అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.

జైలులో ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తే అద్దె కట్టాలా ?

Special facilities for prisoners......................... ప్రముఖులు అరెస్ట్ అయినప్పుడు వారిని వీఐపీలుగా పరిగణిస్తారా?.. అలా చేస్తే ఏమేమి సౌకర్యాలు కల్పిస్తారు? తదితర విషయాలు తెలుసుకుందాం.  1894 లో ప్రిజన్స్ యాక్ట్ అమలులోకి వచ్చింది.తర్వాత కాలంలో ఆ చట్టానికి మార్పులు చేర్పులు జరిగాయి.. అయితే జైళ్ల శాఖ మ్యానువల్ లో ఎక్కడ వీఐపీ …  ప్రత్యేక సౌకర్యాలు …

అవి ఏలియన్స్ భౌతిక కాయాలా ??

Strange shapes……………… మెక్సికో పార్లమెంటు (కాంగ్రెస్‌) సమావేశాల్లో రెండు చిన్న వింత ఆకారాలను ప్రదర్శించారు. సభ్యులంతా ఈ వింత ఆకారాలను చూసి విస్తు పోయారు. గ్రహాంతరవాసుల భౌతికకాయాలుగా భావిస్తున్న రెండు వింత ఆకారాలను కొందరు పరిశోధకులు పార్లమెంటుకు తీసుకొచ్చారు. తమ పరిశోధనల్లో ఇప్పటివరకూ వెలుగుచూసిన అంశాలను సభ్యులకు నివేదించారు. ఇలా పార్లమెంటు సభ్యుల ముందు తమ …

రాజరాజ చోళుడిగా అజిత్ !!

Historical Movie…………………………………. తమిళ హీరో అజిత్‌ చారిత్రక కథా చిత్రంలో నటించబోతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.  ఇటీవల తమిళ దర్శకులు చారిత్రక కథాచిత్రాలపై కన్నేశారు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఇటీవల పొన్నియిన్‌ సెల్వన్‌ 1, 2 చిత్రాలను రూపొందించి సక్సెస్‌ అయ్యారు. ఇందులో నటుడు జయం రవి రాజ రాజ చోళుడుగా నటించి మెప్పించారు. చాలా కాలం …

హెరిటేజ్ షేర్లను ఇపుడు కొనుగోలు చేయవచ్చా ?

Down Trend ………………………. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కి చెందిన హెరిటేజ్‌ కంపెనీ షేరు ప్రస్తుతం 239 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలుకి వెళ్ళాక హెరిటేజ్ షేర్ డౌన్ ట్రెండ్ లో పడింది. సెప్టెంబర్ 8 న ఈ షేర్ ధర …

9 రాష్ట్రాలతో పాటు లోకసభకు ఒకేసారి ఎన్నికలు ?

Election time has come………………. ఈ ఏడాది చివర్లో జరగాల్సిన  అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలలు వాయిదా పడతాయా? వచ్చే ఏడాది ఏప్రిల్ -మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలతో పాటు ఈ అయిదు రాష్ట్రాల, మరో నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఒకే సారి జరగనున్నాయా ? అంటే  అలా …

అమ్మా!  నాన్నఏడీ ?

Kontikarla Ramana…………….. అమ్మా!  నాన్నఏడీ ? నాన్న చాలాదూరంలో.. దేశ సేవలో ఉన్నాడు తల్లీ ..  తొందరలోనే వస్తాడు.. ఇదీ ఆ అమ్మ జవాబు. ఏళ్ళు గడిచిపోతున్నాయి.. బిడ్డలు రోజు అడుగుతున్నారు. తల్లి అదే సమాధానం చెబుతోంది.  ఒక రోజు ఆ తండ్రి రానే వచ్చాడు! అదీ 38 ఏళ్ల తర్వాత.  కానీ సజీవంగా కాదు.. నిర్జీవంగా.. ఓ …

భారత్‌ లోనే అతి పొడవైన గాజు వంతెన !!

Glass Bridge…………………………….  కేరళ(Kerala) అంటే ప్రకృతి అందాలు.. బోటు షికార్లు.. సుగంధ ద్రవ్యాలు, తేయాకు తోటలే ఎవరికైనా గుర్తుకొస్తాయి . ప్రకృతి సోయగాలకు నెలవైన Gods Own Countryని జీవితంలో ఒకసారైనా సందర్శించాలని ఎంతోమంది కోరుకుంటుంటారు. దేశంలో పర్యాటక రంగానికి కేరళ ప్రధాన కేంద్రంగా వర్థిల్లుతోంది. విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని …

నోలంబ శిల్ప శైలికి ప్రతీక…..హేమావతి !!

Sculptural art is beautiful……………………… మైనాస్వామి……………………………… అత్యద్భుత శిల్పకళకు ఆలవాలమైన ఆరు ఆలయాలు ఒక మారు మూల కేంద్రంలో వున్నాయి. ఆ సముదాయంలోకి వెళ్ళి ప్రత్యక్షంగా చూస్తే తప్ప ఆ గుడుల గొప్పదనం తెలియదు. భారతదేశంలో తొలి దశలో గుహలను తొలచి గుడులుగా తీర్చిదిద్దారు. సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం ఒకే రాతి నిర్మాణంగా దేవాలయం …

గోల్డ్ బాండ్లపై ఓ కన్నేయండి

Sovereign Gold Bonds….. పసిడి బాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 15 వరకు బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇష్యూ ధరను గ్రాముకు రూ.5,923గా నిర్ణయించారు . ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ ఇస్తారు. అటువంటి వారికి పసిడి బాండ్‌ ఇష్యూ ధర రూ.5,873 మాత్రమే.  దేశంలో బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న …
error: Content is protected !!