33 ఏళ్ళ రకుల్ ప్రీతీ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీని వివాహం చేసుకోబోతున్నారు. వీరి వివాహం ఫిబ్రవరి 21న గోవాలో జరగనుంది. ఈ వివాహా వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది …

లేపాక్షి శిల్ప సంపద చూసి ముగ్దుడైన ప్రధాని మోడీ !!

’Mr. MyNaa swamy explained to the P.M about the greatness and historical significance of the temple————- లేపాక్షి ఆలయం మూల విరాట్-ధ్యాన ముద్రలోని సుందర రూపం, శ్రీవీరభద్ర స్వామి ఉగ్రరూపo- తైలవర్ణచిత్రం, వేలాడే స్తంభం, వటపత్రశాయి,భిక్షాటనమూర్తి అద్భుత శిల్పం… భారత ప్రధాని నరేంద్ర మోడి ని మంత్రముగ్ధుడిని చేశాయి. జనవరి …

హీరోగా ఆదరించి ..పొలిటికల్ లీడర్ గా తిరస్కరించారా ?

Failure Political story ………………… తమిళనాట  రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది. కరుణానిధి, ఎంజీఆర్ ల హవా కొనసాగుతున్న సమయం లోనే  సుప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో తన సత్తా చూపాలని ప్రయత్నించారు. అయితే విజయం సాధించలేకపోయారు. శివాజీగణేశన్‌ కూడా తమిళ నాట మంచి గుర్తింపు …

పవర్ ఫుల్ డైలాగ్స్ తో పసందైన సినిమా!

Subramanyam Dogiparthi ……………………. ‘ఆకలయి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు, కడుపు మండి న్యాయమడిగితే ఎర్రోడన్నారు నాయాళ్ళు’ అంటూ పద్మనాభం పాత్ర పాడే పాట ఆరోజుల్లో గొప్ప సంచలనమయింది . ఆ పాట ద్వారా పద్మనాభానికి కూడా మంచి పేరు వచ్చింది . సినిమా రన్ ని పెంచింది . విశేషం ఏమిటంటే ఈ పాటను నిర్మాత …

ఏ పనులు చేసినా య‌జ్ఞోప‌వీతాన్నివీడని ఆత్రేయ !!

Bharadwaja Rangavajhala……… Never left the tradition. డైరక్టర్ మాధవరావు ఆత్రేయతోనే ఎక్కువగా రాయించుకున్నాడు.వరంగల్ జిల్లాకు చెందిన మాధవరావు ‘చిల్లరదేవుళ్లు’ నవలను సినిమాగా తీసీ అందులోనూ ఆత్రేయతోనే పాటలు రాయించుకున్నాడు.పైన  మీకు కనిపిస్తున్న ఫొటోలో ఆత్రేయ ఆఫీసులో కూర్చున్న మాధవరావూ ఆయనతో పాటు స్క్రీన్ ప్లే రైటర్ జగన్నాథ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఆత్రేయ దగ్గరకు …

జయ కారణంగానే ఆఇద్దరికీ చెడిందా ?

Why did those two friends separate?………….. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎంజీఆర్.. కరుణానిధి ఇద్దరూ స్నేహితులే. ఆ తర్వాత బద్ధ శత్రువులయ్యారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయిలో వైరం పెరిగింది. ఈ ఇద్దరికీ చెడటానికి జయలలిత కారణమనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ ఇద్దరికీ అన్నాదురై రాజకీయ గురువు. ఆయన …
error: Content is protected !!