అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా , న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
IRCTC Special Tour Package………………………….. తమిళనాడులో ఎన్నో పురాతన దేవాలయాలు .. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు,మరి కొన్ని క్షేత్రాలను చూసి రావాలనుకునే పర్యాటకుల కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ తీసుకొచ్చింది. సికింద్రాబాద్ నుంచి మొదలయ్యే ఈ జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర 9 రోజుల పాటు సాగుతుంది. …
Ancient temple ………………………. తమిళనాడులో “తిలతర్పణపురి” అనే గ్రామంలో ‘స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారార్’ ఆలయాన్ని దర్శిస్తే పితృదోషాన్ని పోగొట్టుకోవచ్చు అంటారు.ఈ ఆలయం ‘కుంభకోణం’ కు 39 కి.మీ దూరంలో ఉంది. భక్తులు ఇక్కడకు వచ్చి తర్పణాలు వదులుతుంటారు. ఈ ఆలయంలో స్వయంగా శ్రీరామ చంద్రుడు తన తండ్రి దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించారని పురాణ కథలు చెబుతున్నాయి. …
Subramanyam Dogiparthi ……………………. మన జన్మభూమి ‘బంగారు భూమి’… పాడి పంటలతో, పసిడి రాశులతొ కళ కళలాడే జననీ మన జన్మభూమి.. ‘పాడి పంటలు’ సినిమాలో హిట్ సాంగ్ అది. ఆ పాట లోని ‘బంగారు భూమి’ని టైటిల్ గా తీసుకుని దర్శకుడు పి. చంద్రశేఖర రెడ్డి కథ ను రాయగా… ఆపాట రాసిన మోదుకూరి …
Bharadwaja Rangavajhala…………………. ప్రత్యగాత్మ..పేరు ప్రత్యేకంగా ఉందికదా. టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక, కథకుడు.తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన.కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఆ తర్వాత జర్నలిస్ట్ గా ‘జ్వాల’ అనే పత్రిక పెట్టి , సంపాదకత్వం వహించి ఆ తర్వాత …
Case study ………………….. “నా పేరు మల్లిక .. నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోయాయి. కానీ శిక్ష మాత్రం నేను అనుభవిస్తున్నా. అందరూ నన్ను కావాలని చెడిపోయిన దాన్నట్టు చూస్తున్నారు. అమ్మ కొట్టిందని అలిగి ఇంటి నుంచి వెళ్ళాను. బస్ స్టాండ్ వద్ద తిరుగుతుంటే ఒక ఆంటీ నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది.అపుడు నావయసు పదమూడు. …
Sankeerthan …………………….. ఉచితాల మోజులో ప్రజలు… అధికారం మోజులో నేతలు… అవినీతి మోజులో కొందరు అధికారులు… ఇది దేశం తీరు. ఎవరికి వారు స్వార్థప్రయోజనాల కోసం వ్యవహరిస్తూ దేశాన్ని మరింత వెనక్కి నెడుతున్నారు. ఎలా ఓటు వేయాలో ప్రజలకు అర్థం కావడం లేదు. ఎలా పాలించాలో నేతలకు రావడం లేదు. పాలకులే అధికారులతో పనిచేయించలేని నిస్సహాయస్థితికి …
She should show her strength ………….. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ఎంపిక కొంత మందిని ఆశ్చర్యపరిచింది.కొంత మంది ముందుగానే ఊహించారు. ఇటీవల కాలంలో బీజేపీ సీఎంల ఎంపికలో వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ లో బీజేపీ తొలి ప్రభుత్వానికి ఒక మహిళా నేత నాయకత్వం వహించడం మంచి పరిణామమే. పోటీలో …
Massacre…………………………………. కాశ్మీరీ పండిట్ల పై ఉగ్రవాదులు చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ‘నాడీమార్గ్’ అనే గ్రామం ఉంది. 1990 దశకం ప్రారంభంలో ఈ ‘నాడీ మార్గ్’ లోని కాశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు చేశారు. మారణకాండకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో కొందరు చనిపోయారు. మరికొందరు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. …
Paresh Turlapati………………….. “గాంధారీ ఏం జరుగుతుందక్కడ?” పెద్దగా అరిచాడు ధృతరాష్ట్రుడు “ఎక్కడ ప్రభూ?” ఉలిక్కిపడి అడిగింది గాంధారి “అన్నీ నేనే చెప్పాలి..ఆ ఎఫ్బీ లో ఏం జరుగుతుంది ?” అసహనంగా అరిచాడు ధృతరాష్ట్రుడు “ఓహ్ అదా ప్రభూ.. చరిత్ర పాఠాలు రాస్తున్నారు ప్రభూ ” వినయంగా చెప్పింది గాంధారి ” ఇంత సడెన్గా అందరూ పాఠాలు …
error: Content is protected !!