అందరికి నమస్కారం. నా పేరు K.N.MURTHY
ఈనాడు , ఆంధ్రజ్యోతి, శివరంజని,షేర్ కాలమ్ ,లీడర్, వంటి పత్రికలతో పాటు జైకిసాన్ , మహాటీవీ,భారత్ టుడే వంటి ఛానల్స్ లో సబ్ ఎడిటర్ గా ,రిపోర్టర్ గా ,న్యూస్ కోఆర్డినేటర్ గా అవుట్ ఫుట్ ఎడిటర్ గా , డెస్క్ ఇంచార్జి గా , ఆంద్ర భూమిలో కాలం రైటర్ గా పనిచేసాను.
మంగు రాజగోపాల్ ………………………………… ఈనాడు దినపత్రికకు ఆ పేరు ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. మొదట్లో విశాఖలో ప్రాంతీయ దినపత్రికగా మొదలైన ఈనాడు ఇవాళ లార్జెస్ట్ సర్కులేటెడ్ డైలీగా ఎదిగింది. విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక అసలు విషయం లోకి వెళితే … 1974 లో విశాఖలో ‘ఈనాడు’ ప్రారంభించడానికి చాలా కాలానికి …
A new experiment at that time !!………………….. పాత పేపర్లతో ఒక వ్యక్తి ఇల్లు కట్టి తన సృజనాత్మకతను చాటుకున్నాడు. వినటానికి కొంత ఆశ్ఛర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వార్తాపత్రికలతో నిర్మించిన ఈ ఇల్లు అమెరికాలోని మసాచుసెట్స్.. రాక్ పోర్ట్లోని పీజియన్ హిల్ స్ట్రీట్ లో ఉన్నది. మెకానికల్ ఇంజనీర్ ఆలిస్ స్టెన్మన్ కి …
భండారు శ్రీనివాసరావు……………………….. పనీపాటా బొత్తిగా లేని ఏకాంబరం ఓ రోజు భార్య పీతాంబరాన్ని పక్కన కూర్చోబెట్టుకుని ‘భర్త గీత’ బోధించడం మొదలెట్టాడు.‘ఈ విశాల విశ్వంలో నువ్వు ప్రేమించదగ్గ మనిషి నీ భర్త ఒక్కడే. అంటే ఎవరో అనుకునేవు. అది నేనే! యెలా అంటావా? ఇలా……. ‘నువ్వు వూపిరి తిరగని పనితో సతమతం అయ్యేటప్పుడు, ఓ కప్పు …
సుమ పమిడిఘంటం…………………… గాంధీ ని ఎవరు హత్య చేశారు అన్న విషయం నిజంగా ఇప్పుడు అవసరం లేదు. కానీ గాంధీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన వారిలో ‘శంకర కిష్టయ్య’ అనే తెలుగు వాడొకడున్నాడనేది ఆశ్చర్యపరిచే అంశం. ఇతగాడికి యావజ్జీవ శిక్ష కూడా పడింది. జనవరి ౩౦ వ తేదీకి పదిరోజుల ముందు నాధూరాం గాడ్సే …
Story of murder mystery …………………….. తొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసును డాక్యుమెంటరీ గా రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ డాక్యుమెంటరీ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్ ట్రూత్’ పేరుతో ఈ డాక్యుమెంటరీ ఇంగ్లీష్, హిందీ, …
Nitrogen killing is barbaric………………. సాధారణంగా మరణ శిక్ష అంటే …..దోషి అయిన మనిషి మెడకు తాడు బిగించి వేలాడదీస్తారు. కొన్ని దేశాల్లో అయితే శిక్ష పడిన దోషిని కాల్చి చంపేస్తారు, మరికొన్ని దేశాల్లో కత్తితో దోషి తల నరికేస్తారు. ఇపుడు నైట్రోజన్ వాయువుతో మరణశిక్ష అమలు చేసే విధానం వచ్చింది. దోషి చేత నైట్రోజన్ …
The Mummy Mystery ……………… ఉత్తర సిసిలీలో ఒక చిన్నారి మమ్మీ మాత్రం తాజా మృతదేహంలా చెక్కు చెదరకుండా ఉండటమే కాకుండా ప్రపంచంలో అందమైన మమ్మీగా పేరుగాంచింది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం. రోసాలియా లాంబార్డో అనే రెండేళ్ల చిన్నారి డిసెంబర్ 2, 1920న తన రెండో పుట్టిన రోజు నాడు చనిపోయింది. వాస్తవానికి 1918 నుంచి …
Bharadwaja Rangavajhala….. అనగనగా మద్రాసు లో ‘మద్రాసు మెయిల్’ అనే ఓ పత్రిక ఉంటూ ఉండేది మాత్రమే కాక … ఉంది కూడా. అందులో ముత్తుస్వామి అలియాస్ మురగదాసు అనే ఓ బోల్డు ఆశలూ ఆశయాలూ కలిగిన యువకుడు సబ్ ఎడిటర్ గా పన్జేసేవారు. ఆయనతో పాటూ …. వాహినీ లో ఆర్ట్ అండ్ సౌండ్ …
Dungeswari Caves…………….. దుంగేశ్వరి గుహాలయం .. బీహార్ లోని బుద్ధ గయకు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. దేశంలోని ప్రముఖ గుహాలయాల్లో ఇది ఒకటి. ఈ గుహాలయానికి బౌద్ధ మతపరమైన ప్రాధాన్యత ఉంది. దీనినే ‘మహా కాళ గుహ’ అని కూడా అంటారు. ఇక్కడే గౌతమ బుద్ధుడు కొంత కాలం ధ్యాన సాధన చేశాడు. జ్ఞానోదయ …
error: Content is protected !!